Home Search
%E0%B0%95%E0%B1%86%E0%B0%B8%E0%B0%BF%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
పది పరీక్షలపై సిఎం కెసిఆర్ సమావేశం..
హైదరాబాద్: పదో తరగతి పరీక్షలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసి,...
వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత కెసిఆర్దే: పోచారం
కామారెడ్డి: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోచారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సిఎం కెసిఆర్...
మిషన్ భగీరథతో నీటి సమస్య పరిష్కారం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. గన్పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర సిఎం నివాళులర్పించారు. ప్రగతి భవన్లో జాతీయ పతాకాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ...
భాగ్యనగరమిక విశ్వనగరమే
ఆరేండ్లలో మారుతున్న సిటీ రూపురేఖలు
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సిటి ఇమేజ్ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు...
జూన్ 8 వరకు పంటల కొనుగోలు కేంద్రాల కొనసాగింపు
అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ప్రకటించారు. మొదట ఈ నెల 31వరకే కొనుగోలు కేంద్రాలను...
కెసిఆర్ పేరుకు కొత్త నిర్వచనం చెప్పిన కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కొత్త నిర్వచనం ఇచ్చారు. కెసిఆర్ అంటే కె. కాల్వలు, సి... చెరువులు, ఆర్... రిజర్వాయర్లుగా...
తెలంగాణ కల సంపూర్ణంగా నెరవేరింది: సిఎం కెసిఆర్
సిద్దపేట: కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన ఘట్టమని సిఎం కెసిఆర్ అన్నారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ... ''తెలంగాణ కల సంపూర్ణంగా...
మర్కూక్ పంప్హౌస్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కూక్ పంప్ హౌస్ ను సిఎం కెసిఆర్, చిన్నజీయర్ స్వామితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో...
చండీయాగంలో పాల్గొన్న సిఎం దంపతులు
గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున తీగుల్ నర్సాపూర్ చేరుకున్న సిఎం కెసిఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీహోమంలో పాల్గొన్నారు. సిఎం...
బోగస్, దగా
కేంద్రానిది ఫ్యూడల్ ప్యాకేజీ
ఎఫ్ఆర్బిఎం పెంచుతూ దరిద్రపు ఆంక్షలా
రాష్ట్రాలు బిచ్చగాళ్లా, అంతవరకూ వస్తే కేంద్రం ఇచ్చే ముష్టి తీసుకోం, మెడపై కత్తిపెడితే సంస్కరణలు ఒప్పుకోం
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన విధానాన్ని అనుసరిస్తుందని...
వానాకాలంలో మక్కలపై నిషేధం
70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల
ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది
2 లక్షల ఎ.లో కూరగాయలు
ఇక హాట్కేకుల్లా మన పంటలు
ఇది వ్యవసాయ విప్లవం
జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్
2,3 రోజుల్లో కలెక్టర్ల,
రైతుప్రతినిధులతో...
ఎపి ఎదురుదాడి మానుకోవాలి
జిఒ 203ను వెనక్కి తీసుకోవాలి
ఆ లిఫ్టులకు అనుమతుల్లేవు
పొతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు
- తెలంగాణ
మన తెలంగాణ/హైదరాబాద్ : నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా అదనంగా ఒక్కనీటి చుక్కను కూడా వినియోగించుకోవడంలేదని ముఖ్యమంత్రి కెసిఆర్...
హారన్
కంటైన్మెంట్లు తప్ప రాష్ట్రమంతా గ్రీన్జోన్
నేటి నుంచి జిల్లాల మధ్య బస్సులు
జిల్లాల నుంచి హైదరాబాద్ జెబిఎస్ వరకు ఆర్టిసి
ఆటోలు(1+2), ట్యాక్సీ, ప్రైవేటు కార్ల(1+3)కు అనుమతి
కంటైన్మెంట్లలో తప్ప దుకాణాలు, హెయిర్ సెలూన్లకు ఒకే
ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు,...
సిఎం కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గం...
జలప్రణాళికపై నేడు సిఎం కెసిఆర్ సమావేశం
గోదావరి నీటి వినియోగంపై చర్చ
ప్రాజెక్టుల వారీగా నివేదికలు
ఖరీఫ్ సీజన్ నీటి డిమాండ్పై సమీక్ష
హైదరాబాద్: గోదావరి నీటి వినియోగంపై సిఎం కెసిఆర్ జలప్రణాళిక రూపొందించేందుకు ఆదివారం ప్రగతిభవన్లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. వర్షాకాలంలోని...
కెసిఆర్కే చెల్లింది
వలస కార్మికులకు ఆశ్రయమిచ్చి తిండిపెట్టి, ఆర్థికసాయం చేసిన రాష్ట్రం ఒక్క తెలంగాణయే : సంజయ్ బారు
మన తెలంగాణ/హైదరాబాద్ : వలస కూలీలకు భరోసానిచ్చిన నాయకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? అంటే అది కేవ...
ఆటో మొబైల్ షాపులు షురూ
లాక్డౌన్ యథాతథం
ఎసిలు అమ్మే దుకాణాలకూ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్లో కరోనా యాక్టివ్ కేసులు ఎల్బి నగర్, మలక్పేట, చార్మినార్, కార్వాన్లకే పరిమితం
కోలుకుంటున్న వారే ఎక్కువ
వైరస్పై అంతగా భయపడవలసిన పని...
రాష్ట్రంలో మరిన్ని సడలింపులు?
కరోనాతో కలిసి జీవించే అంశంపై సుదీర్ఘ చర్చ
బస్సుల రవాణాపై కీలక నిర్ణయం
లాక్డౌన్పై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీపై చర్చ
రేపు ప్రగతిభవన్లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్షా...
రైతుల మేలు కోసమే నియంత్రిత పంటలు
అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి. ఏది పడితే అది పండించి... దాన్ని మార్కెట్కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావొద్దు. డిమాండ్ ఉన్న...
కరోనాతో కలిసి జీవించే వ్యూహం
భవిష్యత్లో మరిన్ని సడలింపులిస్తే ఎలాంటి జాగ్రత్తలు
తీసుకోవాలి కేసులు పెరుగుతున్న హైదరాబాద్లో ఎలా
వ్యవహరిద్దాం జోన్ల వారీగా ఆలోచించి ప్రభుత్వానికి
తగు ప్రతిపాదనలు ఇవ్వండి ఉన్నతస్థాయి సమీక్ష
సమావేశంలో అధికారులకు సిఎం కెసిఆర్...