Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
కారు నేషనల్ గేరు
ప్రాంతీయం నుంచి జాతీయానికి సారు
ఢిల్లీ లక్షంగా నేడు జాతీయ పార్టీ పేరు ప్రకటన
ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ
విస్తృతస్థాయి సమావేశం టిఆర్ఎస్ పేరు బిఆర్ఎస్గా
మార్చుతూ తీర్మానం విధివిధానాలపై స్పష్టం...
చింతమడక టు ఢిల్లీ
నదులనే జలాశయాలుగా మార్చి.. నీటి నిలువ సామర్ధాన్ని పెంచి..దేశంలోనే జల వనరుల వినియోగంతో తెలంగాణ రాష్ట్రం అధ్భుత ప్రగతిని చాటుతోంది. గోదావరి నదీగర్భంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కెసిఆర్ ప్రభుత్వ సమర్థతకు అద్దం...
నన్ను పోటీ నుంచి తప్పించడానికి రాహుల్పై ఒత్తిడి
శశి థరూర్ వెల్లడి
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవలసిందిగా తనకు నచ్చచెప్పాలని పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరినట్లు తిరువనంతపురం ఎంపి, పార్టీ సీనియర్ నాయకుడు...
శశిథరూర్ చెబుతున్నది బ్రిటన్ సంస్కృతి: విహెచ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యం లేదని బిజెపి విమర్శలు చేయడం సరికాదని వి హనుమంత రావు తెలిపారు. దేశం కోసం దివంగత ప్రధానులు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారని, సోనియా గాంధీకి...
ముహూర్తం దసరా
జాతీయ పార్టీపై 5న మధ్యాహ్నం సిఎం కెసిఆర్ ప్రకటన
అదేరోజు తెలంగాణ భవన్లో 283మంది సభ్యులతో టిఆర్ఎస్ విస్తృతస్థాయి
సమావేశం జాతీయ పార్టీ ఏర్పాటుకు తీర్మానం టిఆర్ఎస్ పేరునే
మార్చుకోవాలని నిర్ణయం పరిశీలనలో...
పార్టీని బలోపేతం చేసేందుకే బరిలోకి దిగా
సీనియర్లతో పాటుగా యువ నేతలు కూడా పోటీ చేయమని కోరారు
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపై మల్లికార్జున ఖర్గే స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే ఎన్నికల బరిలోకి దిగాను తప్ప ఎవరినో ఎదిరించడానికి...
గాంధీ భారత్ లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం: భట్టి
హైదరాబాద్: గాంధీజీ భారత దేశంలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియా భట్టి మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో అశాంతి,...
చేతగాక ‘చే’జేతులా…
జరగక జరగక జరుగుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నిక ఘట్టంలో ఆదిలోనే హంసపాదు ఎదురు కావడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. తనకు విధేయుడని, పార్టీకి గాంధీల కుటుంబేతర సారథిగా వుండదగిన వాడని...
రాజస్థాన్ సంక్షోభంలో కమల్ నాథ్ మధ్యవర్తిత్వం వహించొచ్చు
న్యూఢిల్లీ: రాజస్థాన్ సంక్షోభంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్యవర్తిత్వం నెరపొచ్చని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లోత్ తమ ముఖ్యమంత్రిగానే ఉండాలని...
విపక్షాల ఐక్యతకు తొలి అడుగు
కాంగ్రెస్, వామపక్షాలు లేని కూటమిని ఊహించుకోలేం
అంతా కలిస్తేనే బిజెపిని తరిమికొట్టగలం : సిఎం నితీష్
మిత్రపక్షాలు బయటకు వచ్చాక ఎన్డిఎ ఇంకెక్కడుంది : తేజస్వి
ఢిల్లీలో ప్రభుత్వాన్ని మార్చే రోజు వచ్చింది : పవార్
జాతి ఆస్తులు...
మూడో కూటమి కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలి
మూడో కూటమి కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలి
కాంగ్రెస్, లెఫ్ట్ లేని కూటమిని ఊహించుకోలేం
ఈ దిశగా అందరూ కృషి చేయాలి
ఐఎన్ఎల్డి ర్యాలీలో బీహార్ సిఎం నితీశ్ కుమార్ పిలుపు
ఢిల్లీలో ప్రభుత్వాన్ని మార్చే రోజు వచ్చింది:...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో శశి థరూర్!
నామినేషన్ పత్రాల సేకరణ..30న దాఖలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ శనివారం ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్ పత్రాన్ని ఇక్కడి ఎఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి పొందినట్లు పార్టీ...
21మంది ఎమ్ఎల్ఎలు నాతో టచ్లో ఉన్నారు: మిధున్ చక్రవర్తి
కోల్కతా: పలు రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజీగా ఉన్న బీజేపీ ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ చేతిలో భంగపాటుకు గురైనా కాషాయ...
పోస్టల్ బ్యాలెట్పై ఎన్నికల సంఘం కీలక సిఫార్సు
న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని భావిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పులకు సిద్ధమైంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్కు బదులుగా అదే...
బీజేపీ వ్యతిరేక కూటమికి కాంగ్రెస్తో కలిసేందుకు మమత సిద్ధం : పవార్
ముంబై : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోడానికి విపక్షాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే ఇప్పటికే ప్రతిపక్షాల ఐక్యత ఓ రూపు దాల్చలేదు. కాంగ్రెస్తో కలిస్తేనే బీజేపీని ఓడించగలమనే విశ్వాసం కొన్ని...
మోడీకి వణుకు పుట్టిస్తున్న సంక్షేమ పథకాలు
చండూర్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధాని మోఢీలో వణుకు పుట్టిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వంపై...
మునుగోడు అభ్యర్థిపై కసరత్తు
నల్లగొండ జిల్లా
నేతలతో సిఎం
కెసిఆర్ భేటీ
నేతల అభిప్రాయాలు
తెలుసుకుంటున్న
ముఖ్యమంత్రి
త్వరలో అభ్యర్థి
పేరు వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్లో సీఎం కెసిఆర్ తో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు మాజీ ఎంఎల్ఎ కూసుకుంట్ల...
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశిథరూర్ .. సోనియాతో భేటీ
న్యూఢిల్లీ: అక్టోబర్లో జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్... సోనియా గాంధీతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కొందరు యువ కార్యకర్తలు రూపొందించిన...
జూబ్లీహిల్స్ సొసైటీలో కోల్డ్’వార్’
ఎన్ టీవీ, టీవీ5 మధ్య మీడియా వార్
జూబ్లీహిల్స్ సొసైటీ నుంచి మీడియా అధినేతల తొలగింపు
ముదురుతున్న జూబ్లీహిల్స్ సొసైటీ వివాదం
నరేంద్ర చౌదరితోపాటు నలుగురి సభ్యులను సొసైటీ నుంచి తొలగించిన పాలక మండలి
సొసైటీ ప్రతిష్ట కాపాడేందుకే...
భారత్ జోడో యాత్ర ఎవరి కోసం!
కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దేశంలో రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ యాత్ర చేబడుతున్నారనడంలో ఎవ్వరికీ...