Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
ఓబిసి హోదా ఇవ్వకుంటే.. అదే చేస్తాం
మథుర: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఓబిసి కేటగరిలో జాట్లను చేర్చడం సహా తమ డిమాండ్లను నెరవేర్చకుంటే భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి వ్యతిరేకంగా ఓటేయమని పిలుపునిస్తామని అఖిల్ భారతీయ జాట్ ఆరక్షణ్...
అంతిమ సంస్కారాల కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి
కోల్కతా: పశ్చిమబెంగాల్ లోని నాడియా జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. నబద్వీప్లో ఓ వ్యక్తి అంతిమ సంస్కారాల...
చంద్రగ్రహణ వేళ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విలపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజే ఈ సంఘటన జరగడం...
రేపటి నుంచి లక్నోలో డిజిపిల సమావేశం
న్యూఢిల్లీ: లక్నోలో శుక్రవారం ప్రారంభం కానున్న రాష్ట్రాల డిజిపిల వార్షిక సమావేశంలో ఉగ్రవాద నిరోధం, సైబర్ నేరాలు, మావోయిస్టుల హింస సహా పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ నెల 20, 21...
రేపు మళ్ళీ తెరుచుకోనున్న కర్తార్పూర్ సాహిబ్ నడవ
న్యూఢిల్లీ: కర్తార్పూర్ నడవను 2019 నవంబర్లో తెరిచారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ఆ కారిడార్ను 2020 మార్చిలో మూసేశారు. పంజాబ్లో వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. దాంతో ఆ కారిడార్ను తిరిగి తెరవడం...
విభజన చట్టం హామీలను నెరవేర్చండి
రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వండి
తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేంద్రానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని...
తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం..
చిత్తూరు: తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 7.30గంటల వరకు జరగనుంది. ఈ సమావేశానికి ఎపి...
అన్ని స్వభాషలకు హిందీ ‘సఖి’
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
వారణాసి: దేశంలోని అన్ని స్వదేశీ భాషలకు హిందీ మిత్ర భాషని, అన్ని భాషల పరిపుష్టిలోనే భారతదేశ పురోభివృద్ధి ఇమిడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
రేపు రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సమావేశం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సమావేశం జరగనున్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు(యుటి) చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతోపాటు...
పద్మ పురస్కారాల బహుకరణ..
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మపురస్కారాలను బహుకరించారు. మొత్తం 73మంది విశిష్ట వ్యక్తులకు అవార్డులను అందచేశారు. వీరిలో కొందరు మరణానంతరం ఈ పురస్కారాలు అందుకున్నారు....
కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసానికి యత్నం
భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పరారైన ముష్కరులు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు...
బిజెపికి ఇప్పట్లో తిరుగులేదు
ఈ వాస్తవం రాహుల్ గుర్తించడు
ఇదే ఆయనతో జటిల సమస్య
మోడీ బలం ఏమిటనేది గుర్తించాలి
30 శాతం ఓట్ల పార్టీ శక్తివంతమే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
కాంగ్రెస్ తొలి నాళ్ల ఘట్టంలో కమలం
న్యూఢిల్లీ...
దశాబ్దాలపాటు బిజెపి రాజకీయాల్లో ఉంటుంది: ప్రశాంత్ కిశోర్
గోవా: ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధుడైన ప్రశాంత్ కిశోర్ గురువారం గోవాలో ప్రసంగిస్తూ “ బిజెపి ఎక్కడికీ పోదు. దశాబ్దాలపాటు కొనసాగుతుంది. ఈ సత్యాన్ని రాహుల్ గాంధీ గుర్తించలేకపోతున్నారు” అన్నారు. “గెలిచినా, ఓడినా బిజెపి...
పరిపాలనా దక్షతలో మోడీని మించిన వారేలేరు
జాతీయ భద్రత దేశ గౌరవాలకు ప్రాధాన్యత
సరైన పాలసీలతో సమగ్ర ప్రగతి
కాంగ్రెస్ హయాంలో మంత్రులంతా పిఎంలే
మన్మోహన్ కేవలం అనామక నేత
రూ 12లక్షల కోట్ల స్కామ్ల అప్రతిష్ట
వ్యవస్థను మలుపు తిప్పిన...
కేరళలో వర్షబీభత్సం
కొట్టాయంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం, అయ్యప్ప భక్తులు రావద్దని విజ్ఞప్తి
కొండ చరియలు విరిగిపడి 21 మంది మృతి
పలు జిల్లాల్లో హృదయవిదారక దృశ్యాలు
రంగంలోకి ఆర్మీ, సహాయక చర్యలు ముమ్మరం
కొట్టాయం/ ఇదుక్కి : సముద్రతీర...
తీరుమారకపోతే మరిన్ని మెరుపుదాడులే
పాకిస్థాన్కు అమిత్ షా ఘాటు హెచ్చరిక
చర్చల కాలం చెల్లిపోయింది
ఇక దెబ్బకు దెబ్బనే భారత్ దారి
పనాజీ : ఇప్పటికైనా వక్రబుద్దిని వీడకపోతే మరిన్ని సర్జికల్ దాడులకు దిగుతామని పాకిస్థాన్ను కేంద్ర హోం...
బొగ్గు సరఫరాలను పెంచుతున్నాం
కోల్ ఇండియా వద్ద 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు
ఆందోళన అవసరం లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిందంటూ వార్తలు రావడంతో...
బొగ్గు కొరతపై నేడు ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారని సమాచారం. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా బొగ్గు...
బొగ్గు కరెంటే కీలకం
మంత్రులతో అమిత్ షా భేటీ
క్షేత్రస్థాయి అంశాలపై దృష్టి
అధికారులు, ఎన్టిపిసి హాజరు
న్యూఢిల్లీ : కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రులతో హోం మంత్రి అమిత్ షా సోమవారం కీలక భేటీ నిర్వహించారు....
ప్రధాని మోడీ సాటిలేని ప్రజాస్వామిక నేత
చెప్పేది వినరనే మాట శుద్ధ అబద్ధం :
అమిత్ షా కితాబ్
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామిక నేత, ఓపికగల శ్రోత అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా...