Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ అస్తిత్వంపై దాడి
తెలంగాణను అవమానిస్తున్న పిసిసి అధ్యక్షుడు
తెలంగాణను తెచ్చిన కెసిఆర్కు అండగా నిలబడదాం
మేమెవరికీ బి టీమ్ కాదు.. రాష్ట్ర ప్రజలకే ఎ టీమ్
కెసిఆర్ జాతీయ శక్తిగా ఎదుగుతారని బిజెపి, కాంగ్రెస్...
గాంధీభవన్ను గాడ్సేకు అప్పగించారు: కెటిఆర్
హైదరాబాద్: కర్నాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ బొందపెట్టిందని మంత్రి కెటిఆర్ విమర్శించారు. కర్నాటకలో రైతులకు ఐదు గంటల కరెంటు ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు అని మండిపడ్డారు. తెలంగాణ...
గాంధీభవన్లో గందరగోళం
మన తెలంగాణ/నాంపల్లి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు న గరా మోగడంతో కాంగ్రెస్ నేతలు తమకు టికెట్లు ఇ వ్వాల్సిందేనంటూ తన అనుచరులతో కలిసి నాంపల్లిలోని గాంధీభవన్లో బలప్రదర్శనకు దిగుతున్నారు. పార్టీ అ భ్యర్థిత్వాల...
తెలంగాణలో పొత్తుల విషయం చంద్రబాబే నిర్ణయిస్తారు: బాలకృష్ణ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడే నిర్ణయిస్తారని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ...
తెలంగాణ ఎన్నికలు: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉచిత ఇంటర్నెట్
హైదరాబాద్: ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్న హామీని మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్లో కమిటీ రెండో సమావేశం నిర్వహించి వివిధ వర్గాల...
ప్రగతి భవన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా..
విఘ్నేశ్వరుడిని ప్రార్థించిన సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కెసిఆర్...
వికలాంగుల భవన్లో జాతీయ సమైక్యతా దినోత్సవం
మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి మలక్ పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్ లో జాతీయ జెండా ఎగరవేశారు. ఈ...
గాంధీభవన్లో 8 కమిటీల సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసిసి నియమించిన ఎనిమిది కమిటీలు గురువారం గాంధీభవన్లో సమావేశమయ్యాయి. ఆ కమిటీలకు కేటాయించిన పనులను ఇప్పటికే ఈ ఎనిమిది కమిటీలు పూర్తి చేయడానికి...
కెవిపి తెలంగాణవాదిగా చెప్పుకోవడం మన ఖర్మ: కెటిఆర్
కెవిపి రామచంద్రరావు, షర్మిల, కిరణ్కుమార్ రెడ్డిలు బహురూప వేషగాళ్ల రూపంలో వస్తున్నారని, తెలంగాణ వ్యతిరేకులంతా ప్రస్తుతం ఏకమవుతున్నారని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో మంగళవారం కెటిఆర్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు....
17న అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు : కిషన్రెడ్డి
రాష్రపతి భవన్లో వేడుకలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : గతేడాది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాం.. ఈ సారి కూడా జరుపుతామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి...
దివ్యాంగులకు అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ
233 మందికి ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే దివ్యాంగులకు అత్యధికంగా రూ. 4016 పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని దివ్యాంగుల పట్ల మానవతా...
స్ట్రాంగ్ లీడర్ కెసిఆర్ చేతిలోనే తెలంగాణ అభివృద్ధి: హరీశ్ రావు
రాంగ్ లీడర్ చేతిలోకి వెళ్లితో మళ్లీ వెనక్కే
తెలంగాణ అభివృద్ధి కెసిఆర్కు టాస్క్..మిగిలిన వారికి పదవులే లక్ష్యం
హెల్త్ హబ్గా మారిన తెలంగాణ
బిఆర్ఎస్లో చేరిన తెలంగాణ ఐఎంఏ డాక్టర్లు
పార్టీలోకి స్వాగతించిన వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు
మన...
కెసిఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు ఉండాలి: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ లాంటి నాయకుడు ఉండాలని, ఢిల్లీ నేతల మాటలు నమ్మితే మాటిమాటికీ ఢిల్లీ వెళ్లాల్సిందేనని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఇప్పడు జరుగుతున్నది తెలంగాణ...
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జెండా ఎగరవేసిన కాసాని జ్ఞానేశ్వర్
మన తెలంగాణ / హైదరాబాద్ : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టి టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్...
రాజ్భవన్లో ‘ఎట్ హోం’.. పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః స్వాంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో మంగళవారం నిర్వహించనున్న ఎట్ హోం కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆదేశాలు జారీ చేశారు. రాజ్భవన్...
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ను గెలిపించండి : మహిళా కాంగ్రెస్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డీసౌజ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళల ఆకాంక్షలను ప్రభుత్వం...
బిజెపి విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: దాసోజు శ్రవణ్
రజాకార్ ఫైల్స్, బుల్డోజర్ అంటూ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లఫై కిషన్ రెడ్డి రాద్ధాంతం గురివింద సామెత గుర్తు తెస్తున్నారు
‘కూట్లె రాయి తీయనోడు ఏట్లె రాయి తీత్త’ అన్నట్లుగా...
గాంధీ భవన్లో గాడ్సె రూపంలో రేవంత్రెడ్డి దూరాడు
జగిత్యాల: రేవంత్రెడ్డి గాడ్సె రూపంలో గాంధీభవన్లో దూరాడని, బిజెపితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు...
సంగారెడ్డిలో వైశ్య భవన్కు రెండెకరాలివ్వాలి
మంత్రికి సంఘం నేతల వినతి
సంగారెడ్డి టౌన్: జిల్లా ఆర్య వైశ్య మహాసభ భవన నిర్మాణానికి స్థలం ఇవ్వడంతో పాటు నిర్మాణానికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి...
గుజరాత్కు రూ.20 వేల కోట్లు.. తెలంగాణకు రూ.500 కోట్లా?: కెటిఆర్
హైదరాబాద్: శనివారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు తాము వెళ్లమని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. తాము మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన...