Saturday, April 20, 2024

రోహిత్ ఔట్…. భారత్ 75/1

- Advertisement -
- Advertisement -

Rohith out in Eng vs Ind match

పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 75 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 28 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్‌లో జోష్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ (40), విరాట్ కోహ్లీ (05)బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News