Home Search
%E0%B0%95%E0%B1%86%E0%B0%9F%E0%B0%BF%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో జోరుగా వర్షాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు వారాల పాటు జోరుగా వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి...
భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ, జిహెచ్ఎంసి, జలమండలి ఉన్నతాధికారలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి...
మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ నియామకాలు: కెటిఆర్
హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీలో కెటిఆర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ కార్పొరేషన్...
జెఇఇ విజేతలకు మంత్రి కెటిఆర్ అభినందనలు
హైదరాబాద్: జెఇఇ మెయిన్ పరీక్షల్లో ప్రతిభ చూపిన తెలంగాణ విద్యార్థులకు ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. జెఇఇ మెయిన్ లో రాష్ట్రంలోని విద్యార్ధులు అద్భుతంగా రాణించారని...
హైదరాబాద్ అభివృద్ధికి రూ.30వేల కోట్లు
వివిధ దశల్లో రూ.6వేల కోట్ల పనులు
పాతబస్తీ డెవలప్మెంట్కు 13వేల కోట్లు ఖర్చు చేశాం,
ట్రాఫిక్ సమస్యను అధిగమించే దిశగా చర్యలు
భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు
అన్నివిధాలా కృషి
శాసనసభలో మంత్రి కెటిఆర్...
పైళ్ల శేఖర్ రెడ్డిని అభినందించిన మంత్రి కెటిఆర్
యాదాద్రి భువనగిరి : భువనగిరి ఎంఎల్ఎ పైళ్ల శేఖర్ రెడ్డి సేవా గుణాన్ని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసలు గుప్పించారు. తెలంగాణలో కరోనా మహమ్మారి పెరుగుతున్న క్రమంలో తన...
బెంగళూరు అల్లర్లపై స్పందించిన మంత్రి కెటిఆర్
కర్నాటక: కర్నాటక డిజె హాళ్లిలో కాంగ్రెస్ ఎంఎల్ఎ శ్రీనివాసమూర్తి నివాసం వద్ద నెలకొన్న హింసపై తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. సోషల్ మీడియా ఉపయోగించే వాళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి తెలిపారు....
బైరామల్గూడ ఫ్లైఓవర్ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: నగరంలోని బైరామల్గూడ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సోమవారం ప్రారంభించారు. దీంతో నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ను ఎస్ఆర్డీపీ ఫేజ్-1లోని...
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: లక్షలాది కార్యకర్తల శ్రమ, త్యాగాల వల్లే టిఆర్ఎస్ పార్టీ గొప్పగా ముందుకెళ్తొందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. 13 ఏళ్లలో కార్యకర్తలు ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని అధిగమించారు....
కెసిఆర్ మార్గదర్శకత్వంలో కెటిఆర్
ముఖ్యమంత్రి కెసిఆర్ 1996లో ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట నియోజకవర్గంలో సమగ్ర తాగు నీటి పథకం ద్వారా ప్రజలందరికీ ఇంటింటికి నల్లాల ద్వారా త్రాగు నీరు అందించిన మానవాతవాది. అదే స్ఫూర్తితో మిషన్ భగీరథకు...
కరీంనగర్లో నేడు మంత్రి కెటిఆర్ పర్యటన
ఐటి టవర్, అర్బన్ మిషన్ భగీరథ పథకాలను ప్రారంభించనున్న కెటిఆర్
అభివృద్ధి పనుల్లో ఎంపి బండి పాలుపంచుకోవాలి : మంత్రి గంగుల
కరీంనగర్: రాష్ట్ర ఐటి, మున్సిపల్, పర్యాటక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం కరీంనగర్లో...
అంతర్జాతీయ ప్రమాణాలతో బాపూ ఘాట్ అభివృద్ధి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: బాపూఘాట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖమంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచనల మేరకు గురువారం...
మున్సిపాలిటీల్లో ఉగ్యోగాల భర్తీపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: మున్సిపాలిటీల్లో ఉద్యోగాల భర్తీపై ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రజల అవసరాల మేరకు సిబ్బంది నియామకంపై కసరత్తు చేయాలని అధికారులను సూచించారు. ప్రస్తుతమున్న సిబ్బందిని...
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు: కెటిఆర్
హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షలు జరిపారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై...
ఈచ్ వన్ ప్లాంట్ వన్: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: పల్లెలు, పట్టణాలు బాగుండాలంటే ఈచ్ వన్... ప్లాంట్ వన్ నినాదంలో ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ పూల మొక్కలు, పండ్ల మొక్కలను ఇళ్లలో, విధుల్లో పెంచుకోవాలని ప్రభుత్వం తరుపున పురపాలక శాఖ మంత్రి...
పరిశ్రమల ప్రగతిలో మనమే టాప్
జాతీయ జిఎస్డిపి సగటుతో పోల్చుకుంటే
8.2 శాతంతో రాష్ట్రం వార్షిక వృద్ధి నమోదు
జిడిపిలో తెలంగాణ వాటా 2019 20
సంవత్సరానికి 4.76 శాతంగా నమోదు
తలసరి ఆదాయంలోనూ తెలంగాణదే పైచేయి
ఎగుమతుల్లో పెరిగిన రాష్ట్ర...
సంక్షోభంలోనూ రైతు సంక్షేమాన్ని మరవలేదు: కెటిఆర్
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాకల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని మానేరు తీరాన రూ.5.15...
టి-ఫైబర్ గ్రిడ్తో డిజిటల్ విప్లవం
త్వరలో రైతు వేదికలను టి.ఫైబర్తో అనుసంధానం
ప్రస్తుత ఐటి నెట్వర్క్, స్టేట్ డేటా సెంటర్ను కూడా టి..ఫైబర్ కిందకు తీసుకురావాలని ఆదేశం
దీని ద్వారా పౌర సేవల్లోనూ గణనీయమైన మార్పులు
సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని...
హెల్త్కేర్ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి: కెటిఆర్
హైదరాబాద్: లాక్డౌన్ సమయంలో అన్ని రకాల పరిశ్రమలకు అండగా ఉన్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ముందుకు సాగించాలనే అంశంపై మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. లాక్డౌన్ సమయంలోనూ లైఫ్సైన్సెస్...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...