Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
చెలరేగిన పంత్, జడేజా.. కష్టాల్లో ఇంగ్లండ్
జడేజా శతకం, బుమ్రా రికార్డు ఇన్నింగ్స్,
భారత్ 416 ఆలౌట్, కష్టాల్లో ఇంగ్లండ్
బర్మింగ్హామ్: ఇంగ్లండ్భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. శనివారం రెండో రోజు ఆటకు...
ఒకే ఓవర్లో 29 పరుగులు.. బుమ్రా కొత్త ప్రపంచ రికార్డు..
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 84వ...
అదరగొట్టిన దీప్తి, పూజా
లంకపై భారత మహిళల విజయం
పల్లెకెలె: శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డే భారత మహిళల జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 10...
సమరోత్సాహంతో భారత్.. ఐర్లాండ్తో నేడు చివరి టి20
సమరోత్సాహంతో భారత్
ఐర్లాండ్కు పరీక్ష, నేడు చివరి టి20
డబ్లిన్: ఐర్లాండ్తో మంగళవారం జరిగే రెండో, చివరి టి20 మ్యాచ్కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమయ్యింది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్...
రోహిత్ కు కరోనా… మయాంక్ అగర్వాల్కు ఛాన్స్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే టెస్టు మ్యాచ్ కోసం ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు టీమిండియాలో చోటు కల్పించారు. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడం, మరో ఓపెనర్ కెఎల్.రాహుల్ గాయంతో...
రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. శనివారం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో రోహిత్ శర్మకు కరోనా సోకినట్లు తెలింది. బిసీసీఐ వైద్యబృందం ఆయనను ఐసోలేషన్ లో...
ఫుల్ జోష్లో కుర్రాళ్లు..
డబ్లిన్: ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టి20 సిరీస్కు యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాను భారత క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్కు యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య...
క్రికెట్కు రుమేలీ ధార్ గుడ్బై
ముంబై: భారత ఆల్ రౌండర్ రుమేలీ ధార్ 38సంవత్సరాల వయస్సులో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. 2003లో ఇంగ్లాండ్ జట్టుపై అరంగేట్రం చేసిన రుమేలీ ధార్. 2018లో ఆస్ట్రేలియాతో తన చివరి...
కోహ్లీకి కరోనా?
లండన్: ఇంగ్లండ్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు లండన్కు చేరుకున్న టీమిండియాను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ టెస్టు జులై 1 నుంచి ప్రారంభం కానుండగా మాజీ సారధి, రికార్డుల రారాజు విరాట్...
భారత కెప్టెన్గా మన్ప్రీత్ సింగ్
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును సోమవారం ప్రకటించారు. మన్ప్రీత్ సింగ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అతనికి డిప్యూటీగా పెనాల్టీ కార్నర్ నిపుణుడు హర్మన్ప్రీత్...
రుతురాజ్పై నెటిజన్లు ఫైర్..
బెంగళూరు: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌతాఫ్రికాతో బెంగళూరు వేదికగా జరిగిన చివరి టి20 మ్యాచ్ సందర్భంగా రుతురాజ్ అభిమానితో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు...
కోహ్లీ, బాబర్ ఒకే జట్టులో..
న్యూఢిల్లీ : పాక్ స్టార్ బ్లాటర్ బాబర్ అజా మ్, టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీలను ఒకే జట్టులో అడనున్నారు. ఆసియా దేశాల క్రికెటర్లు ఓ జట్టులో, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు...
చివరి టి20 వర్షార్పణం: సిరీస్ సమం
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రి కా జట్ల మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్లో నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్కు వరుణుడు ఆటం కం కలిగించాడు. వర్షం వల్ల మ్యాచ్ రద్దయింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది....
సిరీస్ ఎవరిదో?
బెంగళూరు: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగే ఆఖరి టి20కి సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కిందటి మ్యాచ్లో బౌలర్లు...
ఐసిసి ర్యాంకింగ్స్: రూట్కు అగ్రస్థానం.. ఇషాన్ కిషన్ జాక్పాట్..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో అసాధారణ...
ఐర్లాండ్ సిరీస్కు కెప్టెన్గా హార్దిక్..
ఐర్లాండ్ సిరీస్కు కెప్టెన్గా హార్దిక్
రాహుల్ త్రిపాఠి, శాంసన్కు చోటు
ముంబై: ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టి20 సిరీస్కు టీమిండియాను ప్రకటించారు. సిరీస్లో భారత జట్టుకు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తాడు. ఇక సీనియర్...
మూడో టీ20లో భారత్ విజయం
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడో టి20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్ అవకాశాలను భారత్ సజీవంగా ఉంచుకుంది. తొలి రెండు టి20లలో దక్షిణాఫ్రికా...
భారత్కు పరీక్ష
భారత్కు పరీక్ష
ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా, నేడు కటక్లో రెండో టి20
కటక్: తొలి టి20లో పరాజయం పాలైన టీమిండియా ఆదివారం సౌతాఫ్రికాతోజరిగే రెండో మ్యాచ్ సవాల్గా మారింది. మొదటి మ్యాచ్లో 211 పరుగుల భారీ స్కోరును...
మిల్లర్, డుసెన్ విధ్వంసం.. భారత్పై సౌతాఫ్రికా విజయం
న్యూఢిల్లీ: భారత్తో గురువారం జరిగిన తొలి టి20లో సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు...
కుర్రాళ్లకు భలే ఛాన్స్
నేడు సౌతాఫ్రికాతో భారత్ ఢీ
న్యూఢిల్లీ: రానున్న టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ యువ ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి,...