Saturday, April 27, 2024
Home Search

ఆస్పత్రికి - search results

If you're not happy with the results, please do another search

కారులో కిడ్నాప్…. ఆస్పత్రికి వెళ్తున్న యువతిపై అత్యాచారం

  భోపాల్: ఓ యువతిని కారులో ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన మధ్య ప్రదేశ్‌లోని బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌లోని గోవింద్‌పూరాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎప్రిల్ 18 ఉదయం 7.30కు ఓ యువతి...
Fire Accident at Nandigama Pharma Company

ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. కిటీకీల్లోంచి బయటపడిన సిబ్బంది

రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఫార్మా కంపెనీలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. నందిగామ వద్ద ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. కొందరు కార్మికులు కిటీకీల్లోంచి బయటకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు....
Blowing air in Secret parts

మర్మాంగాల్లోకి గాలి కొట్టాడు…

అమరావతి: బాలుడి పట్టుకొని మలవిసర్జన ద్వారంలో గాలి కొట్టడంతో చిన్నారి అస్వస్థతకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
Nizamabad Mallaram forest area

నిజామాబాద్‌లో బోల్తాపడిన డిసిఎం: ఇద్దరు మృతి

వర్ని: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో మల్లారం అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ని మండలం బడాపహాడ్ గ్రామానికి చెందిన 30 మంది భక్తులు డిసిఎంలో వెళ్తుండగా కొత్తకోట...
Suryapet District Kodada Mandal

కోదాడలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరంగాపురం గ్రామం శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు....
Road accident in nalgonda

గణపురం వద్ద కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపురం స్టేజీ వద్ద బుధవారం ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు మెట్రో వాటర్ బోర్డు దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు....
Karimnagar District Thimmapur Mandal vachunuru

ఈత కోసం వెళ్లి తండ్రీకుమారుడు మృతి

కరీంనగర్: ఈత సరదా తండ్రీకొడుకుల ప్రాణం తీసిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుండ్లపల్లి గ్రామానికి చెందిన చాడ రంగారెడ్డి...
Andhra Pradesh State Nellore District Kavali Musunur Toll Plaza

లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీనీ ఓవర్ టేక్ చేయిబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు...

అప్పుల బాధతో సినీరైటర్ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఓ సినీ రచయిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.....మణికొండ, పంచవటి...

మహిళలను కొట్టిచంపిన గుర్తుతెలియని వ్యక్తులు

మహిళను బండరాళ్లతో కొట్టిచంపిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చెందిన సక్కుబాయి అనే మహిళ రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి...

రెండు హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి

మలేసియా నావికా దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు మంగళవారం గగనతలంలో ఢీకొనడంతో 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. మలేసియాలో ఏప్రిల్ 26న జరగనున్న...

ఆర్టిసి బస్సు కిందపడి యువకుడి మృతి

ఆర్టిసి బస్సు కిందపడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మేడ్చల్ జిల్లా, సత్యనారాయణపురానికి చెందిన దొంతురి వర్షిత్(23) బైక్‌పై వెళ్తుండగా బైక్...
Medchal malkajgiri uppal

ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం… యువకుడి పైనుంచి వెళ్లిన బస్సు

ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఉప్పల్ లో బైక్ స్కిడ్ అయి యువకుడు కిందపడిపోయాడు. అతడిపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే యువకుడు...
BUS hit Truck in Uttar Pradesh

యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్‌ సమీపంలో ఆగ్రా-లఖ్‌నవూ జాతీయ రహదారిపై ఓ బస్సు ట్రక్కును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు మృతి చెందారు. మరో 21మందికి...

నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

నీటి సంపులో పడి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతిచెందిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...షేక్ అక్మల్ సుఫుయాన్(25) సాఫ్ట్‌వేర్...

ట్రక్కును ఢీకొన్న పెళ్లి బృందం కారు..తొమ్మిది మంది మృతి

రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొని తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లోని డుంగ్రి గ్రామంలో జరిగిన వివాహ...
RTC driver tried to commit suicide when his son asked for leave for examination

వీడియో వైరల్ : పరీక్ష కోసం సెలవు ఇవ్వలేదని.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

కొడుకు పరీక్ష కోసం సెలవు అడిగితే ఆ ఉన్నతాధికారి ఇవ్వలేదని టిఎస్ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే దేవరకొండ ఆర్టీసీ డిపోలో శంకర్ నాయక్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన...
Haryana Gurugram Arjun Nagar

ప్రహరీ గోడ కూలి నలుగురు మృతి(వీడియో)

ఛండీగఢ్: సాయంత్రం సమయంలో అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుండగా ప్రహరీ గోడ కూలిపోవడంతో నలుగురు మృతి చెందిన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....
Cell phone blast in Andhra Pradesh

ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడుతుండగా పేలిన ఫోన్… చేతి వేలు తెగిపోయాయి

అమరావతి: సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వీడియోలు చూడటం కానీ, ఫోన్‌లో మాట్లాడడం కానీ చేయకూడదు. ఫోన్ హీటెక్కి త్వరగా పేలిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఫోన్, ల్యాప్‌టాప్ కానీ ఛార్జింగ్ పెట్టి వాడకూడదు....
Rajasthan Jhalawar

వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు: 9 మంది మృతి

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం ఝలావర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో తొమ్మిది మంది మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి...

Latest News