Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
నటి జాక్విలిన్ రూ7.27 కోట్ల ఆస్తులు జప్తు
ముంబయి: బాలివుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్కు చెందిన రూ. 7.27 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులోని అసలు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు....
80 మంది మందిబాబులకు జరిమానా
హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులకు నగర మూడవ మెట్రోపాలిటన్ జడ్జి జ్యోతిర్మయి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. నగరంలోని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై స్పెషల్...
నవనీత్ రాణా దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ముంబై : మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్ఎల్ఎ రవి రాణా దంపతులకు మరోషాక్ తగిలింది. శనివారం పోలీసులు వీరిని అరెస్టు చేయగా, ఇరువురికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ...
ఇబ్రహీంపట్నం ఎసిపి సస్పెన్షన్..
కాల్పుల్లో రియల్టర్ల దుర్మరణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎసిపి బాలకృష్ణా రెడ్డి
రియల్టర్ల నుంచి ముడుపులు అందుకుంటున్నట్లు పోలీస్ అధికారులపై ఆరోపణ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో...
లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిలు మంజూరు చేసిన జార్ఖండ్ హైకోర్టు
న్యూఢిల్లీ: దాణా కుంభకోణానికి సంబంధించిన రూ.139.35 కోట్ల డోరాండా ట్రెజరీ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత లాలూ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది, ఈ కేసులో సిబిఐ...
క్రిమినల్ ప్రొసీజర్(గుర్తింపు) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్(ఐడెంటిఫికేషన్) బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం ఆమోదముద్ర వేశారు. దోషులు, క్రిమినల్ కేసులలో నిందితుల శారీరక, జీవసంబంధ నమూనాలను పోలీసులు సేకరించే అధికారాలు ఈ చట్టం ద్వారా లభిస్తాయి....
కబ్జా యత్నం భగ్నం
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని దాదాపు
రూ.100 కోట్ల విలువ చేసే భూమి కబ్జాకు యత్నించిన ముఠా
మారణాయుధాలతో దౌర్జన్యానికి
పాల్పడడంతో కేసు నమోదు
చేసిన పోలీసులు ఘటనతో
బిజెపి రాజ్యసభ సభ్యుడు...
కర్ణాటక బిజెపికి అవినీతి మరక
హిందుత్వ’ ఎజెండాతో తిరిగి మరోసారి కర్ణాటకలో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కర్ణాటక బిజెపికి ఓ సీనియర్ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయాల్సి రావడం కోలుకోలేని ఎదురు...
ముంబయిలో నైజీరియన్ నుంచి డ్రగ్స్ స్వాధీనం
ముంబయి: ఒక నైజీరియా దేశస్థుడి నుంచి రూ. 30.20 లక్షలు విలువ చేసే మాదకద్రవ్యాలను యాంటీ నర్కోటిక్స్ సెల్ అధికారులు ముంబయిలోని అంధేరి వెస్ట్లో శుక్రవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఆజాద్ నగర్...
భార్యను తల్లిని చేసేందుకు ఖైదీకి 15 రోజుల పెరోల్!
జోధ్పూర్ హైకోర్టు బెంచ్ సంచలన తీర్పు
జోధ్పూర్: భార్యను తల్లిని చేసేందుకు ఓ ఖైదీకి జోధ్పూర్ హైకోర్టు 15 రోజులు పెరోల్ మంజూరుచేసింది. గర్భం దాల్చడం, సంతానం పొందడం మహిళ హక్కు అని దాన్ని...
కేజ్రీ ఇంటిపై దాడితో విప్లవవీరులైరి
బెయిల్పై వచ్చినవారికి పూదండలు
లా న్యూఢిల్లీ : కేజ్రీవాల్ ఇంటిపై దాడి జరిపి జైలుపాలయి బెయిల్పై వచ్చిన మంది బిజెపి యువవ మోర్చా కార్యకర్తలను ఢిల్లీ బిజెపి అభినందించింది. వారు జైలు నుంచి బయటకు...
ఎంఐఎం ఎంఎల్ఎ అక్బరుద్దీన్పై కేసు కొట్టివేత
మనతెలంగాణ/హైదారాబాద్: ఎంఐఎం ఎంఎల్ఎ అక్బరుద్దీన్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ నమోదైన కేసులను కొట్టివేస్తూ ఈ మేరకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం నాడు తుదితీర్పును వెలువరించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆధారాలు...
పాక్జైళ్లలో 54 మంది సైనికాధికారులు
కేంద్రం వివరణ కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పాక్జైళ్లల్లో మగ్గుతోన్న 54 మంది భారతీయ సైనికాధికారుల పరిస్థితిపై కేంద్రం వివరణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. 1971 భారత్ పాక్ యుద్ధం నాటి నుంచి వీరు యుద్ధ...
వరవరరావుకు శాశ్వత వైద్య బెయిల్ నిరాకరణ
కంటి సర్జరీ కోసం 3 నెలలు బెయిల్ పొడిగింపు
బొంబాయి హైకోర్టు ఉత్తర్వులు
ముంబయి: ఎల్గార్ పరిషద్ మావోయిస్టు సంబంధాల కేసులో శాశ్వత మెడికల్ బెయిల్ కోరుతూ విప్లవ కవి వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ను...
అక్బరుద్దీన్ కేసులో తీర్పు రేపటికి వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్ఎ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీర్పు బుధవారం నాటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి....
యూపి శాసన మండలి ఎన్నికలలో బిజెపి క్లీన్ స్వీప్!
కానీ కీలకమైన వారణాసి సీటును కోల్పోయింది
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసన మండలి లేదా ఎగువ సభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో బిజెపి ఈరోజు భారీ విజయం సాధించింది, అయితే ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం...
కైరోలో నీరవ్ మోడీ సహచరుడు సుభాష్ పరబ్ అరెస్ట్
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్బి)ని మోసగించి రూ. 13,500 కోట్ల మేరకు ముంచేసిన నిందితుడు, నీరవ్ మోడీ సన్నిహితుడు అయిన మాజీ ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)...
బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసు… విచారణ చేపడుతున్న పోలీసులు
హైదరాబాద్: బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకొవడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. అభిషేక్, అనిల్ ను పోలీస్ కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు...
ముస్లింలను పట్టించుకోని అఖిలేష్
సమాజ్వాది పార్టీలో మళ్లీ అసమ్మతి
లక్నో: సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్పై ప్రస్తుతం జైలులో ఉన్న ఆ పార్టీ నాయకుడు ఆజమ్ ఖాన్ మీడియా ఇన్చార్జ్ ఫసహత్ అలీ ఖాన్ సంచలన ఆరోపణలు...
కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని రైతులను తాము కోరామని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని సిఎం కెసిఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా...