Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
మా 11 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నాం
మీరు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు
విరుష్క దంపతుల సంతోషం
ముంబయి : కరోనా బాధితులకు సహాయం అందించేందుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మ ప్రాంభించిన ‘ఇన్ దిస్ టుగెదర్’ ఫండ్...
మళ్లీ అగ్రస్థానానికి భారత్..
ముంబైై: ఐసిసి టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఐసిసి తాజాగా ప్రకటించిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా నంబర్వన్ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టును...
బౌలింగ్ ర్యాంకింగ్స్లో పాక్ క్రికెటర్ల హవా
దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ల పాకిస్థాన్ క్రికెటర్లు హవా కొనసాగించారు. జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన పాకిస్థాన్...
మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఇంట్లో విషాదం..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులతోపాటు సెలబ్రెటీ కుంటుంబాలల్లోనూ తీవ్ర విషాదం నింపుతోంది. తాజాగా, టీమ్ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఇంట్లోనూ కరోనా విషాదం నింపింది. ఇటీవల కరోనా బారిన పడిన...
లంక టూర్కు కోచ్గా ద్రావిడ్!
ముంబై : ఇప్పటికే రెండు సిరీస్కు రెండేసి జట్లను ఎంపిక చేయాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు కోచ్ విషయంలోనూ అదే పంథాను అనుసరించాలని భావిస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ సమయంలోనే శ్రీలంకకు మరో...
కోహ్లి చిన్నప్పటి స్నేహితుడిలా ఉంటాడు : షమి
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఎంతో మంది మిత్రులు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో కెఎల్. రాహు ల్, జడేజా, రహానె వంటి మిత్రులు కోహ్లికి...
కోహ్లి సేనకు ‘కఠిన సవాల్!’
డబ్లూటిసి ఫైనల్కు ముందు 18 రోజుల క్వారంటైన్
ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ టీమిండియాకు సవాలు వంటిదేనని విశ్లేషకు లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చిన...
ఐసిసి టి-20 ర్యాంకింగ్స్… పాక్ ఆటగాడు బాబర్ మూడో స్థానం…
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి పురుషుల టి20 ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ర్యాంక్లో మార్పు లేదు. కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా కెఎల్ రాహుల్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్...
ధోనీ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్
రాంచీ: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. కరోనా కల్లోలానికి కొన్ని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. గత 24 గంటల్లో 2.95 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 2023...
విరాట్కు మరో అరుదైన గౌరవం
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం దక్కింది. కోహ్లి ప్రతిష్టాత్మకమైన విజ్డెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ది డికేడ్ (2010) అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో కూడా కోహ్లి ఓ...
అన్ని జిల్లాల్లో క్రికెట్ మైదానాలు: అజారుద్దీన్
హైదరాబాద్: క్రికెట్ అభివృద్ధే తన ధ్యేయమని టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంబుడ్స్మెన్గా దీపక్ శర్మ నియమితులయ్యారు. హెచ్సిఎ వార్షిక సర్వసభ్య...
అయ్యర్ శస్త్ర చికిత్స విజయవంతం..
ముంబై: టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ భుజానికి నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ గాయానికి గురయ్యాడు. ఈ సందర్భంగా...
పంత్ ఆటపై ‘పిచ్చి’ పట్టింది: గంగూలీ
న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఆటపై తనకు ‘పిచ్చి’పట్టుకుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలి అన్నాడు. అతను నిఖీఆర్సయిన మ్యాచ్ విన్నరని ప్రశంసించాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల...
ధోనీ 2005 vs ధోనీ 2021 ఇంటర్వ్యూ
స్కోర్: సుదీర్ఘ కాలం పాటు సాగిన కెరీర్లో ధోనీ ఎన్నో చిరస్మరణీయ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిచి పదేళ్లయిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ధోనీ 2005,...
మళ్ళీ టాప్ లో విరాట్ కోహ్లి..
దుబాయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసిసి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో రెండు అర్ధ సెంచరీలతో అలరించిన కోహ్లి తిరిగి...
అపార ప్రతిభావంతుడు రిషబ్
ఇయాన్ బెల్
లండన్: రిషబ్ పంత్ వంటి ప్రతిభావంతుడైన బ్యాట్స్మన్ లభించడం టీమింండియా అదృష్టమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు పంత్ లేని భారత జట్టును ఊహించలేమన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్...
నటరాజన్పై వాన్ పొగడ్తలు
లండన్: ఇటీవల కాలంలో టీమిండియా క్రికెటర్లపై వరుసగా నోరు పారేసుకుంటున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన పంథాను మార్చుకున్నాడు. ఆఖరి మ్యాచ్లో చివరి ఓవర్ వేసి టీమిండియాను గెలిపించిన యువ...
వన్డే సిరీసూ మనదే
వన్డే సిరీసూ మనదే
చివరి వన్డేలోఉత్కంఠ పోరులో 7 పరుగులతో విజయం
బ్యాటింగ్లో రాణించిన ధావన్, పంత్, పాండ్య
బౌలింగ్లో మెరసిన భువీ, శార్దూల్
కడదాకా పోరాడిన శామ్ కరన్
పుణె: ఇంగ్లండ్తో ఆదివారం ఇక్కడ జరిగిన...
సచిన్-గంగూలీ తర్వాత రోహిత్, ధావన్లే
ఇంగ్లండ్ జట్టుతో జరుగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించారు. వన్డేలలో 5000కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ...
భారత్ దే వన్డే సిరీస్..
పుణె: మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 322...