Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
జట్టులో సమతౌల్యం లోపించింది: రాహుల్ ద్రవిడ్
కేప్టౌట్: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా ఘోర పరాజయంపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. జట్టులో సమతౌల్యం లోపించిందని అంగీకరించాడు. ఓటమికి ఇదే ప్రధాన కారణమన్నాడు. ఆరు, ఏడు స్థానాల్లో...
మరో వివాదంలో కోహ్లీ.. పెద్ద ఎత్తున విమర్శలు (వీడియో)
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథీ విరాట్ కోహ్లీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిన్న కేప్ టౌన్ వేదికగా జరిగిన చివరి మూడో వన్డే ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి జాతీయ...
మూడో వన్డేలో పోరాడి ఓడిన భారత్..
మూడో వన్డేలోనూ భారత్ ఓటమి
4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
3-0తో సిరీస్ కైవసం
కేప్టౌన్: మూడో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది. చివరి వన్డేలోనైనా గెలుపొంది పరువు నిలుకుంటుందనే అందరి ఆశలను అడియాశలు చేసింది....
పంత్, ధావన్ ఔట్.. కోహ్లీ అర్థ శతకం
కేప్ టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మూడు వికెట్లు తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కెఎల్ రాహుల్(9), పంత్(0)లు నిరాశపర్చగా.. శిఖర్ ధావన్ 61 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్...
నిరాశపర్చిన రాహుల్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్
కేప్ టౌన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్...
భారత్ లక్ష్యం 288 పరుగులు..
కేప్ టౌన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాకు 288 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో...
డికాక్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా
కేప్ టౌన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ డికాక్ శకతం బాదాడు. డికాక్ తోపాటు డస్సెస్ కూడా అర్థ శతకం చేశారు. వీరిద్దరూ...
రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా..
కేప్ టౌన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసట్టిన ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మలాన్(1)న...
మూడో వన్డే: బౌలింగ్ ఎంచుకున్న భారత్..
కేప్ టౌన్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న మూడో వన్డేలో ఆతిథ్య జట్టు సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్...
సౌతాఫ్రికాదే వన్డే సిరీస్
పార్ల్: భారత్తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విజయంతో దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. ముందుగా...
టి-20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు
అక్టోబర్ 23న పాక్తో భారత్ పోరు
నవంబర్ 13న మెల్బోర్న్లో ఫైనల్ సమరం
దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరిగే పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్కు సంబంధించిన షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శుక్రవారం...
సౌతాఫ్రికా లక్ష్యం 288 పరుగులు..
పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్స్ రిషబ్ పంత్(85),...
స్వల్ప వ్యవధిలో పంత్, రాహుల్ ఔట్..
పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు వన్డేలో టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్(85), కెప్టెన్...
పంత్, రాహుల్ అర్థ శతకాలు..
పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ రిషబ్ పంత్, కెప్టెన్ రాహుల్ లు అర్థ శతకాలు చేశారు. ఓపెర్...
రెండో వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..
పార్ల్: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య రెండో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్...
ఐసిసి కెప్టెన్లుగా బాబర్, విలియమ్సన్..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే, టెస్టు కెప్టెన్లుగా బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)లు ఎంపికయ్యారు. ఇక వన్డే టీమ్ ఆఫ్ది ఇయర్ జట్టులో భారత్కు చెందిన ఒక్క క్రికెటర్కు...
సౌతాఫ్రికాదే తొలి వన్డే
కదంతొక్కిన బవుమా, డుసెన్, తొలి వన్డేలో భారత్ ఓటమి
పార్ల్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్కు ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 31 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ...
కోహ్లి ర్యాంక్ మెరుగు
టాప్10లో బుమ్రా
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ విభాగంలో ఏడో ర్యాంక్కు చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన చివరి...
శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ.. ఔట్
పార్ల్: తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు విధించిన 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. కెప్టెన్ కెఎల్ రాహుల్(12) త్వరగా పెవిలియన్ చేరినా విరాట్ కోహ్లీతో కలిసి...
బవుమా, డస్సెస్ శతకాలు.. భారత్ లక్ష్యం 297 పరుగులు
పార్ల్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు, టీమిండియాకు 297 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా(110), మరో బ్యాట్స్ మెన్...