Thursday, April 25, 2024

తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 8వ ఐఎన్ సి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తారు. 9వ తేదీన కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను ఆమోదిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఒక రోజు తర్వాత మొత్తం 119 టిక్కెట్లు ఒకేసారి ప్రకటించబడతాయి. బిఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపి రాహుల్ గాంధీ 16వ తేదీన బస్సుయాత్ర ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మరో స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ, అక్టోబర్ చివరి వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News