Home Search
అవిశ్వాసం - search results
If you're not happy with the results, please do another search
మంథని మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం
మంథని : పెద్దపల్లి జిల్లా, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్పై శుక్రవారం పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసంలో తొమ్మిది మంది కౌన్సిలర్లు పాల్గ్గొనడంతో చైర్మన్,...
ఎంఎల్సి కవిత చొరవతో జగిత్యాల వైస్ చైర్మన్పై అవిశ్వాసంపై వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని ఆ పార్టీ ఎంఎల్సి కల్లకుంట్ల కవిత పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం నాడు ఆ పార్టీ ఎంఎల్సి కవితతో...
ఇల్లందు కౌన్సిల్ లో వీగిపోయిన అవిశ్వాసం
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు పై వేసిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ఎన్నికల అధికారి కొత్తగూడెం ఆర్డిఓ శిరీష ప్రకటించారు. దీంతో మున్సిపల్ చైర్మన్ గా డివి తిరిగి...
భువనగిరి, నేరేడుచర్లలో నెగ్గిన అవిశ్వాసం
పదవులు కోల్పోయిన భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్
నేరేడుచర్ల మున్సిపాలిటీ హస్తగతం
సంబరాల్లో అపశ్రుతి, బాణసంచా పేలుడులో ఒకరికి తీవ్ర గాయాలు
మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి/నేరేడుచర్ల: యాదాద్రి...
మోడీ సర్కారుపై అవిశ్వాసం
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు లోక్సభలో చర్చ ఆరంభమవుతుంది. మణిపూర్లో ఇప్పటి ఘర్షణలపై ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ, ఆయన...
8 నుంచి 10 వరకు అవిశ్వాసంపై లోక్సభలో చర్చ
న్యూఢిల్లీ : విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ ర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10న...
ఆగస్టు 8న ‘అవిశ్వాసం’ పై పార్లమెంట్లో చర్చ
న్యూఢిల్లీ : విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10 వ...
ప్రధాని ప్రసంగం కోసమే అవిశ్వాసం
భారత దేశం ప్రజాస్వామ్యానికే మాతృక అని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని అంతర్జాతీయంగా మనం ఘనంగా చెప్పుకొంటున్నాము. ప్రజాస్వామ్యం అంటే కేవలం క్రమంగా ఎన్నికలు జరగడం, ప్రజలు ఓట్లు వేయడమే కాదు, చట్టసభలు సక్రమంగా...
అవిశ్వాసం అసలు ఉద్దేశం
దేశం పరువు తీసిన మణిపూర్ దారుణాల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్సభ స్పీకర్ పరిశీలనకు స్వీకరించక తప్పలేదు. కొత్తగా ఏర్పాటైన 26 ప్రతిపక్షాల ఐక్య కూటమి...
ఎంపిపిపై పెట్టిన అవిశ్వాసం వెనక్కి తీసుకున్న ఎంపిటిసిలు
హుజురాబాద్ : నిన్నమొన్నటి దాకా హుజురాబాద్ లో హాట్ టాపిక్గా మారిన హుజురాబాద్ ఎంపిపిపై అవిశ్వాస తీర్మాణం ఎట్టకేలకు ఒక కొలిక్కివచ్చింది. సోమవారం సాయంత్రం హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో హరిసింగ్ సమక్షంలో...
యాదాద్రి మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాసం
యాదాద్రి భువనగిరి: యాదాద్రి (యాదగిరిగుట్ట) మున్సిపాలిటీలో బిఆర్ఎస్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ పై తోటి వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్దమయ్యారు. ఇటీవల చైర్మన్ పదవి హామీతో పలువురు కౌన్సిలర్లు...
రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాసం
శ్రీలంక అధ్యక్షుడి వైపే పార్లమెంట్ మొగ్గు
కొలంబో: గతంలో కనీవినీ ఎరుగని రీతిలో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా కోసం ప్రజా నిరసనలు దేశవ్యాప్తంగా సాగుతున్న నేపథ్యంలో...
ఇమ్రాన్పై అవిశ్వాసం… 31న సభలో చర్చ
ఏడురోజుల వ్యవధిలో ఓటింగ్ ప్రక్రియ
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవికి అత్యంత కీలక సవాలు ఆరంభం అయింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) లో సోమవారం ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు...
హర్యానా సిఎం ఖట్టర్పై వీగిన అవిశ్వాసం
ప్రభుత్వానికి అనుకూలంగా 55 మంది
చండీగఢ్: హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం ఉదయం కాంగ్రెస్పక్షం నేత బిఎస్ హుడా ఆ...
బిఆర్ఎస్కు మరో షాక్… చేజారిన కామారెడ్డి మున్సిపాలిటీ
కామారెడ్డి: తెలంగాణలో బిఆర్ఎస్కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు బిఆర్ఎస్ పార్టీని వదిలిపెడుతున్న తరుణంలో కామారెడ్డిలో మున్సిపాలిటీ బిఆర్ఎస్ చేజారిపోయింది. కామారెడ్డి బిఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై...
ఎంపిలు, ఎంఎల్ఎలు అతీతులు కాదు
న్యూఢిల్లీ : ‘లంచం లంచమే. సభ్యులకు హక్కులు, పార్లమెంటరీ గౌరవమర్యాదల రక్షణకవచాలు కుదరవు’ అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుట సోమవారం ఏకగ్రీవ , ఘంటాపథ తీర్పు వెలువరించింది. పార్లమెంట్, శాసనసభల సభ్యులు (ఎంపిలు,...
ఎవరికైనా న్యాయం చట్టం ఒక్కటే
‘లంచం లంచమే. సభ్యులకు హక్కులు, పార్లమెంటరీ గౌరవమర్యాదల రక్షణకవచాలు కుదరవు’ అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుట సోమవారం ఏకగ్రీవ , ఘంటాపథ తీర్పు వెలువరించింది. పార్లమెంట్, శాసనసభల సభ్యులు (ఎంపిలు, ఎమ్మెల్యేలు) అవినీతికి...
మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది. అవిశ్వాసంతో ఖాళీ అయిన మున్సిపల్ చైర్మన్ పదవికి సోమవారం ప్రిసైడింగ్ అధికారి భువనగిరి ఆర్డీవో అమరేందర్ ఎన్నిక నిర్వహించారు. క్యాంప్ లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్...
లంచం కేసుల్లో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదు: సుప్రీం
ఢిల్లీ: లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంఎల్ఎ, ఎంపిలు అవినీతికి పాల్పడితే విచారణ ఎదుర్కొవాల్సిందేనని కోర్టు తీర్పు వెల్లడించింది. చట్ట సభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు ఓటు...
జమిలి ఎన్నికలు?
న్యూఢిల్లీ : ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ అంశంపై రాజ్యాంగంలో కొత్త అధ్యాయం చేర్చాలని, 2029 మధ్య నాటికి దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలకు సంబంధించిన బృహత్తర...