Home Search
క్రిష్ - search results
If you're not happy with the results, please do another search
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. నటి లిషి మిస్సింగ్!
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లిషి కనిపించడంలేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు...
రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ సీసీ టీవీ ఫుటేజీ మాయం
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తవ్వుతున్నకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. హోటల్ మీద పోలీసులు దాడి చేసిన వెంటనే సిబ్బంది సిసి టీవీ ఫుటేజీని మాయం చేసి, డిలీట్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. పైగా...
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు
హైదరాబాద్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. టాలీవుడ్ హీరోయిన్ కుషిత కళ్ళపు చెల్లెలు లిషి గణేష్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేర్లను...
వైద్యవిద్య డైరెక్టర్గా డాక్టర్ వాణి
మనతెలంగాణ/హైదరాబాద్: మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ప్రభుత్వం డా.వాణిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.సంగారెడ్డి మెడికల్ కాలేజి ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వాణికి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తూ వైద్యవిద్య శాఖ...
యూరప్ రైతుల ఆందోళన వెనుక..
సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడిదారీ విధానం వలన ఆయా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందోళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశాలతో పాటు, ఆ...
మలయాళీ బానిసల గొంతుక పోయ్కైల్ యోహనన్
కేరళకు చెందిన పోయ్కైల్ యోహనన్ గొప్ప సంస్కర్త. సామాజిక విప్లవకారుడిగా ఆయన అక్కడి బానిస జాతుల అభ్యున్నతి కోసం తన జీవితకాలం పోరాడాడు. అందుకోసం వివిధ సంస్థలను స్థాపించి తన ప్రసంగాల ద్వారా...
శివరాత్రికి వీరమల్లు జాతర
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియో ల్ తదితర నటులు నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు. విలక్షణ దర్శకుడు...
తెప్పపై శ్రీపార్థసారథిస్వామివారి విహారం
మన తెలంగాణ / హైదరాబాద్: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం...
25 కుక్కలపై దుండగుల కాల్పులు
అడ్డాకుల : మహబూబ్నగర్ జిల్లా, అడ్డాకుల మండలం, పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కలను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేపింది. గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 25 కుక్కలపై...
పేద ప్రజలకు ఉపాధి హామీ గొప్ప వరం లాంటిది
గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది
18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగులు
ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన పంచాయతీ రాజ్ శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద కూలీల బ్రతుకులకు...
తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగులోకి
హైదరాబాద్ : ఎసిబి అధికారుల సోదాల్లో హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివరామకృష్ణ అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగు చూస్తున్నా యి. ఎసిబి సోదాల్లో రూ.100 కోట్ల పైబడి అక్రమాస్తులు గుర్తించినట్లు చెబుతున్నప్పటికీ దాదాపుగా అక్రమాస్తులు...
బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు..
సిరిసిల్ల : బిజెపి కార్యకర్తల జోష్ చూసిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడుతున్నాయని కరీంనగర్ ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారంలో...
ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్ పర్యటన
వేలాది మంది కార్యకర్తలతో జరిగే సమ్మేళనానికి హాజరు
బిజెపిని గెలిపిస్తే తెలంగాణకు కేంద్రం అదనపు నిధులు: బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ పర్యటించి, బిజెపి...
మాంజా మరణ శాసనం
మన తెలంగాణ/సిటీబ్యూరో: పతంగుల సరదా ప్రతీ సంవత్సరం పలువురి ప్రాణాలు హరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం పతంగులను ఎగిరవేసే సమయంలో ప్రమాదవశాత్తూ హైదరాబాద్ నగరంలో ఇద్దరు మృతి చెందగా, సంగారెడ్డి జిల్లాలో ఒకరు...
జక్లేర్..కృష్ణా రూట్లో….
జక్లేర్..కృష్ణా రూట్లో....
తనిఖీలు నిర్వహించిన దమ రైల్వే జిఎం
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర జక్లేర్ కృష్ణా రూట్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్...
జగన్ ఇంటికి షర్మిల
అన్నా వదినలకు ఆహ్వానం
మన తెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ షర్మిల విజయవాడకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి నేరుగా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసా నికి చేరుకున్నారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుమారుడు...
మణిపూర్లో మళ్లీ కాల్పులు… ఏడుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
ఇంఫాల్ : జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మంగళవారం మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. తోంగనోవ్పల్ జిల్లా మోరేహ్ జిల్లాలో గాలింపు చర్యలు జరుపుతున్న ఏడుగురు భద్రతా సిబ్బంది ఈ ఘటనలో గాయపడ్డారు. దౌబల్...
భద్రాద్రి తెలంగాణకు గుదిబండ
మన తెలంగాణ/హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం: గత ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలతో విద్యుత్ రంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భ...
వాతావరణ సంక్షోభంతో ప్రమాదం
నేడు భూమిపై వాతావరణం శీఘ్రగతిన మార్పులకు లోనవుతోంది. వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత అనేవి ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు. ఆధునిక మానవుడు ప్రకృతిపై పట్టుసాధించే క్రమంలో సృష్టిస్తున్న సహజ వనరుల...
ఆర్థికం అధ్వానం
గ్రామసభల్లోనే గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక
28 నుంచి గ్రామసభల నిర్వహణ
రేషన్కార్డులు, పింఛన్లు, హౌసింగ్ లబ్ధిదారుల ఎంపిక అక్కడే.. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ నుంచి పార్లమెంటుకు సోనియా పోటీ చేయాలని పిఎసిలో తీర్మానం
లోక్సభ...