Friday, March 29, 2024
Home Search

కొండగట్టు - search results

If you're not happy with the results, please do another search

యాదాద్రిలో వైభవంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు

- నూతన అన్నప్రసాద సత్రం, బంగారు, వెండి నాణేలు, చిరుధాన్యాల ప్రసాద విక్రయం ప్రారంభం - ఆన్‌లైన్ టికెటింగ్‌కు శ్రీకారం, వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రసిద్ధి...

అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

మల్యాలః కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగ భక్తులు అంజన్నను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఏఇఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ సునీల్...
Crowd of devotees in kondagattu Anjanna temple

అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

మల్యాలః కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో కుటుంబ సమేతంగ భక్తులు అంజన్నను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఏఇఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ సునీల్...

నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణ

నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా ఆవిర్భవించిందని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. నుంచి తెలంగాణ దోపిడీకి గురైం దని, ఇప్పుడు దేశంలోనే బలీయమైన శక్తిగా తెలంగాణ ఎదిగిందని చెప్పారు. తెలంగాణ...
KCR Speech in Telangana formation day

జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానం: కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ వస్తే అధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారని, విద్యుత్ అంశంలో విప్లవాత్మక విజయాలు సాధించామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. తాగునీరు అంశంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో...

31న బ్రాహ్మణ భవనం ప్రారంభించనున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ నెల 31న బ్రాహ్మణ భవనంను ప్రారంభిస్తున్నారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు డైరెక్టర్ జోషి గోపాల శర్మ తెలిపారు. “ విప్రహిత” పేరుతో...
bride kidnapped after love marriage in Huzurabad

ప్రేమ పెళ్లి.. వధువు కిడ్నాప్

కరీంనగర్: జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ ప్రేమ జంట కొండగట్టు ఆలయంలో పెళ్లి చేసుకుని తీరిగి వెళ్తుండగా కొందరు వ్యక్తులు వధువును కిడ్నాప్ చేశారు. దీంతో వరుడు పోలీసులకు...
CM KCR Announces rs 25 cr to Hare Krishna Heritage Tower

మత మౌఢ్యమే ముప్పు

మౌఢ్యం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే  ఆలయం సామాజిక సాంత్వన కేంద్రం, హరేకృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర అద్భుతం  ధనవంతులు రూ.5 భోజనం తింటున్నారు ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే ఇలాంటి...
We should pray for world peace

విశ్వశాంతి కోసం మనం ప్రార్థన చేయాలి: కెసిఆర్

హైదరాబాద్: మధ్యలో వచ్చిన వాళ్లే మత మౌఢ్యం ప్రేరేపిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మండిపడ్డారు.  హరేకృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయమని మెచ్చుకున్నారు. హైదరాబాద్ లోని కోకాపేటలో నిర్మించనున్న...
Telangana New Secretariat

భవిష్యత్తరాలకు స్ఫూర్తి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొట్లాట జరిగి.. గెలిచి నిలిచిన తెలంగాణలో కేవలం దశాబ్ద కాలంలోపే అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతున్నది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో...

అంజన్న క్షేత్రంలో కవితమ్మ పూజలు

జగిత్యాల: ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మంగళవారం తెల్లవారు జామున కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవితకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి...

తండ్రి బాటలోనే కూతురు: రేవంత్ రెడ్డి

జగిత్యాలః సిఎం కెసిఆర్ అబద్దపు హామీలతో దేవుళ్లను, భక్తులకు మోసం చేస్తున్నారని, కొండగట్టులో ప్రకటించిన రూ.600 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హాత్ సే...
Temple development in telangana

ఆదరణకు నోచుకోని దేవాలయం

తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ రాజులు గుళ్ళు, గోపురాలు, చెరువులు, నిర్మించి ప్రజలకు, భక్తి భావంతో పాటు ప్రజలకు ఎన్నో మేలు పనులు గావించారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం చిన్న ముప్పారం...

దుర్గమ్మకి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్ రావు

మెదక్: ఏడుపాయల లో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుపున మంత్రి హరిశ్ రావ్ పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి...

చంద్రుడికో హరిత పోగు!

హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం పునర్ నిర్మించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నమ్మినబంటైన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిఎం...
CM KCR Visit Kondagattu Hanuman Temple

సగం భారతదేశం అంజన్న వైపు మరలేలా నిర్మాణం ఉండాలి..

కొండగట్టు: భారతదేశంలోనే గొప్పదైన ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడున్నదంటే కొండగట్టు అంజన్న ఆలయం పేరు వినపడేలా అత్యంత గొప్పగా, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కె. ఆదేశించారు....
CM KCR visit kondagattu anjaneya swamy temple

మళ్ళీ వస్తా… ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తా

జగిత్యాల: కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్...
RTC Bus collided lorry in Jagtial

లారీని ఢీకొట్టిన బస్సు: కండక్టర్ మృతి

జగిత్యాల జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సును లారీ ఢీకొట్టడంతో కండక్టర్ దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు ప్రయాణీకు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసి...
Ashwathama Reddy meets Governor Tamilisai over RTC Bill

మహా శివరాత్రికి 2427 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్ : ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి...
Bandi Sanjay visit Kondagattu Anjanna Temple

బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: బండి

హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను బండి సంజయ్ నిర్వహించారు. ఈ...

Latest News