Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
మంథని అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం: మంత్రి హరీశ్ రావు
మంథని: మంథని పట్టణంలో 50 పడకల మాత శిశు హాస్పిటల్ (ఎంసి హెచ్)ని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్,...
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు
శ్రీకాకుళం : జిల్లాలోని నందిగాం మండలం పెద్దతామరపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది గాయపడగా.. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది....
శరవేగంగా పట్టణీకరణ
2025 నాటికి తెలంగాణలో సగం జనాభా పట్టణాల్లోనే
2050 నాటికి ఇతర రాష్ట్రాలు ఈ స్థాయికి
జీవన నాణ్యత సూచీలో హైదరాబాద్ అత్యుత్తమ నగరం: నీతి అయోగ్ నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: అన్ని రాష్ట్రాల కంటే వేగంగా...
కరోనా కేసుల పెరుగుదలపై ఇన్సాకాగ్ అప్రమత్తం
జీనోమ్ సీక్వెన్సింగ్కు భారీ సంఖ్యలో శాంపిల్స్ పంపాలని రాష్ట్రాలకు సూచన
న్యూఢిల్లీ : గత వారం రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్న జిల్లాలు, ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో శాంపిల్స్ జీనోమ్...
‘సహజీవన’ దాంపత్యం
పెళ్లి మన సమాజం పరమ పవిత్రంగా భావించే వ్యవస్థ. సాంసారిక జీవనానికి మూలంగా అది వర్ధిల్లుతున్నది. స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా జంట మనుగడ సాగించి సంతానోత్పత్తి ద్వారా సృష్టిని కొనసాగించడానికి వొక అనివార్యమైన...
దేశంలో కొత్తగా 13,216 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటలలో 13,216 కరోనా కేసులు నమోదుకాగా 23 మంది చనిపోయారు. మహారాష్ట్ర(4165), ఢిల్లీ(1797), కేరళ(3253)రాష్ట్రాలలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నుంచి...
అమాంతం పెరిగిన కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా 8 వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య తాజాగా 12 వేల మార్కు దాటింది. ముందు రోజు...
దేశంలో కొత్తగా 12,213 కరోనా పాజిటివ్ కేసులు….
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో 12,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతి చెందారని కేంద్ర...
శ్రీలంకలో అదానీమోడీయం `
ప్రధాని మోడీకి, గుజరాత్ పారిశ్రామిక వాణిజ్య సామ్రాట్టు గౌతమ్ అదానీకి గల అసాధారణ మైత్రి గురించి తెలియనివారు ఉండరు. ఈ బంధం అన్ని ప్రభుత్వ నియమాలనూ దాటిపోయి ఇప్పుడు ఆర్ధికంగా దివాలా...
మళ్లీ 8 వేలకు పైగా కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మరోసారి 8 వేలకు పైగా రాగా, ముందు రోజు కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి. క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం 4.40...
సాహస యాత్ర 2.0
అందరూ చిమ్మచీకటిని నిందిస్తూ కూచొనేవారే అయినప్పుడు అది మరింత చిక్కనై వారి సహనాన్ని పరీక్షిస్తుంటుంది. మరిన్ని జడలు విరబోసుకొని వికటాట్టహాసం చేస్తుంది. అటువంటప్పుడే కాంతి ఖడ్గధారుల అవసరం కలుగుతుంది. ఎంతో విజ్ఞతతో నిర్మించి...
సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లే : సుప్రీం వెల్లడి
న్యూఢిల్లీ : సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివాహం గానే పరిగణిస్తామని సుప్రీం మంగళవారం పేర్కొంది. అంతేకాకుండా సహజీవనంలో కలిగే పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది. 2009...
ఆరోగ్య తెలంగాణ
జాతీయ ఆరోగ్య సూచికల్లో తెలంగాణ గణనీయ ప్రగతి
ప్రజల ముంగిటకు సూపర్ స్పెషలిటీ సేవలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : జాతీయ స్థాయిలో వెల్లడించిన ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం మెరుగైన స్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రి కె....
కరెంట్ అఫైర్స్: ఈ గవర్నెన్స్లో తెలంగాణకు ఐదో ర్యాంకు
తుర్కియే ఆందోళనలు న్యాయబద్ధమైనవే: నాటో చీఫ్
నాటో కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్ల చేరికపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తుర్కియే (టర్కీ) లేవత్తిన భద్రతాపర ఆందోళనలు న్యాయబద్ధమైనవేనని కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్తెన్ బర్గ్...
మళ్లీ కరోనా?
దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న సూచనలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ప్రభుత్వం తరపు నుంచి హెచ్చరికలూ వస్తున్నాయి. విమాన ప్రయాణికులు విధిగా మాస్క్లు ధరించాలన్న ఆజ్ఞలు జారీ...
దేశంలో కొత్తగా 8084 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 8084 కరోనా కేసులు నమోదుకాగా పది మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు...
ఏమైందో ఏమో కానీ….. ఇద్దరు అన్నదమ్ములు మృతి
Khammam news
ఖమ్మం: రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... పాపటపల్లి గ్రామంలో లీలాప్రసాద్-మాధవి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ...
మీడియా ముందు బోరుమన్న స్వప్న సురేశ్
బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్ జూన్ 11న కేరళ ముఖ్యమంత్రి విజయన్పై తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ పాలక్కాడ్లో మీడియా ముందు విరుచుకుపడ్డారు.
పాలక్కాడ్(కేరళ): ముఖ్యమంత్రి పినరయి విజయన్పై తన వైఖరిని...
ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్కు పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ శనివారం లేఖ రాశారు. జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని కాన్టిట్యూషన్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలని ఆమె సిఎం...
కరోనా కేసుల పెరుగుదలపై భయపడనక్కర లేదు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంపై భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు శనివారం భరోసా ఇచ్చారు. ఆందోళన కలిగించే కొత్త వేరియంట్ ఏదీ కనబడలేదని, ఇంతవరకు పెరుగుతున్న...