Thursday, March 28, 2024
Home Search

హైకోర్టు - search results

If you're not happy with the results, please do another search

కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష

అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎనిమిది మంది ఐఏఎస్ లకు గురువారం జైలుశిక్ష విధించింది. ఐఏఎస్ లకు 2 వారాలు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఐఏఎస్ లు...
Cabinet meeting chaired by CM KCR for a while

మెడిసిన్ సీట్లు పెంచండి

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల కోసం ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు దేశంలో చదువులు కొనసాగించడానికి అనుమతించండి ప్రత్యేక అంశంగా పరిగణించి ఈ ఒక్క సంవత్సరం వారి...
TS Govt declared Diwali Holiday on Oct 24

కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణపై కసరత్తు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దిశగా ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. 80 వేలకు పైగా కొత్త ఉద్యోగాల భర్తీతో పాటు 11వేలకు పైగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర...
CBI probe into Birbhum incident

బీర్భూమ్ ఘటనపై సిబిఐ దర్యాప్తు

కలకత్తా హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ సాయానికి సూచన సిట్ విచారణకు బ్రేక్ తనంతతానుగా తక్షణ స్పందన కోల్‌కతా : బీర్భూం హత్యాకాండపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ దర్యాప్తులో పూర్తిగా...
Rupa Ganguly

పార్లమెంటులో ఏడ్చేసిన రూపా గంగూలీ !

న్యూఢిల్లీ: బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఎనిమిది మంది సజీవదహనమైన ఘటనపై బిజెపి పార్లమెంటు సభ్యురాలు, మాజీ టివి నటి రూపా గంగూలీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో జీవించే స్థితి లేదని, అక్కడ రాష్ట్రపతి...
Calcutta HC orders CBI probe into Birbhum Violence

బీర్‌భూం ఘటన కేసు సిబిఐకి అప్పగింత..

కోల్‌కతా: బీర్‌భూం ఘటన కేసును కోల్ కతా హైకోర్టు సిబిఐకి అప్పగించింది. ఏప్రిల్ 7లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ సంఘటనాస్థలాన్ని పరిశీలించింది. టిఎంసి నేత బదుషేక్...
High Court judges sworn

కొత్త జడ్జీల ప్రమాణం

కొలువుదీరిన పది మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ మనతెలంగాణ/హైదరాబాద్: హైకోర్టులో నూతనంగా నియమితులైన 10 మంది నూతన న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు జు సురేందర్, సూరేపల్లి...
Former Chief Justice RC Lahoti Passes away

మాజీ సిజెఐ జస్టిస్ ఆర్‌సి లహోటి కన్నుమూత..

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ చంద్ర లహోటి బుధవారం సాయంత్రం ఇక్కడి ఒక ఆసుపత్రిలో కన్నుమూశారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. 2004...
Husband Raping Wife Is Amenable To Punishment

భార్యపై అత్యాచారం నేరమే

పెళ్లిని లైసెన్సుగా భావించుకోవద్దు చెన్నై : మహిళపై మానవ మృగంగా మారడానికి పెళ్లి అనేది ఓ లైసెన్స్ అనుకోరాదని కర్నాటక హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్తపై ఓ భార్య పెట్టిన అత్యాచార కేసు...

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇడి పిటిషన్

మనతెలంగాణ/హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇడి బుధవారం నాడు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ఈక్రమంలో సిఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో...
TS HC stay on allotment of land to kamma and velama

రేపు 10మంది నూతన జడ్జిల ప్రమాణ స్వీకారం..

హైదరాబాద్: నూతనంగా నియమించబడిన 10మంది హైకోర్టు జడ్జిలు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 9:45 గంటలకు కోర్ట్ హాల్ లో వీరిచేత హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ చేతుల...
Laloo health condition

క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

రీమ్స్ నుంచి ఎయిమ్స్‌కు తరలింపు పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య క్షీణించింది. దాంతో రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) నుంచి...
Kerala Bars working women

కేరళ బార్లలో పనిచేయడానికి మహిళలకు అనుమతి లేదా?..

తిరువనంతపురం: ఇక్కడి హోటల్ వైట్ డమర్ ఇంటర్నేషనల్‌లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు ధన్యమోల్ సిజె, సోనియా దాస్ 2015లో బార్‌లు, హోటళ్లలో మహిళలు మద్యం సర్వ్ చేయడంపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించినందుకు...
Justice Satish Chandra plant Sapling in KBR Park

కెబిఆర్ పార్కులో మొక్కలు నాటిన చీఫ్ జస్టిస్..

హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్కులో నిర్వహించిన ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పి.నవీన్ రావు, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లు...
Kovai Rahmatullah

జడ్జీలను బెదిరించిన ఇద్దరిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు

బెంగళూరు: కర్నాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం జడ్జీలను బెదిరించినందుకు తమిళనాడుకు చెందిన ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు తురునెల్వేలికి చెందిన కొవై రహమతుల్లా కాగా, మరొకరు తంజావూరుకు చెందిన...
No jumbling in TS inter-practical

ఇంటర్ ప్రాక్టికల్స్‌కు నో జంబ్లింగ్

ఏ కళాశాల విద్యార్థులకు ఆ కళాశాలలోనే పరీక్షలకు చాలా కాలేజీల్లో ప్రయోగాలు చేయించని యాజమాన్యాలు ప్రాక్టికల్స్ చేయకుండానే పరీక్షలకు హాజరు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు...
Summons to Mamata's nephew in coal scam case

బొగ్గు కుంభకోణం కేసులో మమత మేనల్లుడికి ఇడి తాజా సమన్లు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీకి, ఆయన భార్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం తాజాగా సమన్లు జారీచేసింది. పశ్చిమ బెంగాల్...
Without Hijab we would not be able to attend classes

తరగతులకు ముస్లిం విద్యార్థినుల గైర్హాజర్

హిజాబ్‌తోనే వస్తామని పట్టు బెంగళూరు: హిజాబ్ ధరించి తాము తరగతులకు హాజరవ్వడానికి అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు మంగళవారం కొట్టివేసిన నేపథ్యంలో ఉడుపిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందదిన...
Hijab Dispute: Muslim Unions call for Karnataka bandh

కర్ణాటక బంద్ కు ముస్లిం సంఘాల పిలుపు..

బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. విద్యాసంస్థలో హిజాబ్‌ తప్పనిసరి కాదని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రేపు రాష్ట్ర బంద్ కు ముస్లిం సంఘాలు పిలుపినిచ్చాయి. హిజాబ్ వివాదంపై బంద్...
No personal use of mobile phone by Govt staff during office hours

ఆఫీసులో సెల్ నిషేధం

ప్రభుత్వ సిబ్బంది పనివేళలో సొంత అవసరాలకు సెల్‌ఫోన్ వాడరాదు : మద్రాస్ హైకోర్టు తీర్పు చెన్నై : ప్రభుత్వ సిబ్బంది ఆఫీస్ పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు...

Latest News