Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
సఫారీ చేతిలో టీమిండియా చిత్తు..
సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్ల సిరీస్లో...
రాహుల్ సెంచరీ… టీమిండియా 245 ఆలౌట్
సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 67.4 ఓవర్లలో 245 పరుగులు చేసి ఆలౌటైంది. కెఎల్ రాహుల్ సెంచరీతో మెరిశాడు....
కెఎల్ రాహుల్ అర్థ శతకం.. టీమిండియా స్కోరు 191/8
సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్లో దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా ఎనిమిదోవ వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఆదిలోనే పెద్ద...
ఆసీస్ పై గెలిచిన టీమిండియా… రికార్డు సృష్టించిన మహిళా జట్టు
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో మహిళా విభాగంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్పై తొలి...
సంజు సెంచరీ… సిరీస్ టీమిండియాదే…
పార్ల్: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ను గెలుచుకుంది. మూడు వన్డేల్లో ఘన విజయం సాధించడంతో సిరీస్ భారత వశమైంది. సంజు...
10 ఓవర్లకు టీమిండియా 59/2..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో టీమిండియా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. క్రీజులో సంజూశాంసన్, కెఎల్ రాహుల్ ఉన్నారు. వన్డేలో టీమిండియా తరఫున అరంగేట్రం...
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. టీమిండియా బ్యాటింగ్
టీమిండియాతో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రజత్ పటిదార్ కు స్థానం లభించింది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలుచుకున్న ఇండియా, దక్షిణాఫ్రికాలకు మూడో...
సౌతాఫ్రికాతో రెండో వన్డే: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే...
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్లు.. అర్షదీప్ రికార్డ్
జోహన్నెస్ బర్గ్: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా కుప్పకూలిపోయింది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లకు 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ కు...
టీమిండియాతో తొలి వన్డే… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా జోహెన్నస్బర్గ్ వేదికగా తొలి వన్డే పోరుకు టీమిండియా, సౌతాఫ్రికా సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది....
చివరి టి20లో టీమిండియా గెలుపు
ముంబై : చివరి టి20లో భారత అమ్మాయిలు విజయం సాధించారు. తొలి రెండు మ్యాచ్ల లో ఓడిన హర్మన్ సేన ఈ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. వాంఖడే స్టేడియంలో ఆదివారం...
సౌతాఫ్రికా చేరిన టీమిండియా
డర్బన్: సౌతాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం టీమిండియా డర్బన్ చేరుకుంది. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో భారత జట్టు దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్లింది. సౌతాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టి20లు, 3 వన్డేలు,...
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియాకు సవాల్ వంటిదే..
మన తెలంగాణ/హైదరాబాద్: సౌతాఫ్రికా గడ్డపై జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టి20లు, 3 వన్డేలు, మరో రెండు టెస్టు మ్యాచ్లు ఆడనున్న...
T20 match: 174 పరుగులు చేసిన టీమిండియా
హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ తర్వాత నేడు టీమిండియా-ఆసీస్ తో తలపడుతున్న టి20 సిరీస్ లో నాలుగో మ్యాచ్ రాయ్ పూర్ లో జరుగుతుంది. మొదట టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్...
దక్షిణాఫ్రికా సిరీస్కు టీమిండియా ఎంపిక
ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేశారు. డిసెంబర్లో భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. సిరీస్లో భారత్ మూడు టి20లు, రెండు టెస్టులు, మరో మూడు వన్డేలు ఆడనుంది. ఇందు కోసం...
టీమిండియాకు రెండో విజయం..
తిరువనంతపురం: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టి20లో టీమిండియా 44 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది....
టీమిండియా ప్రధాన కోచ్గా లక్ష్మణ్!
విశాఖపట్నం: మెగా టోర్నీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమితో జట్టు ప్రధాన కోచ్ పదవిలో రాహుల్ ద్రవిడ్ కొనపాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో రెండేళ్ల ఒప్పందం ముగియనుండటంతో ద్రవిడ్ పదవి...
సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు
విశాఖపట్నం: భారత్-ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో విశాఖపట్నం ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. టీమిండియా ఆటగాళ్లు గురువారం సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. వాషింగ్టన్ సుందర్,...
ఫీల్డింగ్ లో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?
ప్రపంచకప్లో అత్యుత్తమ ఫీల్డింగ్ను కనబరిచిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్కు చెందిన ఇద్దరు క్రికెటర్లకు చోటు దక్కింది. రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లి...
కల చెదిరిన టీమిండియా
మన తెలంగాణ/ క్రీడా విభాగం: సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్లో టీమిండియా విజేతగా నిలువడం ఖాయమని కోట్లాది మంది భారతీయులు ఊహల్లో తేలిపోయారు. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ గెలిచి సత్తా...