Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్కు వరుస ఎదురుదెబ్బలు
గాంధీనగర్: రెండు రోజుల క్రితం గుజరాత్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ శాసనసభ్యుడు, పాటిదార్ సామాజిక వర్గ నాయకుడు హర్షద్ రిబాదియా గురువారం అధికార బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర ప్రధాన...
అత్యంత విలువైన రిస్ట్ వాచ్ స్మగ్లింగ్..
న్యూఢిల్లీ: అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఏడు చేతి గడియారాలను స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తున్న రిస్ట్ వాచీలలో రూ.27.09...
చీకట్లను చీల్చిన చంద్రుడు
తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్వన్గా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం టాప్లో దూసుకుపోతోంది. ఎనిమిది సంవత్సరాలుగా మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ మోడల్ కావాలని అహర్నిశలు శ్రమించినా...
జాతీయ క్రీడల్లో స్వర్ణం సాధించిన ఈషాసింగ్
హైదరాబాద్ : గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన 36 జాతీయ క్రీడల్లో 25 మీటర్ల స్పోర్ట్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి ఈశాసింగ్ తెలంగాణకు తొలి బంగారు పతకం సాధించింది. మంగళవారం బిఆర్కెఆర్ భవన్లోని తన...
ఆర్ఎస్ఎస్ అద్దంలో బిజెపి పాలన!
ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో దేశం ఎలా వుందన్న విషయాన్ని ఏ ప్రతిపక్ష నాయకుడో లేక పరిపూర్ణ అధ్యయనంతో, సాధికారతతో మాట్లాడే కెసిఆర్ వంటి ఏ బిజెపియేతర ముఖ్యమంత్రో విమర్శించి చెప్పడం వేరు, కేంద్ర...
క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి
మంత్రి శ్రీనివాస్గౌడ్పై ప్రశంసలు గుప్పించిన
కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్
మనతెలంగాణ/హైదరాబాద్ : క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర...
అంబులెన్స్ సాగేందుకు ప్రధాని కాన్వాయ్ నిలిపివేత (వీడియో)
గుజరాత్: అహ్మదాబాద్లో రైలు ప్రాజెక్టుల ప్రారంభానికి వచ్చిన సందర్భంగా మార్గమధ్యంలో ఓ చోట అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు ప్రధాని మోడీ కాన్వాయ్ను కొద్ది సేపు నిలిపివేశారు. సంబంధిత దృశ్యాల వీడియోను గుజరాత్ బిజెపి...
వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో రెండవ రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్ప్రెస్ను గాంధీనగర్...
ఏడేళ్ల తర్వాత జాతీయ క్రీడలు..
అహ్మదాబాద్: ప్రతిష్టాత్మకమైన 36వ జాతీయ క్రీడలకు గురువారం తెరలేచింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడలు జరగడం ఇదే తొలిసారి. చివరి సారిగా 2015లో కేరళ వేదికగా ఈ పోటీలను నిర్వహించారు....
సూరత్లో ప్రధాని మోడీ రోడ్షో
సూరత్: ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా గురువారం సూరత్లో రోడ్షో నిర్వహించి, తెల్లవారుజాము నుండి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ప్రజలకు చేయి ఊపుతూ గ్రీట్...
710 డబ్ల్యుపీ మాడ్యుల్ ను ప్రకటించిన గోల్డీ సోలార్
న్యూఢిల్లీ: భారతదేశంలో నాణ్యతకు అమిత ప్రాధాన్యత అందించే సోలార్ బ్రాండ్ గోల్డీ సోలార్ తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలలో భాగంగా 5వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి ప్రణాళిక చేసినట్లు వెల్లడించింది. అదే...
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
7రాష్ట్రాల్లో 150మంది నిర్బంధం
రంగంలోకి యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు
దాడులు జరిగిన ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలు
ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలో సోదాలు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న...
గుజరాత్ సఫాయి కర్మచారికి కేజ్రీవాల్ ఇంటిలో విందు ఆతిధ్యం
న్యూఢిల్లీ: పంజాబ్లో అధికారాన్ని చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్లో ఎన్నికలు జరగనున్న దృష్టా ఆప్ అధినేత కేజ్రీవాల్ బడుగు వర్గాలతోపాటు...
అమిత్ షాకు పిచ్చి పట్టింది: లాలూ
న్యూఢిల్లీ: బీహార్ లో ఉన్న మిత్రపక్ష ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అవాకులు చెవాకులు పేలడాన్ని ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. “అమిత్ షాకు పిచ్చెక్కింది. ఆయన ప్రభుత్వం...
బీహార్లో మాదిరిగా కేంద్రంలోనూ బిజెపి అవుట్ : లాలూ ప్రసాద్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాలో కంగారు మొదలైందని, బీహార్లో మాదిరిగా కేంద్రంలోనూ బీజెపి అవుట్ అవుతుందని ఆర్జేడీ అధ్యక్షుడు లాలాప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. 2024లో బీజేపీ అధికారాన్ని కోల్పోతుందని జోస్యం...
”అర్బన్ నక్సల్స్” వల్లే సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణంలో జాప్యం
పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులకు ఆటంకాలు
పర్యావరణ మంత్రుల సదస్సులో ప్రధాని మోడీ ఆరోపణ
అహ్మదాబాద్: పర్యావరణానికి హాని చేస్తుందని దుష్ప్రచారం చేస్తూ గుజరాత్లో నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని రాజకీయ...
నకిలీ పాలపొడి తయారు చేస్తున్న ఇద్దరి అరెస్టు
100 కిలోల నకిలీ పాలపొడి స్వాధీనం
హైదరాబాద్: నకిలీ పాల పొడి తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను సౌత్జోన్, మాదన్నపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన దోల్పూర్...
క్రీడాకారులకు స్పోర్ట్ కిట్స్ను అందజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : 36వ జాతీయ క్రీడలు 2022లో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పోర్ట్ కిట్స్ను అందజేశారు....
ఆప్ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఓపిఎస్
గుజరాత్ ఓటర్లకు కేజ్రీవాల్ వాగ్దానం
వడోదర: ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ తరహాలోనే పాత పెన్షన్ పథకాన్ని(ఓపిఎస్) అమలు...
బిజెపికి గుజరాత్ ఓటమి భయం
అందుకే ఆప్ అణచివేసేందుకు కుట్ర
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణ
న్యూఢిల్లీ: గుజరాత్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయం బిజెపిని వెంటాడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్...