Home Search
ఎగుమతులకు - search results
If you're not happy with the results, please do another search
వచ్చే నెల నుంచి ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎగ్జిబిషన్
హైదరాబాద్: పదకొండవ ఎడిషన్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్, కన్వెన్షన్ను వచ్చే నెల నుంచి నిర్వహిస్తున్నట్లు ప్లాస్ట్ ఇండియా ఫౌండేషన్ ప్రకటించింది. 2022 సెప్టెంబర్ 1 నుంచి 2023 ఫిబ్రవరి 5వరకు న్యూఢిల్లీలోని...
ప్రధానికి ఆరేళ్ల పాప లేఖ!
సంపాదకీయం: రెండు వారాల గలభా, గందరగోళం, నిరసనలు, సస్పెన్షన్ల తర్వాత సోమవారం నాడు అధిక ధరలపై లోక్సభలో చర్చ జరిగినందుకు సంతోషించాలో, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సమస్య విడిచిపెట్టి దేశ...
వెనెజులాతో అమెరికా కాళ్ల బేరం!
అందితే జుట్టు లేకపోతే కాళ్లు అన్న సామెత తెలిసిందే. లాటిన్ అమెరికాలోని వెనెజులా గత ఏడు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక తలెత్తిన స్థితిని...
చైనా నుంచి పెట్టుబడులు వచ్చాయా?
‘నవంబరులో జీ జిన్పింగ్తో భేటీకి ఐరోపా నేతలింకా తేల్చుకోలేదు భారత్కు అవకాశాన్ని అందిపుచ్చుకొనే తరుణమిది’ తాజాగా ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక ఇది. ‘తొమ్మిది సంవత్సరాల తరువాత భారత్ ఐరోపా సమాఖ్య వాణిజ్య...
అంతర్జాతీయ వాణిజ్యానికి రూపాయిల్లో సెటిల్మెంట్ వ్యవస్థను ఆవిష్కరించిన ఆర్బిఐ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం జారీచేసిన ఒక ప్రకటన ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం కోసం రూపాయి సెటిల్మెంట్ వ్యవస్థను ఆవిష్కరించింది. రూపాయిలలో అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాల కోసం ఈ విధానం...
భారత్ గోధుమ ఎగుమతులను నిలిపివేసిన యూఏఈ
నాలుగు నెలల పాటు కొనసాగింపు
దుబాయ్ : భారత్కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి, గల్ఫ్లో అత్యంత కీలకమైన యూఏఈ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి గోధుమలు, గోధుమ పిండి ఎగుమతులను నాలుగు...
కాలక్షేపంగా మారిన వ్యవసాయ పరిశోధనలు
కొత్తవంగడాలు లేకే వెనకబడి పోయాం
ఈఏడాది 500టన్నుల మామిడి ఎగుమతి లక్షం
ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: మన వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ..రీసెర్చ్ సెంటర్లు బలహీనంగా ఉన్నాయి..అందుకే ఉత్పత్తి ఉత్పాదకతలో ఎంతో వెనుకబడిపోయాం..మన రీసెర్చ్ సెంటర్లు...
పత్తికి మద్దతుపై అమెరికా కన్నెర్ర
అమెరికాలో ఒక్కొక్క పత్తి రైతుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీ 1,17,494 డాలర్లు కాగా మన దేశంలో ఇస్తున్న పరోక్ష సబ్సిడీ కేవలం 27 డాలర్లు మాత్రమే. ఈ మొత్తాన్ని కూడా...
మద్దతు ధర మాయ!
దేశ రాజకీయాల్లో వాగ్దానాలకున్న ప్రాధాన్యం మరి దేనికీ లేదు. లెక్కబెడితే ఆధునిక ప్రజాస్వామిక భారతంలో వాగ్దాన కర్ణులు లేదా వాగ్దాన భంగ కర్ణులు లెక్కకు మించినంత మంది దొరకుతారు. మంచినీళ్ల ప్రాయంగా ప్రజలకు...
ఫిబ్రవరికల్లా ఫార్మాసిటీ
మొత్తం విస్తీర్ణం 18304 ఎకరాలు
మొదటిదశలో 9212 ఎకరాలు అందుబాటులోకి
జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి రూ. 64 వేల కోట్ల పెట్టుబడులు
ఏటా రూ. 58 వేల కోట్ల ఎగుమతులు
5.60 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ...
కొత్త సంవత్సరం కానుక.. రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు..
కొత్త సంవత్సరం కానుకగా పిఎం కిసాన్ నిధులు విడుదల
రైతుల ఖాతాల్లోకి రూ.20,900కోట్లు
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త లక్ష్యాలు
సేంద్రీయ పంటల సాగువైపు మళ్లాలి
వీటికి అంతర్జాతీయ మార్కెట్లో ఆధిక డిమాండ్
-...
మధ్యాహ్నభోజనాలకు బదులుగా పిఎం పోషక్
తాజా వేడివేడి ఆహారం
మధ్యాహ్న భోజనం రద్దు
కేంద్ర కేబినెట్ ఆమోదం
11 కోట్ల మంది పిల్లలకు వర్తింపు
న్యూఢిల్లీ : ఇక దేశంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బదులుగా సరికొత్తగా...
వరికి మారుగా
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం ఇస్తూ యాసంగి సాగు ప్రణాళిక
కసరత్తు చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రాసి కన్నా వాసికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలపు పంటసాగు సీజన్...
అన్నం పెట్టే రైతు నోట్లో సున్నం
దొడ్డు బియ్యంపై కేంద్రం
దొడ్డ మనసు ప్రదర్శించాలి
రాష్ట్రంలో కోటీ 12 లక్షల మెట్రిక్
టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు
వానా కాలం పంట వస్తే నిల్వ చేసే
జాగే లేదు, ఎగుమతులు చేయాలంటే...
దొడ్డు బియ్యం సేకరించండి
ఎఫ్సిఐ నిర్ణయం రైతులకు గొడ్డలిపెట్టు వంటిది
అర్ధంతరంగా ఆపివేయడం తగదు
సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం
వ్యవసాయ అనుకూల విధానాలతో
ముందుకు సాగుతోంది
ఎఫ్సిఐ సేకరణకు 141.01 లక్షల మెట్రిక్ టన్నుల
వరి ధాన్యాన్ని ఇచ్చి...
చేనేత రంగంపై విధించిన పన్ను విధానాన్ని పునః పరిశీలించాలి…
మనతెలంగాణ/హైదరాబాద్: నూలు, రంగులు, మరమగ్గాలు, చేనేత ఉత్పత్తుల వంటి ముడి పదార్థాలపై భారం మోపుతున్నారని,చేనేత రంగంపై విధించిన పన్ను విధానాన్ని పునః పరిశీలించాలని క్రియేటివ్ బీ సహ వ్యవస్థాపకులు బినారా రావు పేర్కొన్నారు....
కరోనా వ్యాక్సిన్-క్యూబా ఆదర్శం
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్న సద్భావం గురించి తెలిసిందే. అదే విధంగా ప్రతి ఒక్కరూ కరోనా నుంచి సురక్షితంగా బయటపడేంత వరకు ఎవరికీ రక్షణ ఉండదు అని గ్రహించాలి. కొత్త రకం...
అమెరికాతో వాణిజ్య యుద్ధం!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగునపడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి....
చేయూత ఇస్తున్న చేనేత!
చారిత్రక నేపథ్యమున్న అతికొద్ది కుల వృత్తులలో చేనేత ఒకటి. పద్మశాలి, దీని అనుబంధ కులాల వృత్తిగా కొనసాగుతున్నట్లు పురాణేతిహాసాలు స్పష్టం చేస్తున్నప్పటికీ... పెరుగుతున్న జనాభా, అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధికి...
టెలికాం పరికరాల ఉత్పత్తికి ప్రోత్సాహం
టెలికాం పరికరాల ఉత్పత్తికి ప్రోత్సాహం
ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
పథకానికి అయిదేళ్లలో రూ.12,195 కోట్ల కేటాయింపు
‘ఆత్మనిర్భర్ భారత్’ కింద ఎంఎస్ఎంఇలకు ప్రోత్సాహం
ఏప్రిల్ 1నుంచి పిఎల్ఐ అమలు
న్యూఢిల్లీ: దేశంలో త్వరలోనే 5జి...