Home Search
ఈటల రాజేందర్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్, బిజెపి మధ్య మునుగోడు మంటలు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, బిజెపి మధ్య మునుగోడు మంటలు చెలరేగాయి. కాంగ్రెస్కు, బిఆర్ఎస్ డబ్బులు పంపించిందంటూ బిజెపి ఎంఎల్ఎ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు రూ.25 కోట్లు...
పాలమూరు, ఖమ్మంలోనూ నిరుద్యోగ మార్చ్: బండి సంజయ్
వరంగల్: ఈ నెల 21తేదీన పాలమూరులో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. వరంగల్ లో బిజెపి ఆధ్యర్యంలో నిరుద్యోగ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
వరంగల్లో బిజెపి నిరుద్యోగ మార్చ్
వరంగల్ లో బిజెపి నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగ మార్చ్ కు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నిరుద్యోగులు, పలువురు బిజెపి...
బిజెపిలో చేరిన ఏలేటి మహేశ్వర్రెడ్డి
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏలేటి...
బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అగ్ని ప్రమాదం.. బండి సంజయ్, రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
ఖమ్మం: జిల్లాలో కారేపల్లి మండలం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ద్రిగ్భాంతి...
పేపర్ లీక్.. నన్ను ఇరికించాలని సిఎం కెసిఆర్ కుట్ర పన్నారుః ఈటెల
హైదరాబాద్: వరంగల్ డిసిపి కార్యాలయంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. కమలాపుర్లో పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ కేసులో సోమవారం ఈటల విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల...
నా ఫోన్ ఎక్కడో పోయింది..
మన తెలంగాణ/హైదరాబాద్ : తన మొబైల్ పోయిందని కరీంనగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. ఈనెల 4వ తారీఖున అర్ధరాత్రి తనను అరెస్టు...
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ..
హైదరాబాద్ః తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించిన అనంతరం...
ఛత్రపతి శివాజీకి నివాళి
హైదరాబాద్ : శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం శ్రీశైలంలో ఆలయ దర్శనం అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో...
అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం : అమిత్షా
మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆదివారం కర్ణాటకలోని బీదర్ జిల్లా బస్వకళ్యాణ్ తాలూకా గోరట...
2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం: బండి సంజయ్
హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే.. “ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యుపిఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం. డిఎస్సి -2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం”...
గన్పార్కు వద్ద బిజెపి నిరసన దీక్ష
హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశంపై గన్పార్కు అమర వీరుల స్థూపం వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. శుక్రవారం గన్పార్కు వద్ద దీక్ష...
మెడికల్ వార్..
హైదరాబాద్ : వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం...
బిజెపిలో చేరిన బోగ శ్రావణి
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ బోగ శ్రావణి బిజెపిలో చేరింది. ఆ సమయంలో ఆమె భర్త ప్రవీణ్ కూడా ఆమెతో ఉన్నారు. ఆమె భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కు రాజీనామా చేసిన ఐదు...
తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్..
తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్
గ్రూపు రాజకీయాలపై ఆగ్రహం
స్ట్రీట్ కార్నర్ మీటింగ్ల పట్ల నేతల నిర్లక్ష్యంపై చర్చ
లిక్కర్ స్కామ్పై మీడియాలో ఎందుకు మాట్లాడాతారు
నేతలకు అక్షింతలు
హైదరాబాద్: తెలంగాణ బిజెపి నేతల మధ్య ఐక్యత...
కాంగ్రెస్ ఫీల్డు నుంచి తప్పుకుంది: బండి సంజయ్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫీల్డు నుంచి తప్పుకుందని ఆ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్,...
అంత్యోదయకు బై ‘అదానీకి జై’
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి...
బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: బండి
హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను బండి సంజయ్ నిర్వహించారు. ఈ...
భూ కబ్జాలపై విచారణ జరిపించండి
2001లో కూకట్ పల్లి మండలం శంశి గూడ, ఎల్లమ్మబండ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 57 లో 200 మంది దళిత కుటుంబాలకు భూమి పట్టాలు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం...
తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావాలంటే బిజెపి రావాలి: ఈటెల
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రాన్ని సురక్షితంగా సుభిక్షంగా పాలించే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ తెలిపారు. నల్గొండ నియోజకవర్గంలో ప్రజాగోస - బిజెపి భరోసా యాత్రలో బైక్...