Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
అసలు సమస్య మద్దతు ధరే!
చర్చల పేరుతో కాలయాపన కుతంత్రాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్ నెరవేరే వరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని...
దా‘రుణ’ యాప్లు!
ఇంతకంటే దారిగాచి హత్యలు చేసి దోపిడీలకు పాల్పడడం నయమనిపిస్తూ రుణ యాప్ల ద్వారా అంతర్జాతీయ మోసకారి దోపిడీ ముఠాలు సాగిస్తున్న దారుణాలను అరికట్టడానికి నడుం బిగించిన హైదరాబాద్ పోలీసులను అభినం దించకుండా ఉండలేము....
ప్రజాస్వామ్యం ఊహల్లోనే ఉంది.. వాస్తవంలో లేదు: రాహుల్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ను సమావేశపరిచి సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సాగు చట్టాలను తప్పుడు పద్ధతుల్లో ఆమోదింపజేసుకున్నారని ఆరోపించారు. ముగ్గురమే రాష్ట్రపతిని కలిసినా కోట్లమంది సంతకాలను తీసుకెళ్లామన్నారు....
భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారు..?
ప్రధాని మోడీకి రాహుల్ ప్రశ్నాస్త్రం
న్యూఢిల్లీ: ప్రపంచంలో పలు దేశాలు కొవిడ్19 నిరోధానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. ప్రపంచంలో ఇప్పటికే...
హైదరాబాద్ కొప్పులో ఒప్పో
చైనా బయట తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్న స్మార్ట్ ఫోన్ కంపెనీ
ఇప్పటికే ఉన్న హైదరాబాద్లోని తమ ఆర్&డి సెంటర్లో స్థాపన
దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్
ప్రభుత్వ టిఎస్ ఐపాస్ విధానానికి...
నేపాల్ సంక్షోభం
నేపాల్ రాజకీయం, మరిగిమరిగి బద్దలైన కుండను తలపిస్తున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో ముదిరిన అంతర్గత సంక్షోభం ప్రధాని కె.పి. ఓలిని చేతులు కట్టేసిన స్థితికి నెట్టివేయడంతో ఆదివారం నాటి మంత్రివర్గ సమావేశంలో...
మరో రెస్టారెంట్ ప్రారంభించిన బాబా కా ఢాబా ప్రసాద్
న్యూఢిల్లీ: బాబా కా ఢాబా యజమాని కాంటా ప్రసాద్(80) ఢిల్లీలోని మాలవ్యానగర్లో మరో రెస్టారెంట్ను ప్రారంభించారు. ప్రస్తుతం తాను నడుపుతున్న హోటల్కు సమీపంలోనే దీనిని ఏర్పాటు చేసినట్టు ప్రసాద్ తెలిపారు. భారతీయ వంటకాలతోపాటు...
మైక్రో ఫైనాన్స్ యాప్స్ గుట్టు రట్టు..
హైదరాబాద్: ఢిల్లీలోని గురుగ్రామ్ కేంద్రంగా మైక్రోఫైనాన్స్ యాప్స్ పనిచేస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో ఢిల్లీ, హర్యానా, హైదరాబాద్లో సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసుల ఏకకాలంలో ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థల్లో సోదాలు...
పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు..
సోమవారం నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సిఎం కెసిఆర్ ఆదేశం
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి పాత...
రైతులకు తోమర్ లేఖ
ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా ఆందోళన చేస్తున్న రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదరకపోగా చర్చల అవకాశాలు రోజురోజుకి మరింత పలచబడిపోతున్నాయి. రెండు పక్షాల మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగిపోతున్నది. దేశంలో ప్రజాస్వామ్య...
బైడెన్కు లైన్ క్లియర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజీ అధికారికంగా జో బైడెన్ మెడలో విజయ పుష్పమాల వేసింది. న్యాయ పోరాటంలో గెలుపు సాధించి అధికారంలో కొనసాగవచ్చునని డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్న దింపుడు కళ్లం ఆశలు...
సంపాదకీయం: కర్నాటక సభాపర్వం
కోవిడ్ కారణం చూపి కేంద్రం పార్లమెంటు శీతాకాల సమావేశాలను రద్దు చేయడం, కర్నాటక శాసన మండలిలో అధ్యక్ష పీఠం కేంద్రంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల బాహాబాహీ కుర్చీలోంచి ఉపాధ్యక్షుడిని బలవంతంగా బయటకు లాగేసిన...
దేశ రక్షణ కోసం సర్వ సన్నద్ధం
దేశ రక్షణ కోసం సర్వ సన్నద్ధం
యుద్ధ సన్నాహాలలో త్రివిధ దళాలు
రక్షణ దళాల ప్రధానాధికారి బిపిన్ రావత్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ రక్షణ కోసం ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని రక్షణ దళాల ప్రధానాధికారి(సిడిఎస్) జనరల్...
ఆకలి మంటల మధ్య కొత్త పార్లమెంటా?: కమల్ ఫైర్
ఆకలి మంటల మధ్య కొత్త పార్లమెంటా?
ప్రధాని మోడీని నిలదీసిన కమల్ హాసన్
చెన్నై: దేశంలో సగం మంది ఆకలితో అలమటిస్తూ ఉంటే 1000 కోట్ల రూపాయల పార్లమెంట్ భవనం అవసరం ఉందా?...
ప్రధాని జనం మధ్యకు రావాలి
పక్షం రోజులకు పైగా తీవ్రమైన చలితో, ఒక వంక కరోనా మహమ్మారి భయం వెంటాడుతున్న సమయంలో వేల సంఖ్యలో దేశ రాజధానికి సమీపంలో రైతులు భైఠాయించి ఉంటె వారిని ఉద్దేశించి ఒక మాట...
బాధ్యతాయుత స్వీడన్ ప్రజాస్వామ్యం
స్వీడన్ అవినీతి రహిత, నైతిక విలువల, బాధ్యతాయుత ప్రజాస్వామ్యం. పారదర్శక సమాజం. స్వీడిష్ ప్రజలు జాతీయతకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అంతర్జాతీయతనూ సమానంగా గౌరవిస్తారు. 42 ఏళ్ల ఫ్రెడ్రిక్ ఎరిక్ ఫెడర్లీ స్వీడన్...
27 నుంచి ఇజ్రాయెల్లో వ్యాక్సినేషన్
అబుధాబి: ఈ నెల 27 నుంచి ఇజ్రాయెల్లో కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రారంభమౌతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ప్రజలకు వ్యాక్సినేషన్ అందించే మొదటి దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి కానున్నది. చైనా...
కేంద్ర మంత్రి దాన్వేపై శివ’మెత్తిన’సేన
దాన్వేను బర్తరఫ్ చేయాలి: ఎన్సిపి
ముంబయి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల వెనుక చైనా, పాకిస్తాన్ ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే శివసేన...
గూగుల్ సెర్చ్లో ఐపిఎల్ టాప్ ట్రెండింగ్
న్యూఢిల్లీ: ఓవైపు కరోనా గురించిన వార్తలకు మీడియాలో అధిక ప్రాధాన్యత ఇచ్చినా, ఐపిఎల్ 13వ ఎడిషన్ను ఇంటర్నెట్లో ఎక్కువగా శోధించినట్టు గూగుల్ ఇండియా ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2020’ వెల్లడించింది. గతేడాది ఐసిసి...
ఎవరెస్ట్ పర్వతం ఎత్తు పెరిగింది : నేపాల్ వెల్లడి
ఖాట్మండ్ : ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తు 8,848.86 మీటర్లుగా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. 1954 లో సర్వే ఆఫ్ ఇండియా ఈ పర్వతం ఎత్తును కొలిచి 8,848...