Home Search
ఉత్తరప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ?
లక్నో: బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్లో అమేథీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలోఓ రోగి చనిపోగా, దాన్ని సాకుగా చూపించి...
దళితుల పోరాట యోధుడు
యుగయుగాలుగా, తరతరాలుగా భారత దేశాన్ని పీడిస్తున్న సమస్య హక్కుల వివక్ష. దేశాన్ని కుల వివక్ష నుంచి విముక్తి చేయడానికి ఎందరో మహానుభావులు తమదైన శైలిలో ఎన్నో ఉద్యమాలు చేశారు. వారిలో ప్రముఖులు జ్యోతిరావు...
కారును ట్రక్కు ఢీకొని కుటుంబంలో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో బీహార్ కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గౌర బడా షాహ్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్జాగ్కేరాకట్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున...
దానధర్మాలకు వీళ్లు దారిదీపాలు
దాతృత్వాన్ని మించిన సుగుణం లేదు. సాటి మనిషికి సాయపడడమే మానవ జీవిత ఉత్కృష్ట కార్యం. ఎందుకో గానీ సృష్టిలోని ప్రాణి కోటిలో బుద్ధి వికాసం పొందిన మనిషిలోనే స్వార్థం పెరిగింది. కాకికి కష్టమొస్తే...
చర్లపల్లి రైల్వేస్టేషన్కు పి.వి పేరు పెట్టాలి
ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని నగరాలు అలహాబాద్కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...
లిక్కర్ కింగ్ పాంటీ ఫామ్హౌస్ కూల్చివేత
పది ఎకరాల బంగాళా విలువ రూ 400 కోట్లు
న్యూఢిల్లీ : మద్యం వ్యాపారిగా , కీలక లిక్కర్ కింగ్గా పేరొందిన దివంగత వ్యాపారి పాంటీ చద్దా అలియాస్ గురుదాస్ సింగ్ ఫామ్హౌస్ను...
హిమాచల్లో కాంగ్రెస్కు షాక్
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ రాజకీయ పార్టీలకు బలమైన షాక్ ఇచ్చింది. హిమాచల్ప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా పలు పార్టీలపై క్రాస్...
యుపిలో బిఎస్పి ఎంపి రాజీనామా
లక్నో: బిఎస్పి ఎంపి రితేష్ పాండే పార్టీకి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్లోని అంబేడ్కర్ నగర్ ఎంపిగా ఉన్న పాండే బిఎస్పిని వీడి దేశ రాజధానిలో ఆదివారం బిజెపిలో చేరారు. లోక్సభ ఎన్నికలకు ముందు...
కెమికల్స్ అంటుకుని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు
కౌశాంబి (ఉత్తరప్రదేశ్) : ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన పేలుడులో కనీసం ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లా మహెవా గ్రామంలో జరిగింది....
సుదర్శన్ సేతును ప్రారంభించిన మోడీ
గాంధీనగర్: గుజరాత్లోని ద్వారకలోని సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశంలో 2.3 కిలో మీటర్ల అతి పొడవు గల తీగల వంతెనగా రికార్డుకెక్కింది. ఓఖా నుంచి బెట్ ద్వారకాను ఈ...
100మందితో బిజెపి తొలి జాబితా?
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు అధికార బిజెపి తొలి జా బితా వచ్చే వారం విడుదల చేయనుంది. ఈ తొలి వంద మంది పేర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఉంటుంది....
వంద మందితో బిజెపి తొలి జాబితా
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు అధికార బిజెపి తొలి జాబితా వచ్చే వారం విడుదల చేయనుంది. ఈ తొలి వంద మంది పేర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఉంటుంది. షెడ్యూల్,...
ఆ నషాకళ్లకు అంతా గమ్మత్తే: మోడీ
వారణాసి : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై విరుచుకుపడ్డారు. తమ సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఒక నేతకు వారణాసి జనం, ఇక్కడి...
రెండే కష్టం మూడోది అసాధ్యం.. కాంగ్రెస్కు మమత చురకలు
కోల్కతా : తాను దుర్బిణి వేసి చూసినా కాంగ్రెస్కు మూడో సీటు ఇవ్వడానికి ఏదీ కన్పించడం లేదని టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ స్పందించారు. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా బెంగాల్...
25 న ఆగ్రాలో రాహుల్ యాత్రకు హాజరు కానున్న అఖిలేశ్
లక్నో: రానున్న లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పోటీ చేయనున్న స్థానాలకు సంబంధించి కాంగ్రెస్, సమాజ్వాది పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరడంతో రెండు పార్టీల మధ్య సానుకూలత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్...
ఐశ్వర్యరాయ్పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఐశ్వర్యపై కించపరిచే వ్యాఖ్యలు చేసి రాహుల్ మరింత దిగజారి పోయారని ఆరోపించింది....
ఎట్టకేలకు యుపిలో పొత్తు
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారయింది. పొత్తుపై చర్చలు పూర్తి చేస్తేనే యుపిలో రాహుల్ గాంధీ భారత్...
ఉళ్లల్లోకి రానివ్వం, దెబ్బకు దెబ్బే
బాగ్పట్ : డిమాండ్ల సాధనకు రైతులను ఢిల్లీకి వెళ్లనివ్వకపోతే , లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేతలను ఊర్లలోకి రాకుండా అడ్డుకుంటారని రైతు నేత రాకేష్ తికాయత్ బుధవారం హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ చర్యకు...
యుపిలో ఎస్పి, కాంగ్రెస్ పొత్తు ఖరారు..
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారయింది. పొత్తుపై చర్చలు పూర్తి చేస్తేనే యుపిలో రాహుల్ గాంధీ భారత్...
భక్తి పారిశ్రామికవాడగా అయోధ్య!
నెపోలియన్ సైన్యాన్ని రష్యా నుంచి మొదటి అలెగ్జాండర్ జార్ చక్రవర్తి 1812లో తరిమి వేశాడు. ఈ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా క్రీస్తుకు మాస్కోలో గొప్ప దేవాలయాన్ని నిర్మించాలని భావించాడు. రక్షకుడైన క్రీస్తుకు మహత్తరమైన...