Wednesday, April 24, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search

కేరళ పేలుళ్లపై 20 మంది సభ్యుల సిట్ దర్యాప్తు

తిరువనంతపురం : కేరళలోని కొచ్చి వద్ద ఆదివారం కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పేలుళ్లపై 20 మందితో కూడిన సిట్ దర్యాప్తు జరుపుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో చర్చల...
23 Injured in Kerala blast

కేరళలో పేలుళ్లు: ఒకరు మృతి…. 23 మందికి గాయాలు

తిరువనంతపురం: కేరళలోని కాలామస్సేరిలో ఆదివారం పేలుళ్లు జరిగాయి. ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుళ్లు జరగడంతో ఒక మహిళ మృతి చెందగా 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక...

అక్టోబర్ 31 నాటికి అన్ని కేరళ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు

తిరువనంతపురం : అక్టోబర్ 31 నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతిబస్సు ముందు, వెనుక భాగంలో కెమెరాలను అమర్చుతున్నట్టు...
Chinese Ship reached to Vizhinjam port in Kerala

కేరళ విజింజిం పోర్టుకు చేరిన మొదటి నౌక

తిరువనంతపురం: కేరళలో రూ.7,700 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ విజింజిం ఓడ రేవుకు చైనా నుంచి మొట్టమొదటి నౌక వచ్చింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం జెండా ఊపి స్వాగతం పలికారు. పోర్టుకు ఈ...
Kerala Oldest Student Karthyayani Amma Dies At 101

101ఏళ్ల కేరళ వృద్ధ విద్యార్థిని కార్తాయని అమ్మ కన్నుమూత

తిరువనంతపురం : కేరళలో అత్యంత వృద్ధ విద్యార్థినిగా గుర్తింపు పొందిన కార్తాయని అమ్మ ఈనెల 10న కన్నుమూశారు. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక వయోజన అక్షరాస్యత కార్యక్రమంలో ఆమె తన...
NIPAH virus

నిఫా మొదటి కేసుపై కేరళ ప్రభుత్వం ఆరా

కొజికోడ్ : నిఫా మొదటి కేసుకు సంబంధించి ఆ ప్రాంతం ఎక్కడిదన్న పరిశీలనలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆ వ్యక్తి ఎలా నిఫా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడో మొబైల్ టవర్ లొకేషన్ల ద్వారా...

కేరళ తో పాటు పలు రాష్ట్రాలను వణికిస్తున్న నిఫా వైరస్

న్యూఢిల్లీ: కేరళతో పాటుగా పొరుగు రాష్ట్రాలను సైతం వణికిస్తున్న నిఫా వైరస్ సోకిన వారికి చికిత్స కోసం మనదేశం ఆస్ట్రేలియా నుంచి మరో 20 డోసులు మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌ను కొనుగోలు చేయనుంది....

కేరళకు వైరాలజీ ప్రత్యేక ల్యాబ్ నిఫా వైరస్ ఆటకట్టుకు చర్యలు

న్యూఢిల్లీ : కేరళలో నిఫా వైరస్ ముప్పుపై కేంద్రం అత్యవసరంగా స్పందించింది. ఐసిఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇనిస్టూట్ ఆఫ్ వైరాలజీ పుణే నుంచి సంచార బిఎస్‌ఎల్ 3 ల్యాబ్‌ను కేరళలోని కోజికోడ్‌కు గురువారం...

కేరళలో నిఫా కలకలం..

తిరువనంతపురం: అత్యంత ప్రమాదకర నిఫా వైరస్‌తో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో నివారణ చర్యలకు అధికారులు ఉపక్రమించారు. 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడి బ్యాంకులు, పాఠశాలలతో...

కేరళలో మళ్లీ నిపా వైరస్ విజృంభణ: వ్యాధి లక్షణాలు తెలుసుకోండి..

తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిపా వైరస్ ప్రబలుతోంది. కోజిక్కోడ్‌లో గత కొద్దిరోజుల్లో నాలుగు నిపా వైరస్ కేసులు వెలుగుచూశాయి. నిపా వైరస్ సోకిన రోగులలో ఇద్దరు మరణించారు. కాగా, నిపా వైరస కేసులు...
Kerala reports 2 suspected Nipah virus deaths in Kozhikode

కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం.. ఇద్దరి మృతి

తిరువనంతపురం : కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం రేగింది. ఇక్కడి కొయ్‌కోడ్ జిల్లాలో ఇటీవల ఇద్దరు ఈ వైరస్ బారిన పడే ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు....

పాఠ్యపుస్తకాలలో మహాత్ముని హత్యపై తొలగించిన అధ్యాయాలు చేర్చిన కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం: మహాత్మా గాంధీ హత్య, 2022 నాటి గుజరాత్ అల్లర్లు, ఎమర్జెన్సీ కాలానికి సంబంధించి 11, 12వ తరగతి సిలబస్ నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్(ఎన్‌సిఇఆర్‌టి) తొలగించిన...

కేరళ పేరు ‘కేరళం’గా మార్చాలని అసెంబ్లీ తీర్మానం

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలని నిర్ణయించింది. కేరళ పేరును కేరళం అని మారుస్తూ సిఎం పినరయి విజయన్ బుధవారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానానికి...

కేరళలో అమెరికన్ మహిళపై అత్యాచారం: ఇద్దరి అరెస్టు

కొల్లం(కేరళ): కేరళలోని కొల్లం జిల్లాలో ఒక అమెరికన్ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 44 సంవత్సరాల అమెరికన్ మహిళ కొల్లం నగరానికి 40 కిలోమీటర్ల...

కేరళ గవర్నర్ కాన్వాయ్‌లోకి స్పీడ్ కారు

నోయిడా : ఉత్తరప్రదేశ్‌లో స్పీడుగా వెళ్లుతున్న కారు ఒకటి కేరళ గవర్నరు అరిఫ్ మెహమ్మద్ ఖాన్ కాన్వాయ్‌ లోపలికి చొచ్చుకుని వెళ్లింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నోయిడాలో ఓ కార్యక్రమం...
Former Kerala CM Oommen Chandy passed away

కేరళ మాజీ సిఎం కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి

తిరువనంతపురం/బెంగళూరు : దేశ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత 79 ఏళ్ల ఊమెన్ చాందీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన...
Former Kerala CM Oommen Chandy passed away at 80

కేరళ మాజీ సిఎం ఊమెన్ చాందీ కన్నుమూత

తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ(80)కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని బెర్లిన్స్ చారిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస...

కేరళలో భారీ వర్షం..పాఠశాలల మూసివేత

కొచ్చి: కేరళలో భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేల కూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ...
School closed with heavy rain in kerala

కేరళలో భారీ వర్షం.. పాఠశాలల మూసివేత

కొచ్చి: కేరళలో భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి చెట్లు నేల కూలాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ...
Heavy rains in Kerala for another 5 days

కేరళలో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు

తిరువనంతపురం: కేరళలో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 30, జూలై 2, 3 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర...

Latest News