Home Search
కస్టమర్లు - search results
If you're not happy with the results, please do another search
అమెజాన్ సేవలకు అంతరాయం
ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్కు ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా కొన్ని గంటలపాటు ఆన్లైన్ షాపింగ్లో అంతరాయం ఏర్పడింది. గ్లోబల్గా కస్టమర్లు షాపింగ్ చేసేటప్పుడు తాత్కాలికంగా...
రేపటి నుంచి 4 విత్డ్రాలు దాటితే చార్జీ
న్యూఢిల్లీ : వచ్చే నెల నుంచి ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బిఎస్బిడి (బేసిస్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్) ఖాతాలకు ఒక నెలలో నాలుగు ఉచిత...
ఐటెల్ మ్యాజిక్2 4జి సూపర్ ఫోన్
న్యూఢిల్లీ : ఐటెల్ మ్యాజిక్2 4జి ఫీచర్ సూపర్ఫోన్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఇది బ్రాండ్ కు చెందిన మొదటి 4జి డ్యూయల్ సిమ్ ఫీచర్ ఫోన్, ఇది వైఫై, హాట్స్పాట్ టెథరింగ్తో...
జూలై 1 నుంచి ఎస్బిఐ కొత్త చార్జీలు
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. 2021 జూలై 1 నుండి కొత్త సేవా చార్జీలను అమలు చేయనుంది. అంటే జులై నుంచి కస్టమర్లు ఎటిఎంల...
ఎలక్ట్రానిక్స్ సేల్… స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్
ముంబై: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ పేరుతో మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ సేల్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ మొబైల్స్పై భారీ డిస్కౌంట్స్...
ఎయిర్టెల్ ఉచిత ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్
హైదరాబాద్: ఎయిర్టెల్ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రకటించింది. 5.5 కోట్ల మంది తక్కువ ఆదాయ వినియోగదారులకు రూ .49 రీఛార్జ్ ప్యాక్ను ఉచితంగా అందిస్తున్నట్లు భారతి ఎయిర్టెల్ ప్రకటించింది. అదనంగా, రూ .79...
5.5కోట్ల మంది కస్టమర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ: కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తమ నెట్ వర్క్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ఆదాయంతో రీచార్జ్ చేయించుకోలేకపోతున్న తమ వినియోగదారులకు ఒకసారి...
ఎస్బిఐ ఖాతాదారులు ఆన్లైన్లో బ్రాంచ్ మార్చుకోవచ్చు
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ తన కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటి నుంచి బ్రాంచ్ను ఆన్లైన్లో మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కస్టమర్లు...
ఎస్బీఐ బ్రాంచీలు.. సగం మంది ఉద్యోగులతోనే…
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగులు కరోనా...
క్రెడిట్ స్కోర్ను మెరుగుపరచుకోండి ఇలా…
న్యూఢిల్లీ : వినియోగదారులకు క్రెడిట్ స్కోరు ఎంతో ముఖ్యం, ఇది బ్యాంకు నుండి రుణం తీసుకోవడానికి చాలా సహాయకారిగా ఉంటుంది. క్రెడిట్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు సులభంగా...
రెండు నిమిషాల్లోనే పేటిఎమ్ పర్సనల్ లోన్!
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం లో పేటిఎమ్ తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ పేటిఎమ్ తన 1 మిలియన్ కస్టమర్లకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది....
పాతబస్తీలో కాల్పుల కలకలం..
పాతబస్తీలో కాల్పుల కలకలం
కేఫ్లో కాల్పులు జరిపిన వ్యక్తి
అదులోకి తీసుకున్న పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బుల విషయంపై నెలకొన్న వివాదం కాల్పులకు దారితీసింది....
దా’రుణాల’ కేసులో అరెస్టులు..
ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆనియన్ క్రెడిట్, క్రెడ్ ఫాక్స్ డైరెక్టర్ల అరెస్టు
ధనా ధన్, క్యాష్ మామా, లోన్ జోన్ యాప్ల ద్వారా లోన్లు
70వేల మంది బాధితులు
రూ.1.52కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు
ఏడు రోజుల్లో తిరిగి...
మీ డబ్బు సురక్షితం
బ్యాంకు వద్ద తగినంత నగదు ఉంది. గడువుకు ముందే డిబిఎస్తో విలీనం. బ్యాంక్ నిర్వాహకుడు డిపాజిటర్లకు భరోసా
న్యూఢిల్లీ : డిపాజిటర్లకు చెల్లించేందుకు బ్యాంక్ వద్ద తగినంతగా నిధులు ఉన్నాయని ఆర్బిఐ (భారతీయ రిజర్వ్...
ఇంటి నుంచే కారును కొనొచ్చు
‘హోండా ఫ్రం హోం’ ప్రారంభించిన హెచ్సిఐఎల్
న్యూఢిల్లీ: ఆన్లైన్ కారు బుకింగ్ వ్యవస్థ విజయవంతమైన తర్వాత వినూత్న ఆలోచనలకు కంపెనీలు శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా...
శాంసంగ్ నుంచి ‘గెలాక్సీ ఎం31ఎస్’ వచ్చేసింది
ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఎం-సిరీస్లో మరో నయా మోడల్ను ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎం31ఎస్’ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ఫోన్ ఆగస్టు 6వ...
ఇంటి నుండే ఖాతా తెరవొచ్చు
పాన్, ఆధార్ కార్డు ఉంటేచాలు
ఖాతాలో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు : ఎస్బిఐ
న్యూఢిల్లీ: ఇంటి నుంచి పొదుపు ఖాతా తెరిచే అవకాశాన్ని ఎస్బిఐ కల్పిస్తోంది. ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో...
బతుకు బండి లాగేదెలా..
కరోనా మహమ్మారి జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. రోజు వారీ ఆదాయంతోనే పూటగడిచే బడుగు జీవుల బ్రతుకు రోజురోజుకు భారమవుతోంది. సరియైన సంపాదన లేక ఇంటిని నడపలేకపోతున్నారు. అక్కడా ఇక్కడా అని ప్రపంచమంతటా ఇదే...
గ్రీన్, ఆరంజ్ జోన్లలో క్షౌర శాలలకు అనుమతి
న్యూఢిల్లీ: ఈ నెల 4వ తేదీనుంచి మొదలు కానున్న లాక్డౌన్ మూడో దశలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా రెడ్జోన్లు మినహా గ్రీన్, ఆరంజ్ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు...
ఐఎంపిఎస్, నెఫ్ట్తో చెల్లించవచ్చు
న్యూఢిల్లీ : ఏప్రిల్ 3వరకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మారటోరియం విధించిన నేపథ్యంలో యస్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచనలు చేసింది. క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ...