Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
”అర్బన్ నక్సల్స్” వల్లే సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణంలో జాప్యం
పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులకు ఆటంకాలు
పర్యావరణ మంత్రుల సదస్సులో ప్రధాని మోడీ ఆరోపణ
అహ్మదాబాద్: పర్యావరణానికి హాని చేస్తుందని దుష్ప్రచారం చేస్తూ గుజరాత్లో నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని రాజకీయ...
నకిలీ పాలపొడి తయారు చేస్తున్న ఇద్దరి అరెస్టు
100 కిలోల నకిలీ పాలపొడి స్వాధీనం
హైదరాబాద్: నకిలీ పాల పొడి తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను సౌత్జోన్, మాదన్నపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన దోల్పూర్...
క్రీడాకారులకు స్పోర్ట్ కిట్స్ను అందజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : 36వ జాతీయ క్రీడలు 2022లో తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పోర్ట్ కిట్స్ను అందజేశారు....
ఆప్ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఓపిఎస్
గుజరాత్ ఓటర్లకు కేజ్రీవాల్ వాగ్దానం
వడోదర: ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ తరహాలోనే పాత పెన్షన్ పథకాన్ని(ఓపిఎస్) అమలు...
బిజెపికి గుజరాత్ ఓటమి భయం
అందుకే ఆప్ అణచివేసేందుకు కుట్ర
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణ
న్యూఢిల్లీ: గుజరాత్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయం బిజెపిని వెంటాడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్...
గుజరాత్ లో ఓడిపోతామన్న భయంతో ‘ఆప్’ని బిజెపి అణచేయజూస్తోంది: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ , బిజెపిపై దాడిపై ధ్వజమెత్తారు. ఓటమి భయంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నెపంతో "తప్పుడు" కేసులు పెట్టి ‘ఆప్’ ని...
గుజరాత్ తీరంలో ఆరుగురు పాకిస్థానీయుల అరెస్టు
రూ.200కోట్ల విలువచేసే హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇండియన్ కోస్ట్గార్డు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఆరుగురు పాకిస్థానీయులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.200కోట్ల విలువచేసే 40కేజీల హెరాయిన్ను స్వాధీనం...
కేజ్రీవాల్ను గుజరాతీలు నమ్మే ప్రసక్తి లేదు: అమిత్ షా
అహ్మదాబాద్: కలలు అమ్మే వారు గుజరాత్లో ఎన్నటికీ గెలవలేరంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న...
బిజెపి నాయకులు కెసిఆర్ ను చూసి భయపడుతున్నారు: కడియం
హైదరాబాద్: తెలంగాణ మోడల్ గుజరాత్ను తలదన్నేలా ఉందని ఎంఎల్సి కడియం శ్రీహరి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో శ్రీహరి మాట్లాడారు. తాము తెలంగాణ మోడల్ను ప్రచారం చేసుకోలేదన్నారు. గుజరాత్ మోడల్...
మానవాభివృద్ధిలో గుజరాత్రే!
ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది. (దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను...
ఐడీఎఫ్ డబ్ల్యుఎస్–2022ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఈ నెల 12వ తేదీన ఐడీఎఫ్ వరల్డ్ డే సదస్సు 2022ను గ్రేటర్ నోయిడా వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో పాల పరిశ్రమలో అగ్రగామి నాయకులు,...
‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!
బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...
భారత్ కు కావలసింది బలహీన ప్రధాని, కిచిడీ ప్రభుత్వం: ఓవైసీ
అహ్మదాబాద్: శక్తిమంతుడైన ప్రధాని కేవలం శక్తిమంతులకే తోడ్పడతాడు. కనుక బలహీన ప్రధాని దేశానికి అవసరం. ఎందుకంటే బలహీన ప్రధానే బలహీనులకు సాయపడగలడు’ అని మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వచ్చే...
క్రికెట్కు రైనా రిటైర్మెంట్..
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రైనా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, అతను ఐపిఎల్లో ఆడుతున్నాడు. తాజాగా...
రైతులకు రూ.3 లక్షలు రుణమాఫీ.. ఉచిత విద్యుత్
రైతులకు రుణమాఫీ..ఉచిత విద్యుత్
రూ.500కే ఎల్పిజి సిలిండర్
గుజరాత్ ఓటర్లపై రాహుల్ హామీల వర్షం
అహ్మదాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం గుజరాత్ ఓటర్లపై హామీల వర్షం కురిపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ...
ఏడాదిన్నరలో తిరగరాస్తాం: ట్విట్టర్ సవాల్ను స్వీకరించిన కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో పోషకాహార లోపంపై ఉన్న గణాంకాలను రానున్న 18 నెలల్లో తిరగ రాస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ...
ఆరావళిలో కారు బీభత్సం.. ఆరుగురు మృతి
ఆరావళి: గుజరాత్లోని ఆరావళి జిల్లా మల్పూర్ ప్రాంతంలో శుక్రవారం యాత్రికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. బాధితులు సమీపంలోని బనస్కాంత జిల్లాలోని అంబాజీ...
ఏకాభిప్రాయంతోనే ప్రధాని
మాది థర్డ్ ఫ్రంట్ కాదు..మెయిన్ ఫ్రంట్
మోడీ పాలనలో దేశం అధోగతి
భారత్ను అభివృద్ధిపథంలో నడిపే ప్రభుత్వం రావాలి
ప్రజల మధ్య కమలనాథులు విద్వేషం పెంచుతున్నారు
ముక్త్త్ బిజెపితోనే దేశానికి విముక్తి తెలంగాణ...
గుజరాత్ లోని వడోదరలో మతఘర్షణలు
వడోదర: గుజరాత్లోని వడోదరలో వినాయకుని ఊరేగింపు సందర్భంగా రెండు మత వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మతపరమైన సున్నితమైన మాండ్వి ప్రాంతంలోని పానిగేట్ దర్వాజా మసీదు వద్ద గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతున్నప్పుడు...
రాబోయేది రైతు ప్రభుత్వమే
‘తలాపున పారుతోంది గోదారి.. నా చేను చెలక ఎడారి’ అని పాటలు రాసిన గొప్ప మేధావులు ఉన్నారు. వారంతా ఆలోచించాలి. సమాజాన్ని చైతన్య పరచాలి. మేధావులకు, కళాకారులకు దండం పెట్టి చెబుతున్నా. పెద్దపల్లి...