Thursday, April 25, 2024

మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol and diesel prices increased again

న్యూఢిల్లీ : వరుసగా నాలుగు రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం లీటరు పెట్రోలుపై 35 పైసలు, డీజిల్‌పై కూడా 35 పైసలు వంతున ధరలు పెరిగాయి. విమాన ఇంధన (ఏవియేషన్ టర్బన్ ఫ్యూయెల్ ఎటిఎఫ్ ) ధరల కన్నా ఇవి ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రధాన నగరాల్లో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.84, డీజిల్ రూ. 94.57, ముంబైలో పెట్రోల్ రూ. 111.77, డీజిల్ లీటరు రూ. 102.52, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ రూ. 106.44, డీజిల్ లీటరు రూ. 97.68. బెంగళూరులో లీటరు పెట్రోలు రూ. 109.17 డీజిల్ లీటరు రూ. 100.17 వంతున ధరలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News