Friday, March 29, 2024
Home Search

టెస్టు సిరీస్‌ - search results

If you're not happy with the results, please do another search
India

సత్తా చాటిన భారత బౌలర్లు

కివీస్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ హామిల్టన్: తొలి టెస్టుకు ముందు భారత బౌలర్లు గాడిలో పడ్డారు. వన్డే సిరీస్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన బౌలర్లు న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా...

కివీస్‌కు సవాలే..

  వెల్లింగ్టన్: భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ ఆతిథ్య న్యూజిలాండ్‌కు సవాలు వంటిదేనని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. వన్డేల్లో భారత్‌పై క్లీన్‌స్వీప్ సాధించిన కివీస్‌కు టెస్టుల్లో మాత్రం గట్టి పోటీ ఎదురు కావడం ఖాయమని...

దెబ్బకు దెబ్బ

  రాహుల్ శతకం వృథా, భారత్‌కు హ్యాట్రిక్ ఓటమి, న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ మౌంట్ మాంగానుయ్: భారత్‌తో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
team-india

టీమిండియాకు పరీక్ష

సిరీస్‌పై కివీస్ కన్ను, నేడు రెండో వన్డే ఆక్లాండ్: సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌కు టీమిండియా ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో శనివా రం రెండో వన్డేలో భారత్ తలపడనుంది. తొలి...

పృథ్వీషాకు చోటు

  కివీస్ సిరీస్‌కు వన్డే జట్టు ఎంపిక ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బుధవారం ఎంపిక చేశారు. గాయపడిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో యువ ఆటగాడు పృథ్వీషాను ఎంపిక...

సమరానికి సై

  ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, నేడు ముంబైలో తొలి వన్డే ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు అసలైన పరీక్ష ఇప్పుడూ ఎదురుకానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బలమైన ఆస్ట్రేలియాతో భారత్...

బుమ్రాకు అరుదైన గౌరవం

  ముంబయి: టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం లభించింది. 201819 సీజన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించినందుకుగాను పాలీ ఉమ్రీగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. ఆదివారం ముంబయిలో జరిగే బిసిసిఐ వార్షిక...

మళ్లీ మెరిసిన లబూషేన్

  రాణించిన స్మిత్, ఆస్ట్రేలియా 289/3, కివీస్‌తో చివరి టెస్టు సిడ్నీ: న్యూజిలాండ్‌తో శుక్రవారం ప్రారంభమైన చివరి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. యువ సంచలనం మార్నస్...
Misbah-ul-Haq

చేదు జ్ఞాపకాలే మిగిలాయి: పాక్ కోచ్ మిస్బా

ఇస్లామాబాద్: టెస్టు క్రికెట్‌లో తమ ప్రదర్శన ఇంకా చాలా మెరుగు పడాల్సి ఉందని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ పేర్కొన్నాడు. 2019 సంవత్సరం తమ జట్టుకు చేదు...

Latest News