Home Search
ట్రాయ్ - search results
If you're not happy with the results, please do another search
2022 ఏప్రిల్-మేలో 5జి స్పెక్ట్రమ్ వేలం : వైష్ణవ్
న్యూఢిల్లీ: చాలా కాలంగా ఎదురుచూస్తున్న 5జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాది ఏప్రిల్-మే మధ్య ఉండొచ్చని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం తెలిపారు. ఆయన టైమ్ నౌ సదస్సు 2021లో ప్రసంగిస్తూ...
రేట్ల అక్రమాలు కుదరవు
ఛానల్స్ ప్రసారకర్తలకు ట్రాయ్ హెచ్చరిక
న్యూఢిల్లీ : టీవీ ఛానల్స్ ప్రసారకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ప్రభుత్వ అధీనంలోని ట్రాయ్ శుక్రవారం హెచ్చరించింది. వినియోగదారుల నుంచి వీరి వసూళ్లపై తగు విధమైన నిఘాపెట్టడం...
ఎయిర్టెల్ ఉచిత ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్
హైదరాబాద్: ఎయిర్టెల్ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రకటించింది. 5.5 కోట్ల మంది తక్కువ ఆదాయ వినియోగదారులకు రూ .49 రీఛార్జ్ ప్యాక్ను ఉచితంగా అందిస్తున్నట్లు భారతి ఎయిర్టెల్ ప్రకటించింది. అదనంగా, రూ .79...
వారం పాటు వాణిజ్య ఎస్ఎంఎస్లకు ఆంక్షలు రద్దు
న్యూఢిల్లీ : ఒక వారం పాటు వాణిజ్యపరమైన టెక్ట్ మేసేజ్లకు కొత్తగా అమలు చేసిన నిబంధనలను టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ రద్దు చేసింది. బ్యాంకింగ్, పేమెంట్, ఇతర లావాదేవీలకు ఎస్ఎంఎస్, ఒటిపిల డెలివరీలో...
పాక్ సరిహద్దున 131 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాక : బిఎస్ఎఫ్
జమ్ము: బిఎస్ఎఫ్ జవాన్లు జమ్ము జిల్లాలోని భారత్పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద 131 అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకను ఎగురవేశారు. మంగళవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బిఎస్ఎఫ్ జమ్ముప్రాంత ఐజి ఎన్ఎస్ జమ్వాల్...
అమెరికా ఎన్నికల్లో మనవారి సత్తా
ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా, ఆసక్తికరంగా జరిగాయి. ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా, ఉద్విగ్నంగా నరాలు తెగ టెన్షన్ కు గురి చేస్తూ.... నువ్వా నేనా అనే పోరులో...
నాలుగేళ్లలో 40 వేల కి.మీ కాలినడక
లండన్ : పంజాబ్లో పుట్టినా గత 40 ఏళ్లుగా ఐర్లాండ్లో నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు నాలుగేళ్లలో నలభై వేల కిమీ దూరం కాలి నడక సాగించాడు. ఈ ఎర్త్ వాక్ పూర్తయిన...
జియోకు 45 లక్షల కొత్త కస్టమర్లు
ఎయిర్టెల్, వొడా ఐడియాకు 59 లక్షలు తగ్గారు
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు కస్టమర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మరోవైపు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్), ఎయిర్టెల్ కంపెనీలకు మాత్రం కస్టమర్లు...
బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత
బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మృతి చెందారు....
వినియోగదారులకు శుభవార్త.. రూ.130 చెల్లిస్తే 200 ఛానెల్స్
బిజినెస్ : కేబుల్ ఛార్జీలను భారీగా తగ్గించింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI. కొత్త సంవత్సరం రోజున కేబుల్ టివి వినియోగదారులకు ట్రాయ్ ఈ శుభవార్త చెప్పింది. సవరణలతో కొత్త టారిఫ్ను...