Friday, April 26, 2024
Home Search

కాంగ్రెస్ - search results

If you're not happy with the results, please do another search
Maharashtra political crisis

మంత్రులు కావాలనే నిర్ణయం వ్యక్తిగతం, పార్టీ మద్దతు లేదు: ఎన్సీపీ

ముంబై: ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా తొమ్మిది మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణానికి ఆ పార్టీ అధికారిక మద్దతు లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధికార ప్రతినిధి...
Revanth reddy phone dgp on brs party

బిఆర్‌ఎస్‌పై డిజిపికి రేవంత్‌రెడ్డి ఫోన్‌

ఖమ్మం: ఖమ్మంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'జన గర్జన' సభను బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డుకునే ప్రయత్నాలను తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు...

ఖమ్మం సభకు జనాన్ని రాకుండా ఆపడం మంచి పద్ధతి కాదు: కోమటి రెడ్డి

ఖమ్మం: జనాన్ని, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడుతున్నారు. ఆదివారం కోమటిరెడ్డి మీడియాతో...
Minister seethakka press meet

ఇది అత్యంత హెయమైనా చర్య: సీతక్క

ఖమ్మం: కాంగ్రెస్ జనగర్జన సభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మంలో తనిఖీల పేరుతో వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ, బిఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందని అన్నారు.అందుకే...
Revanth Reddy fires on Khammam Police

ఖమ్మం పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..

హైదరాబాద్: కాంగ్రెస్ జనగర్జన సభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మంలో తనిఖీల పేరుతో వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, మధయాష్కి గౌడ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభకు...
Rahul Gandhi Appreciate to Bhatti Vikramarka

భట్టికి రాహుల్ గాంధీ ప్రాధాన్యత…

ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణపైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన భట్టి విక్రమార్కను రాహుల్ అభినందించారు. లక్షలాది...
CM KCR Review on Godavari Projects

గోదావరి ప్రాజెక్టులపై నేడు సిఎం కెసిఆర్ సమీక్ష..

 రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టుల్లో 77టిఎంసిల నిలువ  డెడ్‌స్టోరేజి కింద 40టిఎంసీలు మినహాయింపు  రాష్ట్ర అవసరాలకు అందుబాటులో 37టిఎంసిలు  తాగునీటి అవసరాలపై ముందు జాగ్రత్తలు  రిజర్వాయర్లలో నీటినిల్వపై నేడు సీఎం ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు...
BRS party Focus on strengthening in Maharashtra

తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హవా

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గులాబీ పార్టీకి 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు టైమ్స్ నౌ, నవ భారత్ సర్వే వెల్లడి కేంద్రంలో మళ్లీ బిజెపిదే అధికారం న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు...
Congress Janagarjana Sabha in Khammam

 ‘పీపుల్స్ మార్చ్’ పాద‌యాత్ర‌ ముగింపు సభగా జనగర్జన..

తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రానుండ‌డంతో రాష్ట్రంలోని...
Elections 2024: Modi Govt works on Common civic memory

ఉమ్మడి పౌర స్మృతి రాజకీయం!

ఉమ్మడి పౌర స్మృతి సహితం కొన్ని వ్యక్తిగత ఎంపికలు, సామాజిక ఆచారాలను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను చట్టపరంగా మార్చే ప్రయత్నం చేయడం సామాజిక, రాజకీయ విభేదాలను మాత్రమే...
PM Modi launch Sickle Cell Anemia Eradication Mission

సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ ను ప్రారంభించిన ప్రధాని

షాడోల్ (మధ్య ప్రదేశ్): ప్రధాని నరేంద్రమోడీ శనివారం నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ 2047 ను ప్రారంభించారు. ఈ మేరకు ఆ వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యాధి చికిత్సకు...

బిఆర్‌ఎస్‌లో చేరికలు

అబ్దుల్లాపూర్‌మెట్: గడిచిన నాలుగేళ్లలో పసుమాములలో రూ.32 కోట్లతో అభివృద్ధ్ది పనులు నిర్వహించామని ఇబ్రహింపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకులు పసుమాముల మజీ కౌన్సిలర్ పాడి...
Tomatoes distribution on Akhilesh Yadav Birthday

అఖిలేశ్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలు… టొమాటో పంపిణీ

లక్నో: సమాజ్‌వాది కార్యకర్తలు వారణాసిలో శనివారం పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టొమాటో అధిక ధరలకు గుర్తుగా టొమాటో ఆకారంతో ఉన్న కేక్‌ను కట్...

రైతుబంధు కర్ణాటకలో ఇప్పించగలవా?

రేవంత్‌కు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సవాల్ కొడంగల్: తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో అమలుపరిచే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి...
BJP Woman leader support to Rahul Gandhi over Manipur Tour

రాహుల్ రాకలో తప్పేముంది?: బిజెపి నాయకురాలు

ఇంఫాల్: మణిపూర్‌లో గురువారం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పర్యటించడంలో తప్పేమీ లేదని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు అధికారిమయుమ్ శారదాదేవి తెలిపారు. రాహుల్ రాకను ఆమె శనివారం ఇక్కడ సమర్ధించారు....
Rajnath Singh Warns to Pakistan

చొరబడి కొడుతాం..ఏరేస్తాం: పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి హెచ్చరిక

చొరబడి కొడుతాం..ఏరేస్తాం పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి హెచ్చరిక కంకెర్ (చత్తీస్‌గఢ్): భారతదేశం ఇప్పుడు మునుపటిలా లేదు. మారింది. దెబ్బకు దెబ్బతీస్తుందని, ఇప్పుడు లోపలికి చొరబడి చంపేస్తుందని పాకిస్థాన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు....

కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి రక్ష

మోర్తాడ్ : కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామరక్ష అని పేదలు, రైతులు రెండు కండ్లుగా కెసిఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం...
Poor and farmers are two eyes of KCR: Vemula Prashant Reddy

పేదలు, రైతులు సిఎం కెసిఆర్‌కు రెండు కళ్లు : వేముల ప్రశాంత్

హైదరాబాద్ : పేదలు, రైతులు రెండు కళ్లుగా సిఎం కెసిఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కెసిఆర్ దార్శనిక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆయన...

బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన

అభివృద్ధిని చూసి బిఆర్‌ఎస్ పార్టీలో చేరికలు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోట్‌పల్లి: రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభత్వంతోనే నాణ్యమైన సంక్షేమ మంచి పాలన జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం...

బిఆర్‌యస్‌కి ప్రజాప్రతినిధుల రాజీనామా

టేకులపల్లి : మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు బిఆర్‌యస్ పార్టికి రాజీనామా చేశారు. ఈమేరకు స్థానిక పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు బిఆర్‌ఎస్‌కి మూకుమ్మడిగా రాజీనామా...

Latest News