Home Search
ఉగ్రవాదులు - search results
If you're not happy with the results, please do another search
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు పౌరులు మృతి
మణిపూర్: రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాంగ్ పోక్సి జిల్లాలోని బి గమ్నోమ్ లో బుధవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతి చెందారు. దీంతో భద్రతా బలగాలు...
కశ్మీర్ వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ వరస ఎన్కౌంటర్లతో అట్టుడికి పోతోంది. తాజాగా మంగళవారం షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు....
కశ్మీరు ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలో మంగళవారం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు సోమవారం రాత్రి...
శ్రీనగర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : శ్రీనగర్ లోని అలూచిబాగ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు హతమార్చారు. ఒక ప్రాంతంలో వారు ఉన్నట్టు సమాచారం అందగానే పదిమంది జవాన్లు అక్కడకు...
100మంది పాక్ ఉగ్రవాదులు విడుదల
జైళ్ల నుంచి ముష్కర మూకలకు స్వేచ్ఛ కల్పించిన తాలిబన్లు
కాబూల్ : అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం మొదలైంది. తాలిబన్లు క్రమంగా తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. పలుచోట్ల హింసకు తెగబడడమే...
కశ్మీర్లో చొరబడడానికి ‘లాంచ్ప్యాడ్’ల వద్ద 140మంది ఉగ్రవాదులు
‘లాంచ్ప్యాడ్’ల వద్ద 140 మంది ఉగ్రవాదులు
కశ్మీర్లోకి చొరబడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు
అయితే మన సైన్యం వారి కుతంత్రాలను సాగనివ్వడం లేదు
కాల్పుల విరమణ ఉన్నా పాక్లో కొనసాగుతున్న ఉగ్రవాద శిబిరాలు
ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడి
శ్రీనగర్: దాదాపు 140...
కాందహార్లో 250మంది ఉగ్రవాదులు హతం!
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ బలగాలు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డాయి. కాందహార్ ప్రావిన్స్లోని జెరాయ్ జిల్లాలో జరిపిన వైమానిక దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో...
భద్రతా దళాల ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: నగరంలోని నివాస ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. సఫకదల్-సౌరా రోడ్డులోని దన్మార్ ప్రాంతలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించగా వారిపై ఉగ్రవాదులు...
శ్రీనగర్ లో ఎన్కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం….
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతం అలమ్దార్ కాలనీ, దన్మార్లో శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. తీవ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. తీవ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం...
సరిహద్దుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం
ఆంగ్లాంగ్: అస్సాం-నాగాలాండ్ సరిహద్దు వెంబడి పశ్చిమ కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డిఎన్ఎల్ఎ) ఉగ్రవాదులు ఆదివారం మృతి చెందారని సీనియర్ పోలీసు...
పుల్వామా ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఇద్దరు బిజెపి నేత ఇంటిపై దాడిలో నిందితులు
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వీరిలో ఇద్దరు గురువారం నౌగాంలోని బిజెపి నేత అన్వర్అహ్మద్ ఇంటిపై దాడిలో పాల్గొన్నారని...
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల- భద్రతా దళాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు...
పంజాబ్ సరిహద్దుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పంజాబ్లో ఇద్దరు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) గురువారం తెల్లవారుజామున హతమార్చింది. దేశంలోకి చొరబడిన ఇద్దరు సాయుధ ఉగ్రవాదులను అట్టారీ వద్ద తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో...
కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే-ఇ-మహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాం జిల్లా చదూర ప్రాంతంలోని మోచ్వా గ్రమంలో ఉగ్రవాదులు నక్కి...
దక్షిణ కశ్మీరులో 2 రోజుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. దక్షిణ కశ్మీరులో గడచిన రెండు రోజుల్లో భద్రతా దళాల కాల్పుల్లో మొత్తం నలుగురు ఉగ్రవాదులు మరణించారు. మంగళవారం...
జమ్ముకశ్మీర్ లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతమయ్యారు. సోఫియాన్ జిల్లా షుగాన్ ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. షుగాన్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న భద్రతాబలగాలు, కశ్మీర్...
అనంత్నాగ్ లో ఎన్ కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదులు హతం
అనంత్నాగ్: జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా సిర్హామాలో శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మద్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సిర్హామాలో ఉగ్రవాదులు సంచారిస్తున్నారనే సమాచారం రావడంతో...
కేరళ, కర్నాటకలో ఐఎస్ ఉగ్రవాదులు: ఐరాస నివేదిక
ఐక్యరాజ్యసమితి: ఐఎస్ఐఎస్కు చెందిన ఉగ్రవాదులు కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో పేర్కొన్నది. ఐఎస్ఐఎస్, అల్ఖైదాకు చెందిన 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు...
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్: శ్రీనగర్ లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. ఈ ఎన్ కౌంటర్ శ్రీనగర్ శివార్లలోని రణ్బీర్గఢ్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉగ్రవాదులు నక్కి...
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం జమ్మూకాశ్మీర్ లోని షోపెయిన్ లో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు,...