Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
అన్నాడిఎంకె కూటమికి విజయకాంత్ గుడ్బై
చెన్నై: అన్నాడిఎంకె నేతృత్వంలోని కూటమి నుంచి విజయకాంత్ పార్టీ వైదొలగింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము కోరిన నియోజక వర్గాలను కేటాయింకపోవడం, తాము అడిగినన్ని స్థానాలు ఇవ్వకపోవడంతో హీరో...
తమిళనాడులో 154 స్థానాలకు కమల్ పార్టీ పోటీ
మిత్రపక్షాలతో కుదిరిన సీట్ల సర్దుబాటు
చెన్నై: ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విలక్షణ నటుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం)తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుకు సంబంధించి మంగళవారం...
కెసిఆర్ పాలనతో పోటీపడే నాయకుడేడి
నల్లగొండ: దేశం మొత్తంలో అణువనువు వెతికినా సిఎం కెసిఆర్ పాలనతో పోటీపడే దమ్మున్న, విజన్ ఉన్న నాయకుడు లేనేలేడని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్రెడ్డి పునరుద్ఘాటించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పాలనాపరంగా...
నల్లా మీటర్లకు స్పందన అంతంతే
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ప్రజలకు ఉచితంగా 20వేల లీటర్ల తాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి సంక్రాంతి పండుగ కానుకగా పథకంగా మున్సిఫల్ శాఖ మంత్రి కెటిఆర్ పథకం ప్రారంభించారు....
బెంగాల్ ఎన్నికల వేడి!
ఈ నెలాఖరు నుంచి జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ ఘట్టానికి ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ లేదని చెప్పుకోవచ్చు. తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు,...
దీదీ, స్టాలిన్లను పికె గెలిపిస్తాడా?
దేశంలోని నాలుగు రాష్ట్రాల శాసన సభలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగటంతో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలు వేడెక్కాయి. మార్చి 27న ఎన్నికలు...
ఎమ్మెల్సీ అభ్యర్థులకు అసమ్మతి గుబులు
ప్రత్యర్థి వర్గంతో చీకటి ఒప్పందాలు చేస్తున్న స్థానిక నేతలు
టిఆర్ఎస్కు మద్దతు పలికేందుకు హస్తం, కమలనాథుల ప్రయత్నాలు
అసంతృప్తివాదులను దారిలోకి తెచ్చుకునేందుకు నాయకుల తంటాలు
ఈసారి గెలుపునకు సహకరించాలని కోరుతున్న రేసు గుర్రాలు
పట్టభద్రుల ఎన్నికల ప్రచార పోరులో...
తొలి ప్రాధాన్యత ఓట్లపైనే… ‘గులాబీ’ గురి
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గడవు దగ్గర పడినకొద్ది ప్రచారం హోరేత్తుతుంది.వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 14న పోలీంగ్ జరగనున్న విషయం తెలిసిందే....
కేరళ ‘కరెన్సీ స్మగ్లింగ్’!
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రోద్బలంతో విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని కస్టమ్స్ విభాగం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసిన సమయం గమనించదగినది. అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది...
ప్రాంతీయ పార్టీలకు జాతీయ తోకలు
27 మార్చి 2021న ప్రారంభం కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు, నాయకులు చేయని ప్రయత్నాలు లేవు, పడని పాట్లు కనిపించవు. అసోం (126 సీట్లు), పశ్చిమ బెంగాల్ (294), తమిళనాడు...
శశికళ అనూహ్య నిర్ణయం!
జైలు నుంచి విడుదలై బయట కాలు పెట్టగానే తమిళనాడు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని తడాఖా చూపిస్తానంటూ స్పష్టమైన ప్రకటన చేసిన వికె శశికళ ఇంతలోనే అందుకు పూర్తి విరుద్ధమైన ప్రకటన చేయడం ఆశ్చర్యం...
టిఎంసి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమత
కోల్కతా: త్వరలో జరుగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు టిఎంసి తన అభ్యర్థులను ప్రకటించింది. 291 స్థానాలకు సిఎం మమతా బెనర్జీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించారు. ఉత్తర బెంగాల్ లో 3 స్థానాల్లో టిఎంసి...
ఎంఎల్సి అభ్యర్థుల ప్రచారహోరు
ప్రచారానికి గడువు వారం రోజులే
టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో జోరుగా ప్రచారం
గత పాలనలో చేసిన అభివృద్ధి గురించి చెబుతున్న హస్తం, దేశం అభ్యర్థులు
మోడీతో దేశాభివృద్ధ్ది అని ఊదరగొడుతున్న...
టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతుగా మంత్రుల విస్తృత ప్రచారం
హైదరాబాద్: గత 6 ఏళ్లుగా ఎమ్మెల్సీ ఉన్న బిజెపి అభ్యర్థి ఎన్. రామచంద్రర్ రావు తనకు ఓటేసి గెలిపించిన పట్టభద్రులకు ఏమి చేశారో చెప్పాలని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు....
ఎమ్మెల్సీ అభ్యర్థులకు సమస్యల సెగ
పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై నిలదీస్తున్న ఓటర్లు
ప్రచారానికి వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్న కమలనాథులు
పిఆర్సీ పెంచాలని టిఆర్ఎస్ నేతలను కోరుతున్న ఉద్యోగులు
బిజెపి అభ్యర్థి హామీలపై జోకులు వేసుకుంటున్న పట్టభద్రులు
హైదరాబాద్: గత రెండు నెల నుంచి...
రాజకీయాలకు గుడ్బై
తమిళనాట జయలలిత బంగారు పాలన కొనసాగాలి
అన్నాడిఎంకె కార్యకర్తలను కలిసికట్టుగా డిఎంకెను ఓడించాలి
శశికళ సంచలన ప్రకటన
చెన్నై : తమిళనాడు దివంగత సిఎం జయలలిత సన్నిహితురాలు, ఎఐఎడిఎంకె మాజీ చీఫ్ శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు....
గీటురాయి ఎన్నికలు!
మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు జరిగే ఐదు అసెంబ్లీల ఎన్నికలు అనేక కారణాల రీత్యా ఎంతో ముఖ్యమైనవి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డిఎ2 ప్రభుత్వం లోక్సభలో తిరుగులేని ఆధిక్యంతో...
బిజెపితో కలిసి పోటీ.. పొత్తు కుదరకపోతే ఒంటరిగా
ఆర్పిఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే
లఖ్నో: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ బిజెపితో కలిసి పోటీ చేస్తుందని ఆర్పిఐ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాందాస్అథవాలే తెలిపారు. 2022లో జరిగే...
వాణిదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: కెకె
హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల్లో సురభి వాణిదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాజ్యసభ ఎంపి కె కేశవరావు కోరారు. ఖైరతాబాద్లో గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో...
గవర్నర్ దత్తాత్రేయ ఘెరావ్
హిమాచల్ అసెంబ్లీనుంచి ఐదుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
సిమ్లా: బిజెపి సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు శుక్రవారం బడ్జెట్ సమావేశాల తొలి రోజు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర...