Home Search
అంతర్జాతీయ విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
దుబాయ్ ఎయిర్పోర్టు రికార్డు..
దుబాయ్: అంతర్జాతీయ ప్రయాణాలకు కేంద్రబిందువు, ప్రపంచస్థాయి రద్దీ ఎయిర్పోర్టు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది 2023లో మొదటి ఆరు నెలల కాలంలో 4 కోట్ల 16...
మెక్సికోలో భారతీయుడి కాల్చివేత: 10 వేల డాలర్ల దోపిడీ
హూస్టన్: మెక్సికో నగరంలో కొందరు దుండగులు జరిపిన కాల్పులలో ఇక్కడే నివసిస్తున్న ఒక భారత జాతీయుడు మరనించగా మరో వ్యక్తి త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు.
దుండగులను త్వరితంగా అరెస్టు చేయాలని భారతీయ అధికారులు మెక్సికన్...
20 కిలోల బంగారం స్వాధీనం.. పలువురి అరెస్ట్
చెన్నై : తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న వారిని డైరెక్టరేట్ ఆఫ్రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు అరెస్టు చేసి వారి నుంచి 20 కిలోలకు పైగా...
కర్నాటక గవర్నర్కు చేదు అనుభవం
బెంగళూరు : కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఎయిర్ఆసియా విమానంలో ప్రయాణించాలనుకున్నారు. సకాలంలోనే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
కర్నాటక గవర్నర్కు చేదు అనుభవం
బెంగళూరు : కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్కు బెంగళూరు విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఎయిర్ఆసియా విమానంలో ప్రయాణించాలనుకున్నారు. సకాలంలోనే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి...
ప్రతిపక్షాల ఏకైక మంత్రం “అంతా కుటుంబం కోసమే”: మోడీ ధ్వజం
పోర్ట్బ్లెయిర్ : ప్రజాస్వామ్యం అంటే “ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కోసం ”అని అర్ధం ఉండగా , బెంగళూరులో సమావేశమౌతున్న వంశపారంపర్య పార్టీలకు “ కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం...
అమెరికాలో పిడుగులు
న్యూయార్క్ : అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా 2600 విమాన సర్వీస్లు రద్దు చేశారు. మరో 8000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో 1320 విమాన...
ఈ నెల 15 నుండి హజ్ యాత్రికుల ఆగమనం
ఎయిర్పోర్ట్లో ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ : హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ నెల 15 నుండి రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికుల తిరుగు పయనం అవుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర హజ్...
ఈ నెల 15 నుండి హజ్ యాత్రికుల తిరుగు ప్రయాణం : చైర్మన్ సలీం
హైదరాబాద్ : హజ్ యాత్ర పూర్తి చేసుకొని రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు ఈ నెల 15 నుండి తిరుగు ప్రయాణం అవుతున్నారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ సలీం తెలిపారు....
ఆదివారం నాటికి హజ్ యాత్రకు 35 బృందాలు
22న జిద్దాకు చివరి ఫ్లైట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి హజ్ యాత్రికుల రవాణా కొనసాగుతోంది. ఆదివారం 600 మంది హజ్ పిలిగ్రిమ్స్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నాలుగు ప్రత్యేక...
హజ్ యాత్రకు 21 బృందాలు పయనం
రోజుకూ 3 ఫ్లైట్లు... ఈ నెల 22 వరకు ప్రయాణం
హజ్ కమిటి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి ముస్లిం సోదరులు హజ్ యాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ నెల...
వాష్రూములో విషవాయువు పీల్చి జంట మృతి
బెంగళూరు:తమ ఇంట్లోని వాష్రూములో విషవాయువు పీల్చి ఒక జంట మరణించింది. వాష్ రూములోని గీజర్ నుంచి వెలువడిన విషవాయువు పీల్చి వారిద్దరూ మరణించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఆ జంటను చామరాజనగర్ జిల్లాకు...
అప్సర హత్య కేసు శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ
రంగారెడ్డి: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అప్సర హత్య కేసును శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఇవాళ నిందితుడు సాయికృష్ణను కస్టడీ కోరుతూ అత్తాపూర్ కోర్టులో పోలీసులు పిటిషన్...
పాకిస్థాన్ లోకి వెళ్లిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానం
ఇస్లామాబాద్ : అమృత్సర్ నుంచి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ లోని లాహోర్ సమీపం వరకు వెళ్లి తిరిగి భారత గగనతలం లోకి ప్రవేశించింది....
హైదరాబాద్లో నియోపోలిస్లో ప్రారంభమైన సత్త్వ లేక్రిడ్జ్
హైదరాబాద్: అవార్డులు గెలుచుకున్న డెవలపర్లు, నిర్మాణ సంస్థ సత్త్వ గ్రూప్ హైదరాబాద్లోని కోకాపేట్ టౌన్షిప్లో వున్న నియోపోలిస్ లో తమ తాజా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ సత్త్వ లేక్రిడ్జ్ను ప్రారంభించింది. సత్త్వ నెక్లెస్ ప్రైడ్,...
అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకు రిమాండ్
హైదరాబాద్: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న 30 ఏళ్ల మహిళను హత్య చేసిన కేసులో హైదరాబాద్లోని సరూర్నగర్లోని ఓ ఆలయ పూజారిని సిటీ కోర్టు శనివారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. శుక్రవారం అరెస్టు చేసిన...
2050 నాటికి ప్రపంచంలోనే నెంబర్వన్గా దుబాయ్ ఎయిర్పోర్టు
అబు దాబి: ప్రస్తుతం విస్తరణ పనులు జరుగుతున్న దుబాయ్లోని అల్ మఖ్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2050 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా రూపొందనున్నది. ఏడాదికి 25.5 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా...
చైనా స్వంతంగా నిర్మించిన ప్రయాణికుల విమానం
బీజింగ్ : చైనా స్వంతంగా నిర్మించిన సి919 అనే ప్రయాణికుల విమానం వాణిజ్య పరంగా తొలిసారి గగనంలో విహరించింది. ఆదివారం మొదటి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ నిర్వహించే...
ప్రత్యేక హజ్ విమానాలను నడపడానికి సిద్ధమైన ఎయిర్ ఇండియా గ్రూప్..
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ, స్టార్ అలయన్స్ సభ్యుడు ఎయిర్ ఇండియా,భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ బడ్జెట్ ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, భారతదేశంలోని నాలుగు నగరాల నుండి సౌదీ అరేబియాలోని జెద్దా, మదీనాకు...
కాంగ్రెస్ వల్లే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్...