Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
ఒక ప్రెస్ మీట్-కోటి ప్రశ్నలు
తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తమ అభిప్రాయాలను ఎవరు ధిక్కరించినా వారి మీద జాతి వ్యతిరేక ముద్ర, దేశద్రోహం ముద్ర వేసి కక్ష తీర్చుకోవడం, కేసులు పెట్టి వేధించడం బిజెపి పాటిస్తున్న...
జల విలయం
10 మంది యాత్రికుల మృతి, 40మంది గల్లంతు?
కొట్టుకుపోయిన యాత్రికుల టెంట్లు...కుంభవృష్టితో యాత్ర నిలిపివేత
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మికంగా వరద పోటెత్తింది. 15మంది...
డిఎంకె హెచ్చరిక
భారతీయ జనతా పార్టీ తన కుహనా జాతీయవాద విధానాలతో, యేక పక్ష, నిరంకుశ పద్ధతులతో దేశానికి యెటువంటి ఉపద్రవాన్ని దాపురింపజేయగలదో తెలుసుకోడానికి యిదొక మచ్చు తునక. మితిమించి లాగితే తెగిపోతుంద నే విజ్ఞతను...
విషమే.. విషయాల్లేవ్
బిజెపి జాతీయ కార్యవర్గంలో అదే ప్రధాన అజెండా: మంత్రి హరీశ్
నీళ్లు, నిధులు, నియామకాలపై నిజాలు చెప్పలేక అమిత్ షా అభాసుపాలు
డబుల్ ఇంజిన్ కన్నా సింగిల్ ఇంజిన్తోనే అధిక ప్రగతి
తెలంగాణతో పోలిస్తే యూపీ తలసరి...
ఇక్కడా డబుల్ ఇంజిన్
సబ్కా సాథ్.. సబ్కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి
టెక్స్టైల్స్ పార్కు నిర్మిస్తాం, హైదరాబాద్లో సైన్స్ సిటీ
ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
ఆవిర్భవించింది రైతులకు
మద్దతు ధర పెంచాం ఉచితంగా
రేషన్, టీకాలు అందించాం...
శివసేన అంతమే బిజెపి లక్ష్యమా!
ఇటీవల మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అక్కడ కేవలం తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి, దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైని తమ పాలన కింద తీసుకు రావాలని కాకుండా...
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్: హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం...
రాజస్తాన్ దర్జీ దారుణ హత్య
నోటి దూల మాటలు ఎలాంటి పరిణామాలు పర్యవసానాలకు దారి తీస్తాయోనని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగానే రాజస్తాన్లోని ఉదయపూర్ పట్టణంలో దుండగులు కనయలాల్ అనే వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నారు. ఈ దారుణాన్ని...
బాలీవుడ్ను మరిపిస్తున్న ‘మహా’భారతం
దశాబ్దం క్రిందటి దాకా రాజకీయ రంగంలో ‘కూల్చడం, చీల్చడం’ అనే వాటిపై పేటెంట్ హక్కులన్నీ హస్తం పార్టీవే. శకుని పాచికలన్నీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉండేటివి. కానీ ఆధునిక భారతదేశం 4G ని...
మోడీకి క్లీన్చిట్!
బయటికి అంతా సవ్యంగానే కనిపిస్తుంది. పద్ధతి ప్రకారమే జరుగుతుంది. యెక్కడా యే మాత్రం లోపం వుండదు. అంచెలంచెలుగా అన్ని దశలూ దాటి అంతిమ గమ్యానికి సాగిన ప్రక్రియ న్యాయబద్ధంగానే గోచరిస్తుంది. కాని చాలా...
తీస్తా సెతల్వాడ్ ను ముంబైలో అదుపులోకి తీసుకున్న గుజరాత్ ఏటీఎస్
ముంబై: గుజరాత్ ఏటీఎస్ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ ను శనివారం అదుపులోకి తీసుకుని ముంబైలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లింది. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన నిరాధారమైన సమాచారాన్ని తీస్తా సెతల్వాద్...
ఐబి చీఫ్గా తపన్ డేకా నియామకం
ఐబి చీఫ్గా తపన్ డేగా నియామకం
రా కార్యదర్శి సమంత్ గోయల్ పదవీకాలం పొడిగింపు
ప్రతిభకు పట్టంగట్టిన మోడీ సర్కార్
న్యూఢిల్లీ: సీనియారిటీకన్నా సామర్థానికి పెద్ద పీట వేసిన మోడీ ప్రభుత్వం శుక్రవారం తపన్ డేకాను ఇంటెలిజన్స్...
ద్రౌపది ముర్మూకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్మూ తన నామినేషన్కు ముందు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రేపు జూన్ 24న ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ద్రౌపదిముర్మూకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు....
తీవ్ర భావజాలమే బిజెపి సిద్ధాంతం
విద్వేష వ్యాఖ్యలపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం బిజెపి అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పించారు. తీవ్ర భావజాలమే బిజెపి మూల సిద్ధాంతమని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు...
ఈశాన్యంలో తగ్గిన వామపక్ష తీవ్రవాదం
హోం మంత్రి అమిత్ షా వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను 70 శాతానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈశాన్య...
మాన్సాలో సిద్ధు మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
పంజాబ్ ఎన్నికలకు ముందు మూసేవాలా కాంగ్రెస్ పార్టీలో చేరి మాన్సా నియోజకవర్గం నుంచి పోటీచేశాడు.
ఛండీగఢ్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పంజాబ్లోని మన్సా జిల్లాలోని మూసా గ్రామంలో కీర్తి శేషుడైన గాయకుడు సిద్ధు...
పిల్లా జెల్లా లేని వారు అబద్దాలు చెబుతారు: వివేకానంద
హైదరాబాద్: బిజెపి అంటే బడా జూటా పార్టీగా మారిందని ఎంఎల్ఎ కెపి వివేకానంద తెలిపారు. టిఆర్ఎస్ భవనం నుంచి ఎంఎల్ఎ కెపి వివేకానంద మీడియాతో మాట్లాడారు. మాటలు తప్ప పిఎం మోడీ పాలనలో...
బస్సు లోయలో పడి 22 మంది దుర్మరణం
చార్ధామ్ యాత్రికుల విషాదాంతం
ఉత్తరకాశీ : చార్ధామ్ యాత్రికులతో వెళ్లుతున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో కనీసం 22 మంది దుర్మరణం చెందారు. ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం ఈ విషాదకర ఘటన జరిగింది. ప్రమాద సమయంలో...
సొమ్ము తెలంగాణది సోకు కేంద్రానిది
కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన మిషన్ భగీరథను హైజాక్ చేసిన కేంద్రం, తెలంగాణలో 54లక్షల ఇళ్లకు నీళ్లు ఇస్తున్నది వాళ్లేనట, కేంద్ర జలశక్తి శాఖ శుద్ధ అబద్ధపు ప్రచారం, టిఆర్ఎస్ నేతల...
కశ్మీర్లో వరుస ఉగ్రదాడులపై ఏం చేద్దాం
ఆర్మీచీఫ్ , ఇతరులతో అమిత్ షా సమీక్ష
శ్రీనగర్ /న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే, జాతీయ భద్రతా సలహాదారు...