Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
హక్కులకు కవచం
రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన నిరసన హక్కును వినియోగించుకునే స్వేచ్ఛకు, ఉగ్రవాద చర్యలకు గల విభజన రేఖను గుర్తించకుండా ప్రజోద్యమ నేతలు, కార్యకర్తలపై ‘ఉపా’ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ) చట్టాన్ని ప్రయోగించినందుకు దేశ...
20న సిద్దిపేటకు సిఎం పర్యటన
20న సిఎం కెసిఆర్ సిద్ధిపేట జిల్లా పర్యటన
సమీకృత కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ కార్యాలయం ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్/వరంగల్ బ్యూరో: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఈ నెల 20వ తేదీన సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా...
సిఎంపై ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. కెసిఆర్ కు, ఈటలకు ఆరేళ్లగా గ్యాప్ ఉంటే మంత్రి ఎలా అయ్యారని శ్రీనివాస్...
సడలింపు పొడిగింపు
రాష్ట్రంలో లాక్డౌన్ మరో10 రోజులు పొడిగింపు
ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు
రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు
7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్డౌన్ అమలు
9 ఉమ్మడి జిల్లాల్లో...
ఎంపి నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధృవీకరణ పత్రం రద్దు
అమరావతి ఎంపి నవనీత్కౌర్కు బాంబే హైకోర్టు షాక్
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినందుకు రూ.2 లక్షల జరిమానా
ప్రమాదంలో పడిన నటి లోక్సభ సభ్యత్వం
ముంబయి: మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీ...
పాతబస్తీలో గ్యాంగ్ వార్
యువకుల మధ్య ఘర్షణ
డబీర్పురా పిఎస్ పరిధిలో సంఘటన
అద్నాన్ పరిస్థితి విషమం
మనతెలంగాణ, హైదరాబాద్ : పాతబస్తీలో మరోసారి రెండు గ్యాంగుల కొట్టుకున్నాయి. గత కొంత కాలం నుంచి వివిధ ముఠాలు కొట్టుకుంటున్నాయి. చిన్ని చిన్న...
ప్రేమ పేరుతో పెళ్లి… అల్లుడిని చంపిన మామ
హైదరాబాద్: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని వేధించడంతో అల్లుడిని మామ హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లోని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... ఫలక్...
ప్రధాని మోడీని చంపేస్తానని ఫోన్..
ఢిల్లీ పోలీసుల అదుపులో యువకుడు
న్యూఢిల్లీ: పోలీసు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోడీని చంపుతానని బెదిరించిన ఒక 22 ఏళ్ల యువకుడిని ఈశాన్య ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో పోలీసులు...
రిపోర్టర్ రఘు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా రిపోర్టర్ రఘును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిపోర్టకు వైద్య పరీక్షలు నిర్వహించి...
జర్నలిస్ట్ రఘు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి లో జర్నలిస్ట్ రఘును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా గుర్రంబోడు భూముల ఘర్షణ కేసులో ఆయనను మల్కాజిగిరి లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు....
మాజీ సిఎస్ అలపన్ వివాదం ఇక ముగిసిన కథే: మమతాబెనర్జీ
కోల్కతా: బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ్ అంశంలో తలెత్తిన వివాదం ఇక ముగిసిన కథేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఆయన విషయంలో తన ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా...
పాక్ చెర నుంచి తెలుగు యువకుడు విడుదల.. ప్రేయసి కోసం వెళ్లి..
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు విడుదల
ప్రేయసి కోసం దాయాది దేశంలో బంధీగా..
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రేయసి కోసం పాకిస్థాన్కు వెళ్లి అక్కడి చెరసాలలో నాలుగేళ్ల పాటు శిక్ష అనుభవించిన ఎపిలోని విశాఖకు చెందిన ప్రశాంత్ కథ...
బెంగాల్ మాజీ సిఎస్ బందోపాధ్యాయ్కి కేంద్ర హోంశాఖ నోటీస్
మూడు రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశం
విపత్తు చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ్కి కేంద్ర హోంశాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం,2005లోని నిబంధనల...
ఎసిబి వలలో జిహెచ్ఎంసి డిఇ, ఫీల్డ్ అసిస్టెంట్..
ఎసిబి వలలో జిహెచ్ఎంసి డిఇ, ఫీల్డ్ అసిస్టెంట్
రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డ వైనం
నిందితులకు 14 రోజుల రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కాప్రా జిహెచ్ఎంసి డిఇ మహాలక్ష్మీ, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్...
డొమినికాలో జెట్తో హై డ్రామా
చోక్సీని పట్టి తెచ్చేందుకు భారత్ కసరత్తు
సాక్ష్యాలు పత్రాలతో విదేశంలో వేట
అక్కడి జైలులో గాయపడ్డ వ్యాపారి
న్యూఢిల్లీ/డౌగ్లాస్ : పిఎన్బి స్కామ్ నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని పట్టి తీసుకువచ్చేందుకు భారత...
జూన్ 15 నుంచి రైతుబంధు
25 తేదీ లోపు ఖాతాల్లో నగదు జమ
పార్ట్-బి నుంచి పార్ట్-ఎ లోకి చేరిన భూములకూ రైతుబంధు వర్తింపు
కరోనా కష్టకాలంలోనూ రైతుల నుంచి ధాన్యం సేకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే
కోటి ఎకరాల మాగాణంగా రాష్ట్రాన్ని...
పట్టపగలు నడి రోడ్డుపై వైద్య దంపతులపై కాల్పులు…
జైపూర్: పట్టపగలు నడిరోడ్డుపై వైద్యుడి, అతడి భార్యను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లాలో జరిగింది. ఘటనా స్థలంలోనే దంపతులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
స్వాతంత్ర్య సమరయోధుడు హెచ్.ఎస్ దొరైస్వామి కన్నుమూత
కర్నాటక: ప్రముఖ గాంధేయవాది, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడిన శతాబ్దపు స్వాతంత్ర్య సమరయోధుడు, కర్నాటక ప్రసిద్ధ స్వరం అయిన హెచ్.ఎస్. దొరైస్వామి బుధవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 104 ఏళ్లు....
కరోనాపై కెసిఆర్ దండయాత్ర
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు ఏమి చేసినా అది సంచలనమే. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా ఎంతో కసరత్తు, దీర్ఘాలోచన ఉంటాయని గత ఏడేళ్ల పాలన, అంతకు ముందు ఉద్యమ సమయంలో సుమారు...
ఎపిలో 20,937 కరోనా కేసులు : 104 మృంది మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 92,231 నమూనాలను పరీక్షించగా.. 20,937 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,42,079కి చేరింది. తాజాగా 104...