Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్లో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 91మంది జల సమాధి
గుజరాత్లో కుప్పకూలిన మోర్బీ కేబుల్ బ్రిడ్జి
40 మంది దుర్మరణం.. నదిలో పడ్డ 500 మంది
100 మందివరకూ జలసమాధి?
ఆదివారం సందర్శకుల తాకిడిలో దుర్ఘటన
ప్రధాని మోడీ వడోదరా పర్యటన రోజే ప్రమాదం
అహ్మదాబాద్:...
గుజరాత్లో సీ295 విమానాల తయారీ కర్మాగారానికి మోడీ శంకుస్థాపన
వడోదర: మనదేశంలో ప్రైవేట్ రంగంలో తొలి విమానాల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. టాటా ఎయిర్బస్ కన్సార్టియం దీనిని ఏర్పాటు చేస్తోంది. స్వయం సమృద్ధ భారత దేశం (ఆత్మ...
గుజరాత్లోనూ పంజాబ్ ఫార్ములా..
గాంధీనగర్: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు ముందు సిఎం అభ్యర్థిగా ఎవరుండాలనే దానిపై...
గుజరాత్లో ఆప్కు ఓటేస్తే రామభక్తులకు ఉచిత అయోధ్య యాత్ర
గోసంరక్షణకు రోజువారీ రూ.40 అలవెన్సు,
10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి నెలకు రూ. 3000
గుజరాత్ ఎన్నికల ప్రచార ర్యాలీలో కేజ్రీవాల్ హామీల జల్లు
దాహోద్ : గుజరాత్ ఎన్నికల్లో ఆప్ను గెలిపించడానికి ఓటు వేస్తే...
గుజరాత్లో వందేభారత్, మెట్రో రైలు 1
పచ్చజెండాతో ఆరంభించిన ప్రధాని మోడీ
అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వేర్వేరు కార్యక్రమాలలో వందేభారత్ ట్రైన్ను, అహ్మదాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన...
గుజరాత్లో అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం ద్వారా వృద్ధులను ఆశ్రయించేలా బిజెపి చేసిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని...
గుజరాత్లో ఆగని ఉద్యోగుల సమ్మె
ఒపిఎస్ కోసం మూకుమ్మడి సెలవులు
అహ్మదాబాద్ : గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. శనివారం ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు సామూహిక సెలవు తీసుకుని , ధర్నాలు నిర్వహించారు. పెన్షన్...
ముఖ్యమంత్రి కెసిఆర్తో గుజరాత్ మాజీ సిఎం భేటీ
హైదరాబాద్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్సింఘ్ వాఘేలా శుక్రవారం ప్రగతి భవన్లో సిఎం కెసిఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తో దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చర్చించారు.....
గుజరాత్లో మతఘర్షణలు
గాంధీనగర్: గుజరాత్లోని కచ్ జిల్లా భుజ్లో మతఘర్షణలు జరిగాయి. మాధాపూర్లో పాల వ్యాపారం నిర్వహించే యువకుడిని హత్య చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. యువకుడి హత్యకు మరో వర్గం కారణమని భావించి ఇంకో వర్గం...
గుజరాత్లో రూ. 1,125 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
అహ్మదాబాద్: గుజరాత్లోని వడోదర నగర సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి రూ.1,125 కోట్ల విలువచేసే 225 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్న కేసులో ఆరుగురు వ్యక్తులను గుజరాత్...
కేంద్రం విధానం గుజరాత్కు వర్తించదా?
అత్యాచార దోషులను వదిలిపెట్టరాదని స్పష్టం చేసిన కేంద్రం
అయినా బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను విడిచిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రధాని మోడీ చెప్పిన ‘నారీశక్తి’ బలోపేతం ఇదేనా?
మండిపడుతున్న విపక్షాలు
అహ్మదాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను...
గుజరాత్లో 2 పాక్ చేపల పడవలు స్వాధీనం
అహ్మదాబాద్: గుజరాత్కు చెందిన కచ్ జిల్లాలోని భారత్-పాక్ సరిహద్దుల వద్ద రెండు పాకిస్తానీ చేపల పడవలను సరిహద్దు భద్రతా దళం(బిఎస్ఎఫ్) సిబ్బంది గురువారం స్వాధీనం చేసుకున్నారు. హరామీ నాలా బ్యాక్ వాటర్స్ ప్రాంతంలోకి...
మోడీ… గుజరాత్కు ఇచ్చారు… తెలంగాణ ఎందుకు ఇవ్వరు: రేవంత్
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని టిపిసిసి ప్రెసిడెంట్ , ఎంపి రేవంత్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో 3 వేల కోట్ల...
గుజరాత్లో కల్తీ మద్యం మరణాలపై టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన
హైదరాబాద్: గుజరాత్లో కల్తీ మద్యం మరణాలపై రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. టిఆర్ఎస్ ఎంపిల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడింది. గుజరాత్ కల్తీ మద్యం తాగి 22 మంది మృతి చెందగా...
అడగకున్నా గుజరాత్కు అప్పుల వరద
నిబంధనల పేరిట తెలంగాణకేమో మోకాలడ్డు
సెక్యూరిటీ బాండ్ల తాజా వేలంలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం
కోరిందేమో రూ.1000 కోట్లు, ఇచ్చింది రూ.1500 కోట్లు
మిగతా 8 రాష్ట్రాలకు కుంటిసాకులతో కోతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర...
గుజరాత్లో ఆరుగురు పోలీసుల సస్పెన్షన్
వడోదర: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గుజరాత్లోని వడోదరలో పనిచేస్తున్న ఆరుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో కేసులో ఉత్తర్ ప్రదేశ్లో పోలీసులు అదుపులోకి తీసుకోనున్న కొద్ది గంటల ముందు బెయిలబుల్...
తెలంగాణకు మాటలు… గుజరాత్కు మూటలు
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ డిపోను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...మూడు దశాబ్ధాల కలను...
ఫైనల్లో గుజరాత్ టైటాన్స్
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన క్వాలీఫైయర్-1 మ్యాచ్లో రాజస్థాన్ను చిత్తు చేసి ఫైనల్లో అడుగు పెట్టింది గుజరాత్ టైటాన్స్. శుభ్మన్ గిల్(35), మాథ్యువేడ్(35), కెప్టెన్ హార్ధిక్ పాండ్య(40 నాటౌట్), డెవిడ్ మిల్లర్(68...
మోడీజీ మీరు భారత్కు ప్రధాని, గుజరాత్కు మాత్రమే కాదు: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న మంత్రి కెటిఆర్.. తాజాగా గురువారం కూడా నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోడీజీ,...
పాఠశాలల దుస్థితి మార్చకుంటే గుజరాత్నుంచి తరిమేయండి
ఒక్క అవకాశమివ్వాలన్న ఆప్ చీఫ్ కేజ్రివాల్
బరూచ్: గుజరాత్లో మార్పుతేవడం కోసం ఒక్క అవకాశమివ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ పిలుపునిచ్చారు. ఒక్క అవకాశమిస్తే ఢిల్లీ,ఇటీవల విజయం సాధించిన పంజాబ్ తరహాలో...