Home Search
భారత జట్టు - search results
If you're not happy with the results, please do another search
టీమిండియాకు జరిమానా
దుబాయి: కివీస్తో జరిగిన ఐదు టి20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్కు షాక్ తగిలింది. చివరి టి20లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగాఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసిసి...
వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్ కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా భారత్ స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే, టెస్టు సిరీస్ కు...
కొత్త చరిత్ర లిఖించిన టీమిండియా
రాణించిన బౌలర్లు, రోహిత్, రాహుల్ మెరుపులు, సిఫర్ట్ శ్రమ వృథా
ఐదో టి20లోనూ కివీస్ చిత్తు
మౌంగ్ మాంగనుయ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన ఐదో, చివరి ట్వంటీ20 మ్యాచ్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం...
వన్ మోర్ ‘సూపర్’ విన్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టి20లో భారత్ మరోసారి సూపర్ ఓవర్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో...
ఇక ప్రయోగాలకు వేళాయె..
ఆత్మవిశ్వాసంతో భారత్, పరువు కోసం కివీస్
నేడు నాలుగో టి-20
వెల్లింగ్టన్: ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న భారత్ శుక్రవారం న్యూజిలాండ్తో జరిగే నాలుగో ట్వంటీ20లో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. హోరాహోరీగా సాగిన...
చెలరేగుతున్న విలియమ్సన్.. ఉత్కంఠ భరితంగా మూడో టీ20
హామీల్టన్: టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకుపోతోంది. భారత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 11 ఓవర్లలో 88 పరుగుల...
26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్..
పోట్చెఫ్స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆస్ట్రేలియా తడబడుతోంది. భారత్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్...
అండర్19 ప్రపంచకప్ 2020: టీమిండియా 233/9
పోట్చెఫ్స్ట్రూమ్: ఐసిసి అండర్19 ప్రపంచకప్ 2020లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిద వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. దీంతో...
మళ్లీ మెరిసిన రాహుల్, అయ్యర్
కలిసికట్టుగా రాణించిన బౌలర్లు, కివీస్పై రెండో టి20లో అలవోక విజయం
ఆక్లాండ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టి20ల సిరీస్లో...
‘83’ ఫస్ట్లుక్
1983 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు విశ్వ విజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విజయం అంత సులభంగా దక్కలేదు. ఎన్నో ఉత్కంఠమైన మలుపులతో దక్కిన గెలుపు అది. అలాంటి అసాధారణ...
బోణీ అదిరింది..
శ్రేయస్ మెరుపులు, రాహుల్ దూకుడు, రాణించిన క్లాస్, కేన్ శ్రమ వృథా, కివీస్కు షాక్, తొలి టి20 భారత్ ఘన విజయం
ఆక్లాండ్: క్లిష్టమైన న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా కళ్లు చెదిరే విజయంతో ఆరంభించింది....
రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. (వీడియో)
అక్లాండ్: న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఏడు పరుగులకే ఔటైనా టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటీ, అనుకుంటున్నారా?.. బ్యాట్స్...
పృథ్వీషాకు చోటు
కివీస్ సిరీస్కు వన్డే జట్టు ఎంపిక
ముంబై: న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బుధవారం ఎంపిక చేశారు. గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీషాను ఎంపిక...
ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్డ్ రివాల్వర్తో షూట్ చేసుకుందామని...
సిరీస్ ఎవరికీ దక్కేనో?
సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు బెంగళూరులో చివరి వన్డే
బెంగళూరు: సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో వన్డే కోసం ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇరు జట్లు...
టీమిండియా ప్రతీకారం
రాహుల్ మెరుపులు రాణించిన ధావన్, కోహ్లి
స్మిత్ పోరాటం వృథా
రెండో వన్డేలో భారత్ ఘన విజయం
సిరీస్ సమం
రాజ్కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
ఆసీస్ లక్ష్యం 341
రాజ్కోట్: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ ముందు టీమిండియా 341 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారత్...
సమరానికి సై
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, నేడు ముంబైలో తొలి వన్డే
ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు అసలైన పరీక్ష ఇప్పుడూ ఎదురుకానుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బలమైన ఆస్ట్రేలియాతో భారత్...
కెప్టెన్సీకి దూరం
కొలంబో: కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధమయ్యానని శ్రీలంక టి20 జట్టు సారథి లసిత్ మలింగ పేర్కొన్నాడు. భారత్తో జరిగిన సిరీస్ లో కెప్టెన్గా, బౌలర్గా తాను పూర్తిగా విఫలమయ్యానని, దీంతో కెప్టెన్సీలో...
బుమ్రాకు అరుదైన గౌరవం
ముంబయి: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం లభించింది. 201819 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణించినందుకుగాను పాలీ ఉమ్రీగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. ఆదివారం ముంబయిలో జరిగే బిసిసిఐ వార్షిక...