Home Search
టెస్టు సిరీస్ - search results
If you're not happy with the results, please do another search
కివీస్, బంగ్లాదేశ్ సిరీస్లకు టీమిండియా ఎంపిక
న్యూఢిల్లీ: న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో జరిగే సిరీస్లకు టీమిండియాను ఎంపిక చేశారు. భారత సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ జట్టు వివరాలను వెల్లడించారు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్లో భారత జట్టు పర్యటించనుంది....
మూడో టెస్టులో ఘన విజయం.. ఇంగ్లండ్కు సిరీస్
లండన్: దక్షిణాఫ్రికాతో జరిగే మూడో, చివరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ టెస్టులో...
ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం..
బర్మింగ్హామ్: భారత్తో జరుగుతున్న ఐదో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 259/3తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జోరూట్ (142), బెయిర్స్టో (114)లు సెంచరీలతో...
తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
గాలే: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోపే ముగియడం విశేషం. పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఏక పక్ష...
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. పదో స్థానంలో కోహ్లి
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన ఐసిసి టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా ఏడో ర్యాంక్కు దూసుకెళ్లాడు. ఇటీవల పాకిస్థాన్తో జరిగిన సిరీస్లో ఖ్వాజా...
పింక్ బాల్ టెస్టుపై ఐసిసి అసహనం
బెంగళూరు పిచ్పై అసంతృప్తి
దుబాయ్ : ఇటీవల ముగిసిన భారత్ శ్రీలంక టెస్టు సిరీస్లో టీమిండియా క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన...
టెస్టు చాంపియన్షిప్లో భారత్కు నాలుగో స్థానం
అగ్రస్థానంలో ఆస్ట్రేలియా
దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మం డలి (ఐసిసి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు...
సిరీస్పై టీమిండియా కన్ను
లంకకు పరీక్ష, నేటి నుంచి పింక్బాల్ సమరం
బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగే డేనైట్ టెస్టు మ్యాచ్కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం...
రెండో టెస్టుకు అక్షర్ పటేల్
మొహాలీ: శ్రీలంకతో జరిగే రెండో టెస్టు కోసం టీమిండియాలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. గాయంతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న అక్షర్ పటేల్ను తిరిగి టీమిండియాలోకి తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ స్థానంలో...
టెస్టు కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై
సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన కోహ్లీ
జట్టు కోసం 120శాతం కష్టపడ్డానని వ్యాఖ్య
అభిమానుల నుంచి ప్రశంసలు అంటుకుంటున్న మాజీ సారధి
‘2014లో నాకు ఆరోజు ఇంకా గుర్తుంది. ఎంఎస్ ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్...
ఆఖరి టెస్టు ఆసీస్దే!
హోబర్ట్: సొంత గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. యాషెస్ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్పై 146 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. హోబర్ట్ వేదికగా జరిగిన...
వన్డే సిరీస్కు నవ్దీప్ సైనీ, జయంత్ యాదవ్ల ఎంపిక..
న్యూఢిల్లీ: యువ బౌలర్లు నవ్దీప్ సైనీ, జయంత్ యాదవ్లకు సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్లో చోటు దక్కింది. కొవిడ్ బారిన పడి సిరీస్కు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో జయంత్కు స్థానం కల్పించారు....
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. కోహ్లి ర్యాంక్ పదిలం
దుబాయి: సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఐసిసి టెస్టు టాప్10 ర్యాంకింగ్స్లో చోటు సంపాదించాడు. భారత్తో జరిగిన రెండో టెస్టులో చారిత్రక ఇన్నింగ్స్తో తన జట్టును గెలిపించిన ఎల్గర్ తాజా ర్యాంకింగ్స్లో నాలుగు...
టెస్టుల్లో టీమిండియానే అత్యుత్తమ జట్టు..
జోహెన్నస్బర్గ్: ప్రపంచ టెస్టు క్రికెట్లో టీమిండియానే అత్యుత్తమ జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. కొంత కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో భారత్ చాలా...
తొలి టెస్టులో భారత్ విజయం
సత్తా చాటిన భారత బౌలర్లు, ఎల్గర్, బవుమా శ్రమ వృథా, సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
ప్రేక్షకులు లేకుండానే భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు
సెంచూరియన్: భారత్సౌతాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్టు మ్యాచ్ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ 26 నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా,...
సౌతాఫ్రికా పర్యటనలో ట్విస్ట్: టెస్టులకు రోహిత్, వన్డేలకు కోహ్లీ దూరం!
ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే గాయం కారణంగా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పడు...
టెస్టు క్రికెట్కు అంబాసిడర్ భారతే!
ముంబై: న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో రికార్డు విజయాన్ని సాధించిన టీమిండియాపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టు క్రికెట్కు భారత జట్టు బ్రాండ్ అంబాసిడర్గా మారిందని కొనియాడాడు....
టెస్టు సమరానికి భారత్ రెడీ!
ముంబై: న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. గురువారం నుంచి ముంబై...
కివీస్తో టెస్టులకు టీమిండియా ఎంపిక..
కివీస్తో టెస్టులకు టీమిండియా ఎంపిక
సీనియర్లకు విశ్రాంతి, అయ్యర్, భరత్లకు స్థానం
ముంబై: న్యూజిలాండ్తో టెస్టుల్లో తలపడే టీమిండియాను భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) శుక్రవారం ప్రకటించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. అతని స్థానంలో...