Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
రిలియన్స్ డిజిటల్ ‘డిజిటల్ ఇండియా సేల్’
మన తెలంగాణ/ హైదరాబాద్ : రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ‘డిజిటల్ ఇండియా సేల్’ పేరిట బంపర్ ఆఫర్లను ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ లేదా మైజియో స్టోర్లలో డిజిటల్ ఇండియా సేల్తో...
ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్కు రూ. కోటికి పైగా జరిమానా
న్యూఢిల్లీ : అత్యవసర ఆక్సిజన్ సరఫరా కోసం తప్పనిసరి ఏర్పాట్లు లేకుండానే బోయింగ్ 777 విమానాన్ని అమెరికాకు నడిపారని ఎయిర్లైన్ మాజీ ఉద్యోగి ఒకరు చేసిన ఫిర్యాదుపై డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్...
ఆ సత్తా కాంగ్రెస్ కు లేదు.. ఇండియా కూటమికి పంజాబ్ సీఎం షాక్
లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో కూటమితో కలిసి పనిచేసేందుకు పలు పార్టీలు వెనకడుగేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని పంజాబ్...
ఇండియా కూటమికి మమత బిగ్ షాక్
ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇండియా కూటమితో...
ఇండియా స్కోర్ 210/5 (45 ఓవర్లు)
బంగ్లాదేశ్ తో జరుగుతున్న అండర్-19 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా 200 పరుగుల మార్క్ దాటింది. 45 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది....
‘జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రభావవంతమైన కార్యక్రమాలు భేష్
పలు పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
అటవీ జంతువుల సంరక్షణ దిశగా అటవీ శాఖ చర్యలు
మన తెలంగాణ / హైదరాబాద్ : యువ పరిశోధకులు, శాస్త్రవేత్తల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ‘జూలాజికల్ సర్వే...
హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో ప్రారంభం..
హైదరాబాద్: వింగ్స్ ఇండియా 2024 హైదరాబాద్ నగరవాసులను కనువిందు చేయనుంది. గురువారం బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షోను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి,...
‘ఇండియా’ కూటమి చైర్పర్సన్గా మల్లికార్జున ఖర్గే!
న్యూఢిల్లీ: తీవ్ర చర్చోపచర్చల అనంతరం ‘ ఇండియా’ కూటమి చైర్పర్సన్గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ అతున్యత పదవికి పోటీదారుగా...
యూట్యూబ్ ఇండియాపై మహారాష్ట్ర పోలీస్ల కేసు
ముంబై : తల్లీ కుమారులపై అభ్యంతరకర వీడియోలు యూ ట్యూబ్ కొన్ని ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబ్ ఇండియాపై మహారాష్ట్ర పోలీస్లు గురువారం కేసు నమోదు చేశారు. ఈ విధమైన అసభ్యకర...
ఒడిశాలో పాన్ఇండియా జాబ్ రాకెట్ మోసం బట్టబయలు
భువనేశ్వర్ : ఉద్యోగాలు కల్పిస్తామని స్థానిక దిన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రజలను నమ్మించి డబ్బులు కాజేసే పాన్ఇండియా జాబ్ రాకెట్ మోసం ఒడిశాలో బట్టబయలైంది. ఒడిశా ప్రభుత్వానికి చెందిన ఎకనామిక్ అఫెన్స్...
ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఫిజిక్స్ వాలా
హైదరాబాద్: భారత్లో అతిపెద్ద విద్యా వేదిక అయిన ఫిజిక్స్ వాలా (పీడబ్ల్యూ), ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సంపూర్ణ మార్గదర్శకత్వం, మద్దతును అందించడానికి మరియు GRE®, TOEFL® పరీక్షలకు సిద్ధం కావడానికి...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
‘ఏ కార్యక్రమం అయినా ఒక మొక్కను నాటి ప్రారంభించడం ఒక శుభ పరిణామం’
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్లోని హుడా పార్క్...
భవిష్యత్ తరాలకు స్థిరమైన వాతావరణాన్ని సృష్టించడం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లక్ష్యం : ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ’గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని బంజారా హిల్స్ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందఫ్భంగా...
2024లో 3 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలు! ఇండియా గెలిచేనా?
టీమిండియా 2023లో అద్భుతమైన ప్రతిభాపాటవాలు కనబరిచింది. వన్డే ప్రపంచ కప్ లో విశ్వరూపం కనబరిచింది. కానీ ఫైనల్ రోజున అదృష్టం మొహం చాటేయడంతో ఓటమి తప్పలేదు. మహిళల టి20 ప్రపంచ కప్ లో...
మాయాను పిఎంగా ప్రకటిస్తేనే.. ఇండియాకు బిఎస్పి షరతు
న్యూఢిల్లీ : తమ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే తాము ఇండియా కూటమిలో చేరుతామని బిఎస్పి షరతు పెట్టింది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలలో ప్రధాని అభ్యర్థి ఎవరనేది విపక్షకూటమిలో...
ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయలు
హైదరాబాద్: అయోధ్యలో 2024 జనవరి 22న జరిగే ఆలయ ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవానికి ఆహ్వానాన్ని తిరస్కరించిన వారిలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముందున్నారు. అయోధ్య ఉత్సవానికి తాను హాజరుకవాడం లేదని...
టిడిపిని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం: సిపిఐ నారాయణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆధికార వైసిపి పార్టీ పాలనపై సిపిఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైైసిపి పార్టీని ఓడిస్తేనే ఎపి ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు....
ఇండియా చంద్రుడిపై ఉంటే పాక్ భూమిపైనే ఉంది
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీష్ మళ్లీ భారత్ను ప్రశంసలతో ముంచెత్తారు. గత బుధవారం ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పిఎంఎల్-ఎన్) కార్యకర్తలనుద్దేశించి ఆ పార్టీ అధ్యక్షుడైన నవాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ భారత...
‘ఇండియా’ కూటమి ఎంపిల నిరసన
హైదరాబాద్: జంతర్మంతర్ వద్ద 'ఇండియా' కూటమి ఎంపిలు నిరసన తెలిపారు. 146 మంది ఎంపిల సస్పెన్షన్ను నిరసిస్తూ విపక్ష ఎంపిలు ఆందోళన చేపట్టాయి. సేవ్ డెమోక్రసీ అంటూ ఇండియా కూటమి ఎంపిలు నినాదాలు...
నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్లో పొగ బాంబుల దాడి ఘటనను ప్రశ్నించిన ఎంపిలను సస్పెండ్ చేయడం.. సభలో బిజెపి ప్రభుత్వం వ్యవహారిస్తున్న విధానాలను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా...