Home Search
ఆస్పత్రికి - search results
If you're not happy with the results, please do another search
కర్నూల్ లో విషాదం.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కర్నూల్ సమీపంలోని చిన్న టేకూర్ లో విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు....
సర్జరీ మధ్యలో డ్రోన్ ద్వారా కణ నమూనా రవాణా
37 కిమీ దూరం కేవలం 16 నిమిషాల్లోనే
న్యూఢిల్లీ : రోగికి సర్జరీ చేస్తూ మధ్యలో అతని కణ నమూనాను పరీక్ష కోసం డ్రోన్ ద్వారా రవాణా చేసే ట్రయల్ రన్ను ఐసిఎంఆర్...
పిల్లిని రక్షించేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి
ఓ పిల్లిని రక్షించేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర, అహ్మద్నగర్లోని వాడ్కి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అర్థరాత్రి పాడుబడిన...
కూల్ డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి బాలుడి మృతి
అమరావతి: ఆడుకుంటూ వెళ్లి ఓ బాలుడు కూల్ డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇరుగాళమ్మ కట్టలో...
గోతిలో పడిన బస్సు: 15 మంది మృతి
రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుమ్హారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రీం గ్రామ శివారులో మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రైవేటు...
నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక...
గుండెపోటుతో విజిలెన్స్ డిజి రాజీవ్ రతన్ కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. మంగళవారం వేకువజామున రాజీవ్కు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రికి తరలించారు. ఆయన అక్కడి చికిత్స పొందుతూ చనిపోయారు. 1991 ఐపిఎస్ బ్యాచ్కు...
మంత్రాలయంలో రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
అమరావతి: ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... మంత్రాలయంలో ఆంజనేయులు, జయమ్మ అనే దంపతులు టిస్టాల్ నడిపిస్తూ...
పెళ్లి వేడుకలో ఘర్షణ… ఆరుగురికి కత్తిపోట్లు
చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సోమవారం కత్తిపోట్ల కలకలం సృష్టిస్తోంది. ఎంఎల్ఎ కాలనీలో పెళ్లి విందులో వధువు, వరుడి తరపు బంధువులు ఘర్షణకు దిగారు. ఆరుగురికి కత్తి పోట్లకు గురకావడంతో ఆస్పత్రికి...
ఆటోడ్రైవర్పై దాడి చేసిన ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: ఆటో డ్రైవర్పై కత్తితో దాడి చేసి దోచుకున్న ముగ్గురు నిందితులను మీర్చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి పేపర్ బ్లేడ్ కట్టర్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎడిసిపి ఆదివారం...
గన్తో కాల్చుకుని ఆర్ఎస్సై ఆత్మహత్య
హైదరాబాద్: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఓ ఆర్ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాతబస్తీలోని కబుతారు ఖానా వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నాగర్కర్నూలు జిల్లా, అచ్చంపేట మండలం, లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన...
కన్న కూతురిని కొట్టి చంపేసిన తండ్రి
సరిగ్గా చదవడం లేదని కన్న కుమార్తెనే కొట్టి చంపేశాడొక తండ్రి. దారుణమైన ఈ సంఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ్ నగర్ కు చెందిన...
పాతబస్తీలో గన్తో కాల్చుకొని ఆర్ఎస్ఐ ఆత్మహత్య
హైదరాబాద్: విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్లోని హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట...
మసీదులో బాలుడిపై అత్యాచారం
ఇస్లామాబాద్: రంజాన్ పండుగ నేపథ్యంలో మసీదులో ఇస్లామిక్ నేర్చుకుంటున్న బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన పాకిస్తాన్ దేశంలోని ముజఫర్గఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సనవాన్ బుఖీ...
బీరువాలో ప్రియురాలు మృతదేహం…
ఢిల్లీ: బీరువాలో మహిళ మృతదేహం కనిపించిన సంఘటన ఢిల్లీలోని ద్వారకా నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీలో మస్ట్కిమ్కు రుఖ్సార్ రాజ్పూత్ అనే కుమార్తె ఉంది. రుఖ్సార్ గత రెండు...
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత
హైదరాబాద్: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మలక్ పేటలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస...
సోదరుడి ప్రాణం తీసిన విడాకులు
హైదరాబాద్: భార్యతో విడాకులు ఇప్పించాడని బావమరిదిని బావ కత్తితో పొడిచి చంపిన సంఘటన హైదరాబాద్లోని బహదూర్పురాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కిషన్బాగ్కు చెందిన మహ్మద్ అబ్దుల్ రషీద్కు షకిల్ అహ్మద్...
అగ్నిప్రమాదంలో వృద్ధమహిళను , జాగిలాన్ని రక్షించిన పోలీస్లు
దక్షిణ ఢిల్లీలోని బహుళ అంతస్తుల భవనంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇరుక్కున్న 70 ఏళ్ల వృద్ధమహిళను, ఢిల్లీ పోలీస్లు సాహసించి రక్షించ గలిగారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఏమాత్రం కదల లేని...
బోరుబావిలో పడిన బాలుడు క్షేమం
బెంగళూరు: బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు క్షేమంగా బయటకు తీసిన సంఘటన కర్నాటకలో బీజాపూర్ జిల్లాలో జరిగింది. 18 గంటల పాటు శ్రమించి బాలుడిని సహాయ సిబ్బంది రక్షించారు. లచాయన గ్రామాని చెందిన...
బ్యాట్తో దాడి చేసి వ్యక్తి హత్య…. పోలీస్ అధికారి కుమారుడు అరెస్టు (వీడియో వైరల్)
జైపూర్: ఓ వ్యక్తిని పోలీస్ అధికారి కుమారుడు బ్యాట్తో కొట్టి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రజ్నిబిహార్ కాలనీలో ప్రశాంత్ శర్మ అనే ఇన్స్పెక్టర్...