Home Search
గణపతి - search results
If you're not happy with the results, please do another search
‘లవ్ ఆల్’ మూవీ ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న వింక్ స్టూడియో..
గురుగ్రామ్: డౌన్లోడ్స్, రోజువారీ క్రియాశీల యూజర్స్ ద్వారా భారతదేశం యొక్క నం.1 మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ అయిన వింక్ మ్యూజిక్, ఈరోజు భారతదేశం యొక్క అతిపెద్ద మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ ఎకోసిస్టమ్ అయిన వింక్...
రూ. 360.40 కోట్లకు ముంబై గణేశుడి బీమా
ముంబై: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వినాయక విగ్రహంగా ప్రసిద్ధి పొందిన ముంబైలోని జిఎస్బి సేవా మండల్కు చెందిన మహా గణపతి ఉత్సవానికి ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 360.40 కోట్ల బీమా...
వర్ష.. బీభత్సం
ఏడుగురిని బలిగొన్న వానలు
హైదరాబాద్ ప్రగతినగర్లో మ్యాన్హోల్లో పడి
నాలుగేళ్ల చిన్నారి దుర్మరణం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి
సంగారెడ్డిజిల్లాలో అలుగులో జారిపడి మరణించిన యువకుడు
వనపర్తి మండలంలో కుంటలో పడి...
అల్పపీడనం ..పిడుగుల వర్షం !
జనజీవనం అతలాకుతలం
వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి
ఉప్పొంగిన వాగులు వంకలు
ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వేత
పలు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు
మూసి పరివాహకం అప్రమత్తం
మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు
గ్రేటర్ హైదరాబాద్కు రెడ్ అలర్ట్
ఐదు...
మట్టి విగ్రహాలు మేలు
ఈ నెల 18న వినాయక చవితి పర్వదినాన్ని దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా ప్రజలు నిర్వహించుకోనున్నారు. ఈ పండుగను భిన్న మత, కుల, జాతి, ప్రాంత వర్గ ప్రజలు అత్యంత ఆనందంగా నిర్వహించుకుంటారు. ‘భిన్నత్వంలో...
రైతు వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పాలి
మన తెలంగాణ/హైదరాబాద్/మెదక్ ప్రతినిధి : ఎన్నికలగానే అధికారదాహంతో కొన్ని పార్టీలు ప్రజలను మో సపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతున్నాయి. అలాంటి మోసగాళ్ల మాటలను నమ్మితే గోసపడతామని బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు....
సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. పుణ్యహ...
టైర్ పేలి బైక్ను ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..
వేములపల్లి : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైర్ బరస్ట్ అయి రోడ్డు డివైడర్ దాటి అవతలి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ఇద్దరు వలస కార్మికులు మృతి చెందిన సంఘటన సూర్యపేట...
25న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా సచివాలయ గుడి, చర్చి, మసీదు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ చేతుల మీదుగా సచివాలయ గుడి, చర్చి, మసీదు ఈనెల 25వ తేదీన ప్రారంభించుకుంటామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సర్వమత సౌభ్రాతృత్వం...
మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి కన్నుమూత
మంథని/మంథని రూరల్: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, అలియాస్ సాయన్న, అలియాస్ మీసాలన్న, అలియాస్ అలోక్, అలియాస్ దేశ్ పాండే అలియాస్ గోపన్న అనారోగ్యంతో మృతి చెందాడు. మండలంలోని ఎగ్లాస్పూర్...
గృహలక్ష్మిలో మంత్రుల జోక్యం తగదు
లబ్ధిదారుల ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్: గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇవ్వకుండా మంత్రుల జోక్యం తగదని బహుజన్...
పర్యావరణహిత గణనాథులను పూజిద్దాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు....
మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి(70) అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి దండకారణ్యంలో మరణించారు. ఆయన మృతి చెందిన వీడియోను సోషల్ మీడియా ద్వారా మావోయిస్టులు విడుదల...
సచివాలయంలో గుడి, చర్చి, మజీద్ లను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్..
హైదరాబాద్: సచివాలయంలో గుడి, మజీద్, చర్చి లను ఈనెల 25న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభిచనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో గుడి, మజీద్, చర్చి పనులను పలువురు అధికారులతో కలిసి శుక్రవారం...
పిల్లల వికాసానికి బాల కథా సౌరభం
నేడు బాలల కోసం పెద్దలు రాసిన పుస్తకాలే కాకుండా పిల్లలు తమకోసం రాసిన అనేక పుస్తకాలు ఆవిష్కరించబడుతున్నాయి. ఒకప్పుడు బాలసాహిత్యం రాసే వారి సంఖ్య పరిమితంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత...
సెట్లో హీరోయిన్ పుట్టినరోజు సందడి
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ ప్రస్తుతం యమ స్పీడ్ గా దూసుకెళ్తుంది. తాజాగా గణపతి పిక్చర్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం 1 గా...
అపార్ట్మెంట్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
సిటిబ్యూరోః అపార్ట్మెంట్పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...సోమాజిగూడలోని శీయమాన్షన్ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు...
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
మణిపూర్ మరణహోమాలపై ప్రధాని మోడీ నోరు విప్పాలి
గజ్వేల్ తరహాలోనే ఇంటింటికి బంధు ప్రకటించాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు...
బిఎస్పీతోనే పేదలకు అధికారం సాధ్యం
కాంగ్రెస్ పార్టీ సీతానగర్ ఎంపీటీసీ పార్టీలో చేరిక : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
హైదరాబాద్ : సమాజంలోని పేద వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే బిఎస్పీ అధికారంలోకి రావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్...
రాజకీయ ఒత్తిళ్లతోనే టీచర్లను సస్పెండ్ చేయడం సరికాదు
హైదరాబాద్ ః రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి క్షేత్రస్థాయిలో విచారణ జరిపకుండానే జిల్లా కలెక్టర్ ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేయడం అన్యాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం...