Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
ఎఐ వ్యవస్థకు అమెరికా చెక్
వాషింగ్టన్ : కృత్రిమ మేధ (ఎఐ)కు సంబంధించి అమెరికాలో బైడెన్ అధికార యంత్రాంగం కొన్ని నిర్థిష్ట భద్రతా చర్యలను చేపట్టింది. ఎఐ కంపెనీలు తాము రూపొందించే లేదా వినియోగించుకునే ఎఐ సాధనాల భద్రతా...
అమెరికాలో యాదాద్రి వాసి అనుమానాస్పదంగా మృతి
న్యూయార్క్: అమెరికాలో వనస్థలిపురం వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. టెక్సాస్ లోని ఆస్టిన్ లో లెక్కల కరుణాకర్ రెడ్డి దుర్మరణం చెందాడు. మంగళవారం అనుమానాస్పదస్థితిలో స్విమ్మింగ్ పూల్ లో కరుణాకర్ రెడ్డి మృతి...
అమెరికాలో కాల్పులు… 8 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం జోలియెట్ నగరంలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మెడిసన్ వీధిలోని వెస్ట్ అక్రాస్ రోడ్డులోని 2200 బ్లాక్ లో గత రెండు రోజుల నుంచి నిందితుడు వేర్వేరు ఇళ్లపై...
అమెరికా ఉపాధ్యక్ష రేస్లో నిక్కీహాలేకు అంత సామర్థ్యం లేదు : ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో ముందున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష...
నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు అనుమతి..
నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారతదేశానికి చెందిన నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు...
గాజా క్యాంపస్పై ఇజ్రాయెల్ దాడి..వివరణ కోరిన అమెరికా
గాజాస్ట్రిప్ : స్థానిక పాలస్తీని యూనివర్శిటీ క్యాంపస్పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సేనలు (ఐడిఎఫ్) దాడికి దిగాయి. ఈ దృశ్యాలను తెలిపే వీడియో సామాజిక మాధ్యమంలో వెలువడింది. దీనిపై ఇజ్రాయెల్ వివరణను అమెరికా...
హౌతీ రెబెల్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్ : యెమెన్లో ఇరాన్ అండ ఉన్న హౌతీ రెబెల్ సైనిక స్థావరాలపై అమెరికన్ దళాలు ఐదవ సారి దాడులు సాగించాయి. అయితే, ఎర్ర సముద్రంలో ప్రపంచ నౌకాయానానికి అంతరాయం కలిగించిన నౌకలపై...
యెమెన్లో హౌతీల స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులు
వాషింగ్టన్: యెమెన్లోని హౌతీ ఆగ్రవాదుల అధీనంలో ఉన్న క్షిపణి స్థావరాలపై అమెరికా సైన్యం బుధవారం నౌకలు, జలాంతర్గాముల నుంచి క్షిపణులతో దాడి జరిపింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో యెమెన్లో...
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష పదవి రేసులోంచి వివేక్ రామస్వామి వైదొలిగారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు. ఐయోవా ప్రైమరీ కాకసస్ లో జరిగిన ఓటింగ్ లో వివేక్...
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం కోటి ఆశలతో అమెరికా విమానం ఎక్కిన ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. అమెరికా వెళ్లిన రెండు వారాల్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రూమ్లో...
ఉత్తర అమెరికాపై వింటర్ బాంబు
వాషింగ్టన్ : అమెరికా ఉత్తరప్రాంతాన్ని అత్యంత భయానక శీతాకాల తుపాన్ కుదిపేసింది. శుక్రవారం నుంచి భారీ హిమపాతంతో కూడిన భారీ తుపాన్ , గడ్డకట్టించే స్థాయి వర్షాలతో జనజీవితం అస్తవ్యవస్థం అయింది. వాతావరణ...
అమెరికాలో ఆకట్టుకున్న అయోధ్య రాముడి ప్రకటనలు
అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై ఇండియాలోనే కాదు... దేశదేశాల్లో కూడా ప్రచారం సాగుతోంది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో బిల్ బోర్డులపై జనవరి 22న అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నట్లుగా ప్రచార...
హౌతీలపై అమెరికా, బ్రిటన్ వైమానిక దాడులు
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేసిన హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ సైనికులు దాడులు చేశారు. హౌతీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని అగ్రరాజ్యాలు హెచ్చరించాయి. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుటను లక్యంగా...
చంద్రుడి పైకి అమెరికా ల్యాండర్ ప్రయోగం విఫలం !
వాషింగ్టన్ : దాదాపు 50 ఏళ్ల తర్వాత చందమామ పైకి ల్యాండర్ పంపాలని అమెరికా చేసిన ప్రయోగం దాదాపు విఫలమైంది. చంద్రుడిపై పెరిగ్రిన్ వ్యోమనౌకను దింపాలనుకున్న లక్షాన్ని విరమించుకుంటున్నట్టు పెరిగ్రిన్ను రూపొందించిన ఆస్ట్రోబోటిక్...
50 ఏళ్ల తర్వాత చంద్రుని పైకి అమెరికా ల్యాండర్
తెల్లవారు జామున నాసా ప్రయోగం విజయవంతం
వాషింగ్టన్ : ఆర్టెమిస్2 ప్రయోగం ద్వారా ఈ ఏడాది చివర్లో మరోసారి చంద్రుని ఉపరితలం పైకి నలుగురు వ్యోమగాములను పంపడానికి అమెరికాకు చెందిన నాసా సన్నాహాలు చేస్తోన్న...
హౌతీలకు అమెరికా సహా 12 దేశాల హెచ్చరికలు
వాషింగ్టన్ : ఎర్రసముద్రంలో సరకు రవాణా నౌకలపై తక్షణం దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికాతోసహా మొత్తం 12 దేశాలు హౌతీ రెబెల్స్కు హెచ్చరించాయి. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య సాగుతున్న...
అమెరికాలో అనుమానాస్పదంగా భారత సంతతి కుటుంబం మృతి..
అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రం డోవర్ పట్టణంలోని తమ విలాసవంతమైన భవనంలో భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతులు రాకేష్ కమల్ ( 57), టీనా (54),వారి కుమార్తె...
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు అమలాపురం వాసులు మృతి
హైదరాబాద్ : అమెరికా లోని టెక్సాస్లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ అమలాపురానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ముమ్మిడివరం వైఎస్ఆర్ పార్టీ ఎమ్ఎల్ఎ పి.వెంకట...
అమెరికాలో రోడ్డు ప్రమాదం… ఎంఎల్ఎ బంధువులు మృతి
న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తెలుగువారు దుర్మరణం చెందారు. ఉత్తర టెక్సాస్లోని జాన్సన్ కౌంటీ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం...