Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
ప్రధాన కోచ్గా ద్రవిడ్ను నియమించాలి
న్యూఢిలీ: టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ను ఎంపిక చేయడమే ఉత్తమమని సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు....
వరల్డ్కప్ టీమ్లో శార్దూల్కు చోటు
వరుణ్, హార్దిక్ స్థానాలు పదిలం, ప్రపంచకప్ కోసం టీమిండియా ఎంపిక
ముంబై: ట్వంటీ20 ప్రపంచకప్లో పాల్గొనే టీమిండియాలో యువ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ చోటు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ జట్టులోకి వచ్చాడు....
ధోని క్రికెట్ అకాడమీ ప్రారంభం
బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. గేమ్ ఆఫ్ ప్లే, ఆర్కా స్పోర్ట్ సంస్థలు సంయుక్తంగా బెంగళూరులో ఎం.ఎస్.ధోని క్రికెట్...
టి20 ప్రపంచకప్లో రోహిత్, కోహ్లి ఆ రికార్డులు బ్రేక్ చేస్తారా!
దుబాయ్: అక్టోబర్ 17 నుంచి టి20 ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. మొదటి వారంలో అర్హత మ్యాచ్లు జరగనుండగా.. అసలు మ్యాచ్లైన సూపర్ 12 దశ అక్టోబర్ 23నుంచి మొదలుకానుంది. ఇక రెండు...
వారి కంటే రాహులే బెటర్
న్యూఢిల్లీ: టీమిండియాలోనే కెఎల్.రాహుల్ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పోల్చితే రాహుల్ మెరుగైన ఆటగాడన్నాడు....
భారత మహిళల ఓటమి
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా...
లైవ్లో లవ్ ప్రపోజ్ చేసిన చాహర్
అమ్మాయికి కూడా ఓకే
దుబాయి: ఐపిఎల్2021 రెండో దశలో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం...
ఐపిఎల్నుంచీ ధోనీ రిటైర్మెంట్!
పంజాబ్తో మ్యాచ్ టాస్ సందర్భంగా చెప్పకనే చెప్పిన మిస్టర్ కూల్
దుబాయి: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్ తర్వాత ఐపిఎల్నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకోనున్నాడా? గురువారం పంజాబ్ కింగ్స్తో...
సూర్యకుమార్, కిషన్లపై సునిల్ గవాస్కర్ ఆగ్రహం..
ముంబై: టీమిండియా యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. కిందటి ఐపిఎల్లో రాణించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్,...
అదరగొట్టిన మిథాలీ సేన..
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు అసాధారణ ఆటతో అలరించింది. ఒక వేళ వర్షం రెండు రోజుల పాటు అంతరాయం కలిగించకపోతే ఈ...
ధోనీని ‘కింగ్కాంగ్’ గా పిలవొచ్చు
అతడికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు
ప్రశంసలతో ముంచెత్తిన రవిశాస్త్రి
న్యూఢిల్లీ: టీమిండియా సారథిగామహేంద్ర సింగ్ ధోనీ అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. తన సారథ్యంలో టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలను అందించడంతోపాటు ఉత్తమ జట్టుగా తీర్చిదిద్దాడు....
మిథాలీ సేన పైచేయి
రాణించిన దీప్తి, సత్తా చాటిన గోస్వామి, పూజా వస్త్రాకర్, ఆస్ట్రేలియా 143/4, భారత్తో గులాబీ టెస్టు సమరం
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు అసాధారణ...
చరిత్ర సృష్టించిన మంధాన
క్వీన్స్లాండ్:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చారిత్రక పింక్ బాల్ టెస్టులో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో చరిత్ర సృష్టించింది. భారత్ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న డేనైట్ టెస్టు మ్యాచ్లో టీమిండియా ఓపెనర్...
ఆందోళన కలిగిస్తున్నఇషాన్, సూర్యకుమార్ల ప్రదర్శన..
దుబాయి: యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్ సీజన్14లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న ముంబై ఇండియన్స్ యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లకు త్వరలో జరిగే ప్రపంచకప్లో చోటు ఉంటుందా లేదా అనేది...
ఆ సత్తా రోహిత్కే ఉంది: గవాస్కర్
ముంబై: రానున్న రెండు ట్వంటీ20 ప్రపంచకప్లకు రోహిత్ శర్మను కెప్టెన్గా నియమిస్తే టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉంటాయని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో జరిగే వరల్డ్కప్తో...
కోహ్లి నిర్ణయంతో సంబంధంలేదు
బిసిసిఐ కోశాధికారి అరుణ్ దుమాల్
ముంబై: ప్రపంచకప్ తర్వాత ట్వంటీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనతో బిసిసిఐకి ఎలాంటి సంబంధం లేదని బోర్డు కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేశారు....
ఆస్ట్రేలియాకు షాక్..
మెక్కే : ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. వాళ్ల 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసింది. ఆదివారం ఆ టీమ్తో జరిగిన మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలిచింది....
వచ్చే ఏడాది భారత్ -ఇంగ్లండ్ ఐదో టెస్టు!
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ల మధ్య అర్ధంతరంగా నిలిచిన అయిదో టెస్టు మ్యాచ్ని వచ్చే ఏడాది రీ షెడ్యూల్ చేయనున్నారు. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. 2022 మధ్యలో...
ఆస్ట్రేలియా మహిళల ఉత్కంఠ గెలుపు
మూనీ అజేయ శతకం, రాణించిన మెక్గ్రాత్, పోరాడి ఓడిన భారత్
మాక్కె: భారత్తో శుక్రవారం జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆఖరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు...
అహ్మదాబాద్లో చారిత్రక పోరు
భారత్ 1000వ వన్డేకు మోడీ స్టేడియం వేదిక!
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరు తెచ్చుకున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ఓ చారిత్రక మ్యాచ్కు వేదికగా నిలువనుంది. ఇక్కడి మొతెరా...