Home Search
జర్నలిస్టులు - search results
If you're not happy with the results, please do another search
మూలాలు బయటపడేనా?
గత వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కుదిపి వేసిన పెగాసస్ స్మార్ట్ ఫోన్ నిఘా వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ లోకూర్ కమిషన్ దర్యాప్తును సుప్రీంకోర్టు నిలిపివేసింది. లోకూర్ కమిషన్ తన...
హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు టిఎంసి ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఉన్న హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శించారు. త్రిపురలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన హింసాకాండ గురించి చర్చించేందుకు...
మయన్మార్లో ఆరు నెలల నిర్బంధం తర్వాత స్వదేశం చేరుకున్న అమెరికా జర్నలిస్ట్
ఉద్విగ్న పరిస్థితుల మధ్య కొడుకును అక్కున చేర్చుకున్న తల్లిదండ్రులు
న్యూయార్క్: ఆరు నెలల నిర్బంధం అనంతరం అమెరికాకు చెందిన ఓ జర్నలిస్ట్ను మయన్మార్ సైనిక ప్రభుత్వం విడుదల చేసింది. డ్యానీ ఫెన్స్టర్(37) అనే ఆ...
త్రిపురలో ఇద్దరు మహిళా జర్నలిస్టులకు బెయిల్
త్రిపుర: త్రిపుర పోలీసులు తమను వేధించారంటూ ఆరోపించినందుకు జైలుపాలైన ఇద్దరు మహిళా జర్నలిస్టులకు త్రిపురలోని గోమతి జిల్లాలోని ప్రధాన జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. త్రిపురలో ఇటీవల సంభవించిన...
జర్నలిస్టులకు ఆర్టిసి ఎండి సజ్జనార్ గుడ్ న్యూస్
ఇకపై ఆన్లైన్లోనూ 2/3 తగ్గింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు. జర్నలిస్ట్ తమ టిఎస్ఆర్టిసి బస్పాసుతో ఆన్లైన్లోనూ టికెట్పై రాయితీ పొందడానికి...
చైనా నేతలకు రాజకీయాలెక్కువ
వైవిధ్యత తెలియని సంకుచితులు
సామరస్య ఇండియాలోనే ఉంటా
వాదన బలోపేత శక్తి లేదేమో
జిన్పింగ్ను కలిసేది లేదు
అక్కడి పాతమిత్రులను చూస్తా
ప్రవాస బౌద్ధ నేత దలైలామా
టోక్యో : చైనా నేతలకు భిన్నత్వం, వైవిధ్య...
తెలంగాణకు దైవం కెసిఆర్: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణకు దైవం కెసిఆర్ అని, చైనాలో కూడా సాధ్యంకానీ రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంతో పూర్తి చేసిన నేత సిఎం కెసిఆర్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ తల్లిని...
బిజెపి చేతిలో చెయ్యి
హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి
దీనిని కాదు అనే దమ్ము రేవంత్రెడ్డికి ఉందా?
పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిరూపించుకోవాలి కదా!
మరి ఆయన హుజూరాబాద్కు ఎందుకు వెళ్లడం లేదు?
కాంగ్రెస్, టిడిపిలు...
పండోరా గుప్త ఖాతాల సంచలనం
భారతీయుల ఖాతాలపై సిబిడిటి సారథ్యంలో దర్యాప్తు : కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : పండోరా పత్రాలు 2021 వెల్లడి తదనంతర పరిణామాలపై భారతదేశం స్పందించింది. ఈ ఉదంతంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి)...
జర్నలిస్టుల బస్ పాసుల గడువు పెంపు
మనతెలంగాణ/ హైదరాబాద్: వచ్చే నెల 1వ తేదీ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు జర్నలిస్టుల బస్ పాసుల కాలపరిమితి గడువు పొడిగిస్తున్నట్లు ఆర్టీసీ ప్రజాసంబంధాల సాంకేతిక అధికారి రమణమూర్తి తెలిపారు. ఈ మేరకు...
అఫ్ఘన్లో పత్రికలకు 11 సూత్రాలు
తాలిబన్ల హయాంలో కలకలం
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో మీడియాపై తాలిబన్లు ఉక్కుపాదం మోపారు. ప్రత్యేకించి వార్తా సంస్థలపై నియంత్రణలలో భాగంగా సరికొత్తగా 11 రూల్స్ను ప్రవేశపెట్టారు. ఇస్లామ్కు, దేశ ప్రముఖులకు విరుద్ధంగా ఉండే ఎటువంటి...
కేంద్రానికి షాక్
పెగాసస్పై సుప్రీం నిపుణుల కమిటీ
వచ్చేవారం ఉత్తర్వులు
ప్రధాన న్యాయమూరి వెల్లడి
లాయర్కు విడిగా సమాచారం
న్యూఢిల్లీ : స్నూపింగ్, ఫోన్ ట్యాపింగ్ సంబంధిత పెగాసస్ వ్యవహారంపై ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని...
పెగాసస్పై నిపుణుల కమిటీ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్కు ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓకు చెందిన గూఢచర్య సాఫ్టవేర్ ‘పెగాసస్’ను ప్రభుత్వం వినియోగించిందంటూ ఇటీవల రచ్చ జరిగింది. అయితే ఈ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని...
జర్నలిస్టులపై వేధింపులు ఆపండి: హెచ్ఆర్డబ్ల్యు
న్యూఢిల్లీ: దేశంలో మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, ఇతర ప్రభుత్వ విమర్శకుల నోరు మూయించేందుకు భారతీయ అధికారులు రాజకీయ ఉద్దేశ్యాలతో పన్ను ఎగవేత, ఇతర ఆర్థిక అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని మానవ హక్కుల...
అమెరికా హెలికాప్టర్తో తాలిబన్ల అమానుషం (వీడియో)
ఓ వ్యక్తి మెడకు తాడు బిగించి గాలిలో చక్కర్లు
వైరల్ వీడియో చూసి వణికిపోతున్న అఫ్ఘన్ వాసులు
కాబూల్ : అఫ్ఘనిస్తాన్ను అమెరికా వీడిన గంటల వ్యవధిలోనే తాలిబన్లు తమ అమానుషత్వాన్ని చాటారు. వాళ్ల్ల అరాచకానికి...
అఫ్ఘన్ను వీడేందుకు 2000మంది జర్నలిస్టుల నుంచి దరఖాస్తులు
రక్షణ కల్పించాలని తాలిబన్లకు ఐఎఫ్జె విజ్ఞప్తి
పెషావర్: అఫ్ఘానిస్థాన్ నుంచి తమను సురక్షితంగా తరలించాలని కోరుతూ రెండువేలమంది జర్నలిస్టులు దరఖాస్తులు పంపించారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్(ఐఎఫ్జె) వెల్లడించింది. భయానక పరిస్థితులు నెలకొన్నదృష్టా అఫ్ఘన్...
కాబూల్లో జర్నలిస్టుపై తాలిబన్ల దాడి
కాబూల్ చౌరస్తాలో తాలిబన్ల విలనీజం
కాబూల్: కల్లోల, అరాచకాల అఫ్ఘనిస్థాన్లో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులూ బాధితులు అవుతున్నారు. కాబూల్ నగరంలో వార్తా సేకరణలో ఉన్న టోలో న్యూస్ రిపోర్టర్ జియార్ యాద్,...
ప్రకటించేది ఒకలా.. ప్రవర్తించేది మరోలా..
పౌరులు స్వేచ్ఛగా తిరుగొచ్చు అంటూనే ఇళ్లలోకి ప్రవేశించి లూటీలు
భారత్ నిర్మించి ఇచ్చిన పార్లమెంట్ భవనంలో తాలిబన్ల హల్చల్
చిన్న పిల్లల పార్కులు, జిమ్లలో సరదాగా ఆటలు
కాబూల్ : ప్రపంచదేశాలతో పాటు సొంత దేశస్తులు భయపడినట్టే...
జర్నలిస్టులకు మందలింపులు
పెగాసస్పై సుప్రీం విచారణ కొనసాగింపు
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్తో స్నూపింగ్ ఆరోపణలపై దాఖలు అయిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు సోమవారం కొనసాగిస్తుంది. సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా...
పెగాసస్ సీరియస్ విషయమే
వార్తా కథనాలు నిజమే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదే : సుప్రీం కోర్టు
పిటిషన్ల కాపీలను కేంద్రానికి అందజేయాలని పిటిషనర్లకు సూచన
విచారణ మంగళవారానికి వాయిదా
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా హాజరుకావాలని సిజెఐ ఎన్.వి...