Home Search
కాల్పుల కలకలం - search results
If you're not happy with the results, please do another search
జర్మనీలో కాల్పులు: ఎనిమిది మంది మృతి
బెర్లిన్: జర్మనీలో వరస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు వేర్వేరు భార్లలో కాల్పులు జరిగాయి. ఫ్రాంక్ ఫర్ట్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనావు నగరంలో దాదాపు లక్షమంది జనం ఉంటున్నారు....
ఢిల్లీలో ఆప్ ఎంఎల్ఎ పై కాల్పులు…
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాల్పుల మోత ఆగలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఎ నరేష్ యాదవ్ విజయోత్సవ ర్యాలీలో కాల్పుల కలకలం రేగింది. ఎంఎల్ఎపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నరేష్ యాదవ్...
టెక్సాస్ లో కాల్పులు: ఇద్దరు మృతి
న్యూయార్క్: మరోసారి అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్ ఎఅండ్ఎం వర్సటీలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. క్యాంపస్లో కాల్పుల ఘటన...
దంపతుల మధ్య గొడవ…. కాల్పుల్లో గాయపడిన బంధువు
ఇస్రాజ్పల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. భార్యపై భర్త కాల్పులు జరుపుతుండగా ఆమె మేనమామ అడ్డురావడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాస్,...
జామియా బయట దుండగుల కాల్పులు
న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వెలుపల మరోసారి కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని కొందరు దుండగులు జామి యా 5వ నంబర్ గేటు బయట ఆదివా రం రాత్రి కాల్పులు...
బాలకోటి రెడ్డిని చంపడానికి రూ.4.5 లక్షల డీల్
అమరావతి: బాలకోటి రెడ్డి-వెంకటేశ్వర రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని ఎస్పి రవిశంకర్ రెడ్డి తెలిపారు. రొంపిచర్ల మండలం టిడిపి అధ్యక్షుడు బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు కాల్పులు జరిగిన సందర్భంగా ఎస్పి మీడియాతో మాట్లాడారు....
ఇన్స్పెక్టర్ను కాల్చి చంపి ఎస్ఐ ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సిఆర్పీఎఫ్ 122వ బెటాలియన్ లో కాల్పుల కలకలం రేగింది. ఓ ఎస్ఐ, ఇన్స్పెక్టర్ను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లోధి ఎస్టేట్ లోని హోంమంత్రి భవనం వద్ద...
మహిళను కాల్చిచంపిన పోలీస్లు
హూస్టన్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ లోని హూస్టన్లో మెగా చర్చిలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ మహిళ తుపాకీతో కాల్పులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన...
పోలింగ్ వేళ పాక్లో మళ్లీ ఉగ్రదాడి… నలుగురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. బాంబులు విసిరి, కాల్పులకు పాల్పడడంతో నలుగురు పోలీస్లు ప్రాణాలు కోల్పోయారు....
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. మాజీ పోలీస్ అధికారి కాల్చివేత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారి మొహమ్మద్ షఫీ మీర్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. గంట్ ముల్లా గ్రామం లోని షీరి ప్రాంతంలో ఉన్న మసీదులో...
స్మితకు మనోజ్ ఎలా పరిచయమయ్యాడో తెలియదు
అధికారులు పిలిస్తేనే విల్లాకు వెళ్లా : సిద్ధార్ధ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శామీర్పేట్ కాల్పుల కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా...
అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ
హోస్టన్: అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ మాల్లో దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో...
జపాన్ ప్రధానిపై బాంబు దాడి..
టోక్యో: జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.ఆయన పాల్గొన్న కార్యక్రమ వేదికకు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.అయితే అధికారులు అప్రమత్తమై ఆయనను వెంటనే అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ప్రధానికి...
కాలిఫోర్నియాలో తుపాకుల మోత.. తల్లి, 6నెలల బిడ్డతోపాటు ఆరుగురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజామున కాలిఫోర్నియాలోని ఓ ఇంటిపై కొంతమంది దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి, 6 నెలల పాపతోపాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు...
ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తండ్రే కూతురిని..
న్యూఢిల్లీ : గతవారం ఉత్తరప్రదేశ్ లోని మధురలో యమునా ఎక్స్ప్రెస్వే సమీపాన ఒక సూట్కేసులో 22 ఏళ్ల యువతి మృతదేహం పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువతని ఆమె...
సైనిక క్యాంప్ వద్ద ఉగ్రదాడి
జమ్మూ శివార్లలో కలకలం
సిఐఎస్ఎఫ్ శిబిరం ఎఎస్ఐ మృతి
ఇద్దరు జైషే టెర్రరిస్టుల హతం
రేపు ప్రధాని పర్యటన దశలో ఘటన
శ్రీనగర్ : జమ్మూ శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు భద్రతా బలగాలను...
హైదరాబాద్ శివార్లలో దారుణం.. సెటిల్మెంట్కు పిలిచి కాల్చేశారు..
హైదరాబాద్: నగర శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లు రఘునందన్, శ్రీనివాస్ రెడ్డిలను సెటిల్మెంట్కు పిలిచి వారిపై కొందరు వ్యక్తులు కాల్పులు...
దారి దోపిడిలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..
హైదరాబాద్: పహాడిషరీఫ్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన అంతరాష్ట్ర దొంగల ముఠా దారి దోపిడికి పాల్పడింది. రూ.44లక్షల విలువైన టైర్లను దొంగల ముఠా కొట్టేసింది....
సిద్ధిపేటలో కారు డ్రైవర్ తొడపై గన్ తో కాల్చి…. రూ. 43 లక్షలు ఎత్తుకెళ్లారు…
సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి రూ. 43...
ఎటిఎంలో పేలిన తూటా
డబ్బులు నింపుతుండగా సిబ్బందిపై దుండగుల కాల్పులు, ఒకరు మృతి
రూ.5లక్షలతో పరారీ, నిందితుల పట్టివేత
హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన
మనతెలంగాణ/సిటిబ్యూరోః ఎటిఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపిన సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. దుండగుల...