Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
పవర్ పాలి’ట్రిక్స్’… రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్
ఇటీవల టిపిసిసి రేవంత్ రెడ్డి, కరెంటుపై చేసి వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపాయి. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ రెండు రోజుల ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్...
3 గంటలు.. నిరసన మంటలు
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం
పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వ...
24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్
యాదాద్రి భువనగిరి:24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో...
అన్నం పెట్టే రైతన్నలపై కాంగ్రెస్కు ఎందుకింత కక్ష…?
జగిత్యాల: దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్ముతోందని, రైతులపై మీకు ఎందుకింత వివక్ష అని జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతాంగానికి 24...
తెలంగాణలో సెటిలర్స్పై క్రాంగ్రెస్ ఫోకస్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు వారి వారి అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన సెటిలర్స్ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది....
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్..
ఉచిత విద్యుత్ ప్రారంభం కాంగ్రెస్ పాలనలోనే నెరవేరింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెరుగుతున్న వేళ అంతుచిక్కని బీఆర్ఎస్ పవర్ రాజకీయం మొదలు పెట్టింది. వక్రీకరణ, కుట్రలకే కేరాఫ్ చిరునామాగా మారిన ప్రగతి...
కేంద్ర కేబినెట్కు కిషన్రెడ్డి డుమ్మా..!
హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కిషన్రెడ్డి హజరుకాలేదు. బుధవారం నగరంలోని అంబర్పేట్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన...
కాంగ్రెస్ది కడుపు మంటే..!
అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుంటే కాంగ్రెస్ కడుపు మంటతో విమర్శలు చేస్తోందని మండల బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఉచిత విద్యుత్పై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి...
బిజెపి, కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వాలే
మేడ్చల్ పట్టణంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
ధర్నాలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ : కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి గతంలో పాలించిన కాంగ్రెస్ రెండు...
త్వరలో తమిళనాడువ్యాప్తంగా హీరో విజయ్ పాదయాత్ర ?(వీడియో)
న్యూస్ డెస్క్: తమిళనాడులో మరో ప్రముక సినీనటుడు రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? తళపతిగా అభిమానులు పిలుచుకునే విజయ్ సినీరంగానికి త్వరలోనే శాశ్వతంగా గుడ్బై చెప్పి రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? ఇటీవల జరుగుతున్న...
వరంగల్ డిక్లరేషన్కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
జగిత్యాల: వరంగల్ డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పట్టభద్రుల ఎంఎల్సి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడుతూ, ఎన్ఆర్ఐలతో రేవంత్రెడ్ది...
ఆమనగల్లు మండలానికి మహర్దశ
ఆమనగల్లుకు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల మంజూరు
ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభం
త్వరలోనే ఆమనగల్లుకు అన్ని డివిజన్ కార్యాలయాలు మంజూరు చేయిస్తా
ఆమనగల్లు మున్సిపాలిటీలో రూ.102 కోట్లతో అభివృద్ధి...
గెలుపు గుర్రాలు ఎక్కడ?
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఎన్నికల్లో కచ్చితంగా గెలి చే అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి. సిట్టింగ్లు, కొత్త అభ్యర్థులు అనే...
గుజరాత్ నుంచి రాజ్యసభ బరిలో కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్
గాంధీనగర్ : కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈమేరకు సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్సులో రిటర్నింగ్...
ఆరుగురు టిఎంసి రాజ్యసభ అభ్యర్థుల జాబితా వెల్లడి
కోల్కతా : ఈనెల 24 న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) సోమవారం వెల్లడించింది. ఈ జాబితాలో డెరెక్ ఓబ్రెయిన్, సుఖేందు శేఖర్...
నన్ను చంపాలనుకున్న వారిని క్షమిస్తున్నా: అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: పాత బస్తీలో 12 ఏళ్ల క్రితం తనను అంతం చయడానికి ప్రయత్నించిన వారందరినీ క్షమిస్తున్నట్లు ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) ఎమ్మెల్యే అక్కరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. సలాలా బర్కాస్ఓ...
రఘునందన్ రూ.100కోట్ల వ్యాఖ్యలపై..ఇడి జాడేది?
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర బిజెపిలో ఇటీవల జరిగిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ఆ పార్టీ నేతల మధ్య అనైక్యత, ఇత్యాది అంశాలు రాజకీయ ప్ర త్యర్థులకు ఆయుధాలవుతున్నాయి. ఇటీవల జరిగిన మునుగో డు అసెంబ్లీ...
సమాచార హక్కు చట్టం కమిషనర్ రేసులో ఓయూ విద్యార్థి నేతలు..!
హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ల పదవుల కోసం ఆశావహుల వేట మొదలైంది. అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పోటీ పడుతున్నారు. ఇటీవలే భర్తీ...
త్వరలోనే కాంగ్రెస్లో చేరనున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి !
హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. త్వరలో ప్రియాంకగాంధీ...
వామ్మో.. ఇంత అవినీతా.. మోడీజీ!!
హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలో ఇటీవల జరిగిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, బిజెపి అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలు గు చూస్తున్నాయి. ఆ పార్టీ నేతల మధ్య అనైతికత, ఇత్యాది అంశాలతో రాష్ట్రంలో...