Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
నాన్న స్ఫూర్తితోనే ‘జియో’
వస్త్ర సంస్థతోనే మనుగడ కష్టమన్న ధీరూబాయ్ మాటలే ప్రేరణ
తరువాతి తరం ప్రతిభకు పెట్టుబడి పెట్టాలని చెప్పేవారు
ముఖేష్ అంబానీ వెల్లడి
ముంబై : జియో వంటి టెలికాం సంస్థ ఆవిష్కరణకు తన తండ్రి ధీరూబాయ్ అంబానీ...
మీకు మేమున్నాం..
అధైర్య పడొద్దు.. అందరినీ ఆదుకొని తీరుతాం
ఇంటింటికీ వెళ్లి వరద బాధితులకు రూ. 10వేలు నగదు అందజేత
ఇది తాత్కాలిక, తక్షణ సహాయమే, అవసరమైతే మరింత పెంపు
భవిష్యత్లో ముంపు ముప్పు రాకుండా శాశ్వత చర్యలు
బాధితులకు మంత్రి...
చినుకు వణుకు
భాగ్యనగరాన్ని వదిలిపెట్టని వర్షం
మంగళవారం తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల్లో ప్రతాపం
పలుచోట్ల నేలకూలిన పురాతన ఇళ్లు
వరుస వానలతో బెంబేలెత్తుతున్న హైదరాబాదీయులు
మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు...
మరో మూడు రోజులు ముప్పే!
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ ప్రకటన
రంగంలోకి పర్యాటక శాఖ బోట్లు
సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్న వివిధ విభాగాల సిబ్బంది
ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని...
వైద్య సిబ్బందికే తొలుత టీకా
వివరాలు సేకరించాలని హెల్త్ విభాగానికి ప్రభుత్వం సూచన
31లోగా రోడ్మ్యాప్ ఇవ్వాలని ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తొలుత హెల్త్ కేర్ వర్కర్లకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు వైద్యశాఖ...
టేకిటీజీ పాలసీ వద్దు
న్యూఢిల్లీ: కరోనాతో యావత్ దేశం పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందన్నారు. మరణాల రేటు కూ డా తక్కువగా ఉందన్నారు. క రోనా...
ఆపన్న హస్తాలు
సిఎం కెసిఆర్ పిలుపుకు అనూహ్య స్పందన
భారీగా విరాళాలు ప్రకటిస్తున్న వివిధ రాష్ట్రాల సిఎంలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు
రూ.15 కోట్ల విరాళాన్ని ప్రకటింటిన ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
రూ.2 కోట్లను ప్రకటింటిన పశ్చిమ బెంగాల్ సిఎం...
టిఆర్పి దుర్వినియోగం కేసుపై సిబిఐ దర్యాప్తు
న్యూఢిల్లీ : టిఆర్పి (టెలివిజన్ రేటింగ్ పాయింట్స్) దుర్వినియోగం కేసు దర్యాప్తు బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంగళవారం సిబిఐ చేపట్టింది. అడ్వర్టైజ్ కంపెనీ ప్రొమోటర్ ఫిర్యాదుపై మొదట ఉత్తర ప్రదేశ్...
మహారాష్ట్ర గవర్నర్కు ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసులు
డెహ్రాడూన్: మాజీ ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాకు మార్కెట్ రేటుపై అద్దె కట్టాలన్న కోర్టు ఉత్తర్వులను పాటించనందుకు కోర్టు ధిక్కరణ ప్రక్రియను చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్పై మీ వైఖరి తెలియచేయవలసిందిగా కోరుతూ...
ఎన్జీఓల హక్కులను కాపాడండి
న్యూఢిల్లీ: మానవ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను భారతదేశంలో నియంత్రించ డం పట్ల ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల హైకమిషనర్ మిషెల్ బచెలెట్ జెరియా విచారం వ్యక్తం...
వరదల గాయాలకు రూ. 550 కోట్లు
మునిగిన ప్రతి ఇంటికి రూ.10వేల ఆర్థిక సాయం
వరదల సహాయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన
పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళకు రూ.లక్ష,
పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు
నేటి నుంచే పంపిణీ చేయాలని ఆదేశం
200 నుంచి 250 బృందాలతో...
వరదలపై బురద రాజకీయాలొద్దు
ప్రతిపక్షాలు మరీ నీచంగా వ్యవహరిస్తున్నాయ్
ప్రభుత్వం చేసే ప్రకటననే విశ్వసించండి
నగర చరిత్రలో అతిపెద్ద
రెండో వర్షపాతం ఇప్పుడు నమోదైంది
లోతట్టు ప్రాంతాల ప్రజలు
పునరావాస కేంద్రాలకు వెళ్లాలి
ప్రాథమిక అంచనా ప్రకారం
రూ.670 కోట్ల నష్టం
జిహెచ్ఎంసి ప్రధాన...
సగం చెరువులు ‘మాయం’
నగర శివార్లలో 370 చెరువులకు ప్రస్తుతం కనిపిస్తున్నవి 185 మాత్రమే
నేటి కన్నీటి వరదలకు నాటి
ఉమ్మడి పాలకులే కారణం
చెరువులు, కుంటల పటిష్టతకు ప్రభుత్వం ప్రణాళికలు
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు, ప్రభుత్వానికి నివేదిక...
మళ్లీ వర్షం
ముప్పు వీడలేదు.. భయం తొలగలేదు...
జలదిగ్భంధంలోనే పాతబస్తీ..
జలదిగ్భంధంలోనే పాతబస్తీ, వరద ప్రవాహంలోనే పలు కాలనీలు
వీడని ముంపు భయంతో సాంతూళ్లకు పయనం
మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు...
కొత్త సంవత్సరం నుంచే బ్రిటన్లో వ్యాక్సిన్
లండన్ : కొత్త సంవత్సరం నుంచే బ్రిటన్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేశాయి. క్రిస్మస్ ముగిసిన వెంటనే...
ధరణి ట్రయల్ రన్?
470 తహసీల్దార్ కార్యాలయాల్లో టెక్నికల్ సమస్యలపై ఆరా, వాటి పరిష్కారానికి సాంకేతిక బృందాలు
నేడో, రేపో తహసీల్దార్లకు ధరణిపై శిక్షణ
దసరాకు పోర్టల్ను ప్రారంభించేందుకు చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణిపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్...
సర్ సయ్యద్ రాస్ మసూద్ ఒయు ప్రప్రథమ ప్రిన్సిపాల్
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గుండెకాయ అనదగింది ఆర్ట్స్ కళాశాల. ఆర్ట్స్ కళాశాల ప్రస్తుత ప్రధానాచార్యులు ఆచార్య డి. రవీందర్. సమర్థుడైన పాలనాధికారి. హాస్టల్ బకాయిలను వసూలు చేయడంలో, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో, విద్యాత్మక, పాలనాత్మక...
మీసేవలో సాదాబైనామాల దరఖాస్తులు
ఫీజు చెల్లింపులు కూడా ఇక్కడే
గ్రామాల్లోని భూములకు మాత్రమే అవకాశం
పట్టణాల్లో సాదాబైనామాలకు అవకాశం లేదు
2016, 17లో రెవెన్యూ శాఖ గుర్తించిన
హెచ్ఎండిఏ, కుడాలలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం వర్తింపు
మండలాలు, గ్రామాల జాబితాతో పాటు
మార్గదర్శకాలను విడుదల...
బిసి కార్పొరేషన్ల పాలకమండళ్ల ప్రకటన
అమరావతి: ఎపి ప్రభుత్వం 56 బిసి కార్పొరేషన్ల పాలకమండళ్లను ఆదివారం ప్రకటించింది. బిసి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పేర్లును తాడేపల్లిలో మంత్రులు ప్రకటించారు. మొత్తం 139 బిసి కులాలకు గాను ప్రస్తుతం 56...
ఇంజనీరింగ్లో 18,210 కొత్త కోర్సుల సీట్లు
హైదరాబాద్: రాష్ట్రం లో విద్యార్థులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న కొత్త కోర్సుల సీట్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం జెఎన్టియుహెచ్ పరిధిలోని 18,210 కొత్త...