Saturday, April 20, 2024
Home Search

అపార్ట్‌మెంట్ - search results

If you're not happy with the results, please do another search

న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవు: సజ్జనార్

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవని సిపి సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 31న ఈవెంట్స్, రిసార్ట్‌లలో ఎలాంటి వేడుకలకు అనుమతులు...

నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం

సిఎం కెసిఆర్ ఆదేశాలతో చర్యలు చేపట్టిన సిఎస్ స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్‌లు మనతెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు ప్రారంభంకానున్నాయి. హైకోర్టు సూచనల మేరకు నేటి నుంచి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం అయ్యేలా చర్యలు...
High Court stay on Dharani portal extended till Dec 10th

రిజిస్ట్రేషన్లకు పాత పద్ధతి?

హైకోర్టు ధరణిపై స్టేను 10వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం యోచన ‘కార్డు’ పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిపించే అవకాశం  త్వరలో ప్రభుత్వ ప్రకటన ఎల్‌ఆర్‌ఎస్ కట్టాల్సిన ఖాళీ స్థలాలు 29 లక్షలు మన తెలంగాణ/హైదరాబాద్:...
Computer Engineer Died In Tamilnadu

మానసిక ఒత్తిడితో.. పిజి వైద్య విద్యార్థిని ఆత్మహత్య

  మనతెలంగాణ, హైదరాబాద్ : మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని బేగంపేటలోని ప్రకాష్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా, నర్సంపేటకు చెందిన...
Roads damaged in Hyderabad due to Heavy Floods

గూడు చెదిరె.. కూడు పాయె

వరుణుడు శాంతించినా వరద గుప్పిట్లోనే కాలనీలు, బస్తీలు ఇళ్లల్లో వరదనీటిలోనే జనం జాగారం..తడిసి ముద్దైన సామాన్లు, నిత్యావసరాలు పడవల సాయంతో ముప్పు ప్రాంతాల్లోని ప్రజలకు భోజనం, పాలు సరఫరా ఇంజాపూర్ వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం వరద...
CM KCR Review on Crops at Pragathi Bhavan

యుద్ధప్రాతిపదికన సహాయం

జిహెచ్‌ఎంసికి తక్షణం రూ.5కోట్లు విడుదల మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇళ్లు కోల్పోయినోళ్లకు కొత్త ఇండ్లు కట్టిస్తం ముంపు ప్రాంతాల్లో బియ్యం, పప్పుతో పాటు నిత్యావసరాల పంపిణీ అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో నీళ్లు తొలగించాకే విద్యుత్ పునరుద్ధరణ కొంత ఇబ్బంది కలిగినా...
Rain created havoc in Hyderabad

వాడవాడలా.. ‘వాన’ వాసం

  వరదనీటిలో హైదరాబాద్ ఆగమాగం వందేండ్ల తర్వాత ఇదే అతి భారీ వర్షం అప్రమత్తంగా ఉండండి : సిఎం వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి భాగ్యనగరంలో తెగిపోయిన 600 చెరువులు 1500లకు పైగా కాలనీలు, బస్తీలు జలమయం కాగితపు పడవల్లా...
200 transformers washed away in Musi river floods

మూసీనది ప్రవాహంలో 200 ట్రాన్స్‌ఫార్మర్‌లు కొట్టుకుపోయాయి: ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ చాలా తక్కువగా ఉందని, గ్రిడ్‌లకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా తమ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరిక,...
Boy dies after drawing in Cellar water in Dilsukhnagar

దిల్‌సుక్‌నగర్‌లో విషాదం.. సెల్లార్ నీటిలో మునిగి బాలుడి మృతి

మనతెలంగాణ/హైదరాబాద్: అపార్ట్‌మెంట్ సెల్లార్ నీటిటో మునిగి బాలుడు మృతిచెందిన సంఘటన నగరంలోని దిల్‌సుక్ ‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...బుధవారం దిల్‌సుక్‌నగర్‌లోని సాహితీ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి నీరు రావడంతో బాలుడి తండ్రి యుగేంధర్...
Husband pouring petrol on wife and setting her on fire

పనిచేయమన్నందుకు భార్యపై పెట్రోల్ పోసిన భర్త

  చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మన తెలంగాణ/ఎల్‌బినగర్: పనిచేయమన్నందుకు భార్యపై కోపం పెంచుకుని పెట్రోల్ పోసి నిప్పటించిన సంఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మహిళా...

నగరంలో మరిన్ని నిఘా నేత్రాలు

హైదరాబాద్: నగరంలో మరిన్ని నిఘా నేత్రాలు ఏర్పాటు కానున్నాయి. నగర వాసుల భద్రతతో పాటు సురక్షతకు పెద్దపీట వేయనున్నారు. ఇందుకు సంబంధించి నగరంలో ఇప్పటీ వరకు సిసి కెమెరాలు లేని పలు కీలక...
Two chain snatchers arrested by Rachakonda Police

ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్టు..

మనతెలంగాణ/హైదరాబాద్: వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దొంగిలించిన ఇద్దరు చైన్‌ స్నాచర్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కొట్టేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు....
Man dies after suicide attempt at Ravindra Bharathi

రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి..

హైదరాబాద్: ఈ నెల 10వ తేదీన రవీంద్రభారతి వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌కు చెందిన బైకెలి నాగులు(55) జై...

సెక్యూరిటీ గార్డును కారుతో ఢీకొట్టి… ఇంటికెళ్లి పడుకుంది

చెన్నై: అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డు ను ఓ యువతి కారుతో ఢీకొట్టడంతో అతడు మృతి చెందిన సంఘటన తమిళనాడులో చెన్నైలో జరిగింది. యువతి మాత్రం ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...

పెద్దల ఇళ్లలా పేదల ఇళ్లు

  సర్వాంగ సుందరంగా డబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్లు హైదరాబాద్‌లో పంపిణీకి సిద్ధమవుతున్న 85,000 గృహాలు రూ.9,500కోట్ల వ్యయంతో నిర్మాణాలు పార్కులు, చక్కని పాత్‌వేలు, విద్యుత్ దీపాల వెలుతురులో జిగేల్‌మంటున్న ప్రాంగణాలు ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ హర్షం హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం...
gun firing in ganesh nimajjanam at narsingi

నార్సింగ్ పిఎస్ పరిధిలో కాల్పుల కలకలం

హైదరాబాద్: గణేశ్‌ నిమజ్జనంలో ఓ ఆర్మీ మాజీ జవాన్‌ కాల్పులు జరిపిన సంఘటన నగరంలోని నార్సింగి హైదర్‌షాకోట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైద‌ర్‌షాకోట్‌లోని శివం హైలెట్స్ అపార్ట్‌మెంట్‌లో ఆర్మీ మాజీ జ‌వాన్ నాగ...
Woman Beat Watchman at chandanagar

వాచ్‌మ్యాన్‌‌ని చితక్కొట్టిన మహిళ (వీడియో వైరల్)

హైదరాబాద్: అనుమతి లేకుండా అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించవద్దన్నందుకు సెక్యూరిటీ గార్డ్ పై ఓ మహిళ దాడి చేసిన సంఘటన నగరం‌లోని చందా‌నగర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో వైరల్...
Nirbhaya case filed against 139 people in Panjagutta PS

139 మందిపై నిర్భయ కేసు

 5వేల సార్లు తనపై అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు  జాబితాలో రాజకీయ నేతలు, పిఎలు, సినీ ప్రముఖులు, ఓ విద్యార్థి సంఘం నేత, రాష్ట్రంలో సంచలనం మనతెలంగాణ/హైదరాబాద్: ఏకంగా 139...
Central Govt Accepted CBI probe into Sushant Death

సుశాంత్ కేసుపై సిబిఐ దర్యాప్తు..

న్యూఢిల్లీ: బలవన్మరణానికి పాల్పడ్డ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన ఆత్మహత్య ఉదంతంపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ(సిబిఐ) దర్యాప్తునకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం...

తెలంగాణలో కొత్తగా 879 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతుంది. రోజురోజుకి వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. సోమవారం నిర్వహించిన 3,006 టెస్టుల్లో 879 మందికి వైరస్ తేలడం ఆందోళనకరం. అంటే పాజిటివ్ రేట్...

Latest News