Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
విజృంభిస్తోంది..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...
రోజంతా హెచ్చుతగ్గుల్లో..
లాభాలతో మొదలు ఆఖరికి నష్టాల్తో ముగింపు...
సెన్సెక్స్ 810 పాయింట్లు పతనం
230 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
60 శాతం పెరిగిన యస్ బ్యాంక్ షేరు
ముంబై: బుల్స్కు ఇప్పట్లో ఉపశమనం సూచనలు కనిపించడం లేదు....
కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభం
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 7000 మంది ప్రాణాలను బలిగొన్న కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ ప్రారంభమైంది. సీటెల్ లోని కైజర్ పెర్మనెంటె వాషింగ్టన్...
విభజన రాజకీయమా?
సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా!
పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి
లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించదు
60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం
ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...
ఎవరికి ఎవరి భిక్ష?
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం
మేం తప్పులు చెబితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం
కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది
హైదరాబాద్: తెలంగాణ తనకు తాను పునర్ నిర్మాణం చేసుకోవడమే కాదు.. జాతి నిర్మాణంలోనూ కీలక భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్...
బార్డర్ లో గోడ కడతామంటే సపోర్ట్ చేస్తాం: కెసిఆర్
హైదరాబాద్: ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని, దానికో చట్టం ఉండాలని, దేశంలోకి చొరబాటుదారులను అనుమతించమని ఎవరూ చెప్పరని సిఎం కెసిఆర్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా సిఎం...
ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా...
ట్రంప్కు కరోనా నెగటివ్
వాషింగ్టన్: కరోనావైరస్కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు చేసిన వైద్య పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అమెరికా పాలనా యంత్రాంగం శుక్రవారం జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించిన...
రూ.4లక్షలు ఎక్స్గ్రేషియా
కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయం, ఎన్డిఆర్ఎఫ్ కింద విపత్తుగా గుర్తింపు
రాష్ట్రాల సిఎస్లకు లేఖ
దేశ వ్యాప్తంగా 86కి చేరిన పాజిటివ్ కేసులు
4వేల మంది అనుమానితులు
ఢిల్లీలో 7, కేరళలో 19 కే సులు...
ఒలింపిక్స్ను నిర్వహించి తీరుతాం
జపాన్ ప్రధాని షింజో అబే
టోక్యో: ఈ ఏడాది తమ దేశంలో జరిగే ఒలింపిక్ క్రీడలు షెడ్యూల్ ప్రకారమే సాగుతాయని, దీన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని జపాన్ ప్రధాని షింజో అబే స్పష్టం...
యోగా సెంటర్ లో మహిళపై అత్యాచారం..
రిషికేశ్: యోగా సెంటర్ లో 33 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు...
ఒలింపిక్స్ వాయిదా వేయాల్సిందే
వాషింగ్టన్: జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలను ఏడాది పాటు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘాన్ని కోరారు. కరోనా వ్యాధి ప్రపంచాన్ని...
ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదా కోల్పోయిన ముకేశ్
మొదటి స్థానానికి ఎగబాకిన అలీబాబా జాక్ మా
చమురు సంక్షోభంతో రిలయన్స్ షేరు 12 శాతం డౌన్
కరిగిపోయిన ముకేశ్ సంపద విలువ
న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత ధనవంతుడనే ట్యాగ్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్...
ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారు
కరోనా పరీక్షలక్కర్లేదు: వైట్హౌస్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు కరోనా పరీక్షలు జరపలేదని వైట్హౌస్ తెలిపింది. అయితే అమెరికా చట్టసభ ప్రతినిధులు కొందరు తాము ఇతరుల...
కరోనా జన్యు విశ్లేషణలో భారత్
పూనే : కరోనా జన్యు విశ్లేషణలో భారతీయ శాస్త్రవేత్తలు చొరవ తీసుకోనున్నారు. గ్లోబల్ ఇనీషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లూయెంజా డేటా (జిఐఎస్ఐఎడి) లో తాము పాలుపంచుకుని రెండు జన్యు విశ్లేషణ డేటా సేకరిస్తామని...
గూగులమ్మలు టెక్నాలెడ్జిలోనూ తీసుపోరు
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
దేవుడు వరమిస్తాడని ఎవరైనా అంటే అదొక నమ్మకం. ఏదైనా వెతికి కావాల్సిందల్లా పొందాలనుకోవడం ఒక ప్రయత్నం. ఆ నమ్మకంలో దేవుడుంటాడో లేదో కానీ ఈ ప్రయత్నంలో టెక్నాలజీనే దేవుడు....
అఫ్ఘాన్లో తాలిబన్ల దాడి.. 20మంది మృతి
కుండుజ్(అఫ్ఘానిస్థాన్): తాలిబన్లు మంగళవారం రాత్రంతా ఎడతెరిపి లేని దాడులతో అఫ్ఘానిస్థాన్ సైనికులను, పోలీసులను కలిపి మొత్తం 20 మందిని పొట్టనపెట్టుకున్నారు. తాలిబన్ల రాజకీయ అధినేత ముల్లా బరాదర్తో 35 నిముషాలు తాను బాగా...
ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు
మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
స్కల్ బ్రేకర్ ఛాలెంజ్.. తలలు పగులగొట్టుకుంటున్నారు
హైదరాబాద్ : రోజుకో రకమైన ఛాలెంజ్ పుట్టుకు వస్తుండడంతో యువత వాటిని పాటిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో యువత బ్లూవేల్ ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇలా రోజుకొకటి పుట్టుకు వస్తుండడం...