Home Search
ఆకుపచ్చ - search results
If you're not happy with the results, please do another search
మొక్కల పెంపకంలో తెలంగాణ దేశానికే ఆదర్శం
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా: మొక్కల పెంపకంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది...
హరితహారంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలి: టిఎస్ ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సూచనల మేరకు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణకు హరితహారంలో ప్రతి ఒక్కరూ మరింత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని టిఎస్ ఎస్పిడిసిఎల్ సిఎండి గౌరవరం రఘుమారెడ్డి ఉద్యోగులకు...
అభినవ అశోకుడి సంకల్పం…. పచ్చని ఛత్రం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఓ బుక్ను విడుదల చేసింది. ఈ పుస్తకంలో 7,213 పాయింట్లతో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలిచింది. పెరిగిన అడవుల...
భూమికి పచ్చాని రంగేసినారో..
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు పుట్టిన రోజున మొక్కలు నాటడం ఈ రోజుల్లో కొత్త ఫ్యాషన్గా మారిపోయింది. వారి అనుచరులు మరియు అభిమానులు కూడా వారికి పుష్పగుచ్ఛాలు లేదా దండలు బదులుగా...
తాగునీటి కష్టాలకు రామ్, రామ్
శివుని తలపై ఉన్న గంగను ప్రజల నీళ్ల కష్టాలను తీర్చడం కోస భువికి పంపినట్లు మనం చదువుకున్నాం. కానీ ప్రస్తుతం మనం తెలంగాణలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి...
ఉత్తాన పాదాసనంతో ఎన్నో ఉపయోగాలు…
ఉత్తాన పాదాసనం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఆకుపచ్చగా, ఉబ్బిని సిరలు నెమ్మదిగా తగ్గుతాయి. అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం, వంటి కడుపు రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు. వెన్ను, తుంటి...
వెరికోజ్ వెయిన్స్కు కారణాలు తెలుసా?
మనిషి శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగితే ఎలాంటి సమస్య ఉండదు. సాధారణంగా గుండె పంపింగ్ చేసే రక్తాన్ని ధమనులు శరీరం లోని అన్ని భాగాలకు చేరవేస్తాయి. ఆక్సిజన్, ఇతర పోషకాలను ఆయా...
దేవాలయాల, రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేట
చెత్తలేని ఆకుపచ్చ సిద్దిపేటగా మార్చాం
త్వరలో సిద్దిపేటలో 25 కోట్లతో వెంకటేశ్వర స్వామి దేవాలయం
ప్రతిఒక్కరూ నిత్యం వాకింగ్తో పాటు యోగా, ప్రాణామయం చేయాలి
సిఎం కెసిఆర్ చొరవతో 5 రిజర్వాయర్లు...
రైలు ప్రమాదంపై కుట్ర సిద్ధాంతాలు
బాలాసోర్లో జరిగిన అత్యంత దారుణమైన రైలు ప్రమాద అపరాధ భావం నుంచి బైటపడడానికి మోడీ ప్రభుత్వం కుట్ర సిద్ధాంతాలను సృష్టిస్తోంది. జూన్ 2వ తేదీన జరిగిన ఈ ప్రమాదంపై సిబిఐ విచారణకు రైల్వే...
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం
మాదాపూర్: మండువేసవిలోనూ చెరువులు నిండుకుండల్లా ఉన్నాయని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్పేట్ కొత్తకుంట...
నిరాడంబరంగా నిర్మలా సీతారామన్ కూతురు పెళ్లి
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూతురు పరకాల వాంగ్మయి వివాహం గురువారం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అతి కొద్ది మంది ఆత్మీయులు, అధికారుల సమక్షంలో మంత్రి నివాసంలోనే ఈ...
హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా బుధవారం (జూన్ 7) రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి దినోత్సవం (వాటర్ డే) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలో...
Eco pop స్మార్ట్ స్పీకర్ ను విడుదల చేసిన అమెజాన్
బెంగుళూరు: Amazon స్మార్ట్ స్పీకర్ల Eco ఫ్యామిలీకి సరికొత్త జోడింపుగా INR 4,999 వద్ద Eco popను విడుదల చేసింది. ఇది పూర్తిగా కొత్త సెమీ-స్పియర్ ఫార్మ్ ఫ్యాక్టర్ కలిగి ఉండటంతో పాటుగా...
365 పర్యావరణ సూక్తుల క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి
సూర్యాపేట: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల చెరువు మినీట్యాన్క్ బండ్ వద్ద గ్రీన్ క్లబ్ వారు రూపొందించిన క్యాలెండర్ ను రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల...
కోరమాండల్ డ్రైవర్ తప్పిదం లేదు: రైల్వే బోర్డు
ఒడిశా: ఒడిశా రైలు ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు ఆదివారం వెల్లడించింది. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఎఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపింది. మూడు రైళ్లు ఢీకొన్నాయని...
గోవా బీచ్ తరహా సిద్దిపేటలో ‘ఆర్టిఫిషియల్ బీచ్’
కెసిఆర్ దీవెనలు ... సిద్దిపేట ప్రజలు ఇచ్చిన శక్తి
ప్రజలు చూపిన ప్రేమ ఆదరణకు ఎంత చేసిన తక్కువే
రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా 100 ఆరోగ్య కేంద్రాలు...
ఫస్ట్ లిరికల్ వచ్చేస్తోంది
వాల్తేరు వీరయ్య సినిమా విజయంతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’తో బిజీగా ఉన్నారు. రామబ్రహ్మం సుంకర...
విషపూరిత పుట్టగొడుగుల్లోని విషానికి విరుగుడు పదార్థం
ప్రపంచం మొత్తం మీద అత్యంత విషపూరిత డెత్క్యాప్ పుట్టగొడుగుల్లో విషానికి విరుగుడు పదార్ధాన్ని చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగుల ఆహార సంబంధిత మరణాల్లో 90 శాతం మరణాలకు ఈ...
ఖమ్మం జిల్లా ఆస్పత్రికి బిఎఫ్హెచ్ఐ గుర్తింపు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఖమ్మం జిల్లా దవాఖానకు బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ గుర్తింపు దక్కింది. ముర్రు పాలు అందించడం, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించేలా అవగాహన కల్పించే దవాఖానలకు...
ఊరూరా జెండా పండుగ
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మినీప్లినరీలు జరిగాయి. మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేస్తూ.. నియోజకవర్గాల వారీగా ప్రతినిధుల...